Breaking News

Daily Archives: April 13, 2025

పండుగలు తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయి

-MLA బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ LBS నగర్ పట్టాభి రామాలయం నందు ఆదివారం శ్రీరామనవమి పర్వదినము పురస్కరించుకొని EX. కార్పొరేటర్ పైడి తులసి, పైడి శ్రీను దంపతుల చే అన్నదాన కార్యక్రమం  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి ముందుగా నా శ్రీరాములు వారి ఆశీర్వాదం తీసుకొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :-శక్తి …

Read More »

పేదలు, దివ్యాంగులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం లోని  63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ ఉడా కాలనీ రోడ్డు నందు భారత్ వికాస్ వారి సౌజన్యంతో ఆదివారం వికలాంగులకు ఆర్టిఫిషెల్ కృత్రిమ కాళ్ళు (అవయవాలు) ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అందించారు. ఈ సందర్భంగా బొండా ఉమా భారత్ వికాస్ పరిషత్  విజయవాడ సెంట్రల్ యూనిట్ల ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, ట్రై సైకిల్లు, వీల్ చైర్లను సుమారు 90 మంది దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్ (కృత్రిమ అవయవాలు), …

Read More »

పెట్టుబ‌డుల ప్ర‌తిపాద‌న‌ల‌తో రండి

-పెట్టుబ‌డి దారుల‌కు, ఔత్సాహిక సంస్థ‌ల‌కు ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఆహ్వానం -యూస్ కేసెస్ రూపొందించే వారికి అవ‌కాశాలు -ఈ నెల 21లోపు ప్ర‌తిపాద‌న‌లు పంపాలి -డ్రోన్ సిటీ కోసం క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లులో 300 ఎక‌రాలు సిద్ధం -డ్రోన్ త‌యారీ, సేవ‌ల రంగాల ప్రోత్సాహానికి ఏపీలో అనువైన వాతావ‌ర‌ణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ ప‌రిశ్ర‌మ రంగంలో దేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డ్రోన్ రాజ‌ధానిగా అవ‌త‌రింప‌జేసే దిశ‌గా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డ్రోన్ కార్పొరేష‌న్ సంస్థ తెలిపింది. మ‌న దేశంలో …

Read More »

భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: మంత్రి కందుల దుర్గేష్

-అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్‌ 14వ తేదీన భారతరత్న డా. భీమ్‌రావు అంబేద్కర్‌ 135వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు, హక్కులను తెలిపిన మహానుభావుడిగా అభివర్ణించారు. భారతదేశంలో అణగారిన కులాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం …

Read More »

త్వరలోనే కొత్త ఫిల్మ్ పాలసీ

-ఆంధ్రప్రదేశ్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -వెస్ట్రన్ లవ్ సినిమాకి క్లాప్ కొట్టిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -వెస్ట్రన్ లవ్ సినిమా బృందానికి అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ -యువతకు మంచి సందేశాన్నిచ్చే ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి …

Read More »

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

-తిరుమల చేరుకొని టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం -అనంతరం శ్రీ వరాహ స్వామివారి దర్శనం… పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పణ తిరుమల,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్  దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ …

Read More »

అంబేద్క‌ర్ ఆలోచ‌న‌ల‌కు, పీ4 విధానంతో సీఎం చంద్ర‌బాబు కార్య‌చ‌ర‌ణ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-జ‌య‌ప‌ద్ర ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం -శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం ర‌ఘురామ్, మంత్రి స‌త్య‌కుమార్, ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే శ్రీరామ రాజ‌గోపాల్ జ‌గ్గ‌య్య‌పేట,  నేటి పత్రిక ప్రజావార్త : స‌మాజంలో పేద‌రికం నిర్మూలించ‌టం కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు డాక్ట‌ర్ బి.ఆర్.అంబేద్క‌ర్ ఆలోచ‌న‌ల స్పూర్తితో పీ4 విధానంకు శ్రీకారం చుట్టారు. స‌మాజంలో పేద‌రికం నిర్మూలించ‌టం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ఫౌండేష‌న్ గా ప‌నిచేస్తుంది..దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచ‌న‌లు, కార్య‌చ‌ర‌ణ‌లో పెట్టే ఇద్ద‌రు ముగ్గురు ముఖ్య‌మంత్రుల్లో …

Read More »

జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ లో పతకాల విజేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘వెయిట్ లిఫ్టింగ్ ’ లో ఆంధ్రప్రదేశ్ కు ఒక బంగారు రెండు రజత పతకాలు మరియు “తంగ్- టా” మార్షల్ ఆర్ట్ లో రెండు కాంస్య పతకాలు. విజేతలను అభినందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామ రాజు IAS , జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘‘వెయిట్ లిఫ్టింగ్’లో ఆంధ్రప్రదేశ్ అండర్ – 17 బాలికల విభాగంలో ఒక బంగారు,రెండు రజత పతకాలు మరియు అండర్ – 19 బాలికల …

Read More »

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల ఆత్మహత్యలు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సాగువేళ తుఫానులు, వరదలు, వర్షాభావ పరిస్థితులు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అన్నదాతల పాలిట మృత్యుపాశాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. చందర్లపాడులో …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »