Breaking News

Monthly Archives: April 2026

నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి అగ్రతాంబూలం

-కూటమి ప్రభుత్వ దక్షతతో జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటకానికి అరుదైన గుర్తింపు -“ప్రకృతి అందాలను అనుభవించాలంటే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందే” – నీతి ఆయోగ్ కీలక సిఫార్సు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోని వివిధ రాష్ట్రాల వైవిధ్యభరితమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక , సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ నీతి ఆయోగ్ విడుదల చేసిన “దివ్య భారత్ – ఏ విండో టు ది సోల్ ఆఫ్ ఇండియా” నివేదికలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వ కృషితో …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా యంత్రాంగం బస్సు యాత్ర

-జిల్లాలో 48 బ్లాక్ స్పాట్ల ను గుర్తించి – 60 రోజుల్లో సవరణ చర్యలు -రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100 శాతం సరిదిద్దే చర్యలు తీసుకుంటాం -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -వాహనదారులు స్వయంగా క్రమశిక్షణతో ఉండి, ఓవర్ స్పీడ్ చేయకుండా, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి. -జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో …

Read More »

సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి సమర్ధవంత సేవలు అందించేలా కృషి చేయాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి తన విధులను సమర్ధవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈకార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈఏడాది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఫర్ లాస్ట్ …

Read More »

సీడ్ యాక్సిస్ రోడ్డుపై లెగ‌స్ట్రోమియా అందాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌ధాన అనుసంధాన ర‌హ‌దారి అయిన సీడ్‌యాక్సిస్ రోడ్డుపై సెంట్ర‌ల్ మీడియాన్‌లో లెగ‌స్ట్రోమియా పూలు విర‌గ‌బూస్తున్నాయి. ఏకంగా 50 సెంటీ మీట‌ర్ల పొడ‌వుతో ఉండే ఈ పూలు క్వీన్‌స్పిసియోజా జాతికి చెందిన‌వి. ఏప్రిల్‌, మే మాసాల‌లో గుత్తులు గుత్తులుగా పూసి ప్ర‌కృతి ప్రేమికుల‌ను ఆక‌ట్టుకోవ‌టం లెగ‌స్ట్రోమియా పూల నైజం. వంగ‌పండు, గులాబీ, లేత గులాబీ ఇలా మూడు రంగుల్లో పూస్తున్నాయి. స‌హ‌జంగా వీచే గాలుల‌కు లెగ‌స్ట్రోమియా పూల గుత్తులు గంతులు వేసిన‌ట్లు ఆహ్లాద‌ప‌రుస్తుంటాయి. 2018వ సంవ‌త్స‌రంలో …

Read More »

ప్ర‌తి రోజూ ఒక‌ పాఠ‌శాల‌లో అధికారులు భోజ‌నం చేయాలి

-త‌ల్లికి వంద‌నం ప‌డిందో లేదో డీఈఓ బాధ్య‌త తీసుకోవాలి -విద్యార్థుల‌కు మెరుగైన‌ భ‌విష్య‌త్తే కూట‌మి ధ్యేయం -అద్దంకిలో విద్యార్థుల‌కు 11,044 ఉచిత‌ సైకిళ్ల పంపిణీ -విద్యార్థుల‌కు ఉచిత సైకిళ్ల పంపిణీలో ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ప్రైవేటుకు ధీటుగా నాణ్య‌మైన‌ విద్య‌తో పాటు మెరుగైన‌ భ‌విష్య‌త్తును అందించ‌డ‌మే సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. మంత్రి గొట్టిపాటి మంగ‌ళ‌వారం నాడు …

Read More »

జగన్ ను బీసీలు నమ్మరు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలను జగన్ అణగదొక్కారని, ఇప్పుడు ఆయనకు బీసీలు గుర్తుకొస్తున్నారని, వారిపై ఎక్కడాలేని ప్రేమ కురిపిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత విమర్శించారు. బీసీలపై జగన్ ది కపటి ప్రేమేనని, ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. …

Read More »

అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం -చట్ట సభల్లో అన్ని బీసీ కులాలకు ప్రాతినిథ్యం కల్పించాలన్నదే చంద్రన్న ధ్యేయం -త్వరలో ప్రారంభమయ్యే ఆదరణ 3.0లో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యం -విశ్వబ్రాహ్మణుల కోసం మంగళగిరిలో శిక్షణ కేంద్రం ఏర్పాటు : మంత్రి సవిత అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ లు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చట్ట సభల్లో …

Read More »

సంక్లిష్ట శస్త్రచికిత్సలు విజయవంతం!

-పూర్తిగా కోలుకున్న క్షతగాత్రులు -తెనాలి జిల్లా వైద్యశాల డాక్టర్ల ఘనత! -మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు -ఒకరికి పీఎం-రాహత్, మరోకరికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద ఉచిత వైద్య సేవలు -సెకండరీ ఆసుపత్రుల ద్వారా రోగులకు అందుతున్న ఉత్తమ వైద్య సేవల పరంపర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రుల్లోనూ సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బోధనాసుపత్రులకు రిఫర్ చేయకుండానే ఆపరేషన్ ధియేటర్లో ఉన్న అత్యాధునిక మెషిన్లు, ఇతర సౌకర్యాలతో జిల్లా, ప్రాంతీయ, …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ కు చెందిన నారిండి పవన్ కుమార్ గాల్ బ్లెడర్ సమస్య తో బాధ పడుతున్నాడు.. మెరుగైన వైద్యం కోసం 2,39,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు.. వైద్య ఖర్చుల కోసం సహాయం కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు.. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితుని …

Read More »

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ తదితర రెవెన్యూ అంశాలపై సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి విజయలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా 22ఏ నిషేధిత భూములు, రీ-సర్వే పురోగతి, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ తదితర రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ జిల్లాలో కొనసాగుతున్న రీ-సర్వే దశలు, …

Read More »