Breaking News

Monthly Archives: April 2026

స్వీయ జన గణనకు విద్యావంతులు ముందుకు రావాలని కోరిన కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనగణన అనేది దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రక్రియ అని, గుంటూరు నగరంలో స్వీయ జనగణనకు విద్యా వంతులు ముందుకు రావాలని, కేవలం తమ వివరాలు మాత్రమే కాకుండా, తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు మరియు సాంకేతిక పరిజ్ఞానం లేని తోటి వారికి కూడా వారి వివరాలను నమోదు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్చంద స్వీయ గణన …

Read More »

దోమల నిర్మూలనకు మిషన్ మస్కిటో పేరుతో డ్రోన్ల ద్వారా యుద్ధం

– 26 చెరువుల్లో 174 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఆపరేషన్ – నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో గత కొంత కాలంగా దోమల ఉధృతిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, దోమల నుండి నగర ప్రజలకు రక్షణ కల్పించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏఐ బేస్డ్ డ్రోన్ల ద్వారా దోమల లార్వాను అంతం చేసేందుకు శ్రీకారం చుట్టామని, నగరంలోని ప్రధాన జలాశయాల్లో డ్రోన్ల ద్వారా దోమల నివారణ మందుల పిచికారీ ప్రక్రియను చేపట్టినట్లు …

Read More »

అత్యంత వైభవంగా కుంభాభిషేక కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అహోబిలం సమీపంలో జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీధర్ గురూజీ పీఠాధిపత్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 18 అడుగుల ఏకశిల శ్రీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ, పన్నెండు అడుగుల లక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఆశ్రమ ఆవరణంలో తొమ్మిది రూపాలలో నరసింహస్వామి ఆలయాలు నిర్మించి, వాటి ప్రతిష్ఠలు కూడా ఈరోజే జరిపారు. అదేవిధంగా జనార్ధన స్వామి ఆలయం నిర్మాణం పూర్తిచేసి …

Read More »

పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా కార్యక్రమాలు భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని ముందుగా డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి లోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు …

Read More »

పాలకొల్లులోనే మొదటి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు

-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ -మంత్రి నిమ్మలతో కలిసి డంపింగ్ యార్డు పనుల పరిశీలన పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మొదటి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోనే ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. రూ.5 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సెంటర్ ప్రతి రోజూ 50 మెట్రిక్ టన్నుల వేస్ట్ ని ప్రాసెసింగ్ చేస్తుందని తెలిపారు. పాలకొల్లు పట్టణం 9వ వార్డు యడ్ల బజారు ప్రాంతంలోని, …

Read More »

బాపూజీ గ్రామ స్వరాజ్యం మన ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం

-ప్రతి 3వ శనివారం జరిగే ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర’ ద్వారా మంచి ఫలితాలు -స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏలూరు/ ద్వారకాతిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుటకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఒక ఉద్యమంగా ముందుకుతీసుకు వెళ్ళుతున్నారని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ అతిథి గృహంలో మంగళవారం కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంయుక్తంగా మీడియా …

Read More »

డా. పసుపులేటి హరిప్రసాద్‌కి జన్మదిన శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర పిఎసి సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలియని వారు తిరుపతి పరిసర ప్రాంతాలలో లేరనటంలో సందేహం లేదు. తిరుపతిలో సుమారు 20 సంవత్సర క్రితం బోత్ (బాలాజీ ఆర్థోపెడిక్ & ట్రామా హాస్పిటల్) హాస్పిటల్ స్థాపించి ఎంతో మందికి తన వైద్య వృత్తిద్వారా సేవలు అందించి గుర్తింపుపొందిన వారు మన సామాజికవేత్త డా. పసుపులేటి హరిప్రసాద్, ఎంఎస్ ఆర్థో, ఎంసిహెచ్ ఆర్థో వైద్యులు. ఈయన ఒక్కరోజులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా …

Read More »

అన్న వితరణకు వేదికగా అన్నక్యాంటీన్లు

-కడపుమంటతోనే అన్న క్యాంటీన్లు మూసేసిన గత ప్రభుత్వం -అందరి ఆకలి తీరుద్దామని సీఎం చంద్రబాబు పిలుపు -పుట్టినరోజున క్యాంటిన్‌లో స్వయంగా వడ్డించిన ముఖ్యమంత్రి దంపతులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావొచ్చని తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్‌కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్‌కు అల్పాహారం …

Read More »

పుట్టిన రోజు సందర్భంగా సిఎంఆర్ఎఫ్ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం

-సిఎం సహాయ నిధి నుంచి రూ.56 కోట్ల విడుదలకు సంతకం -22 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,298 కోట్ల ఆర్ధిక సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏ మంచి సందర్భం వచ్చినా పేదలకు మేలు చేసే కార్యక్రమంతో ఆ రోజును ప్రారంభించడం ఆనవాయితీ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉగాది రోజు, న్యూఇయర్ వంటి సందర్భాల్లో పేదలకు మేలు చేసే సిఎంఆర్ఎఫ్ ఫైలుపై తొలి సంతకం చేసి రోజు వారీ విధులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తన పుట్టిన …

Read More »

డబుల్ ఇంజన్ సర్కార్… డబుల్ డెవలప్మెంట్

-అన్నదమ్ముల్లా కలిసుందాం… ఏపీ-తమిళనాడును అభివృద్ధి చేసుకుందాం -థలి బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు -థలి నుంచి తిరుపతికి బస్ వేస్తామని సీఎం హామీ -ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ కు ఓటేయాలని కోరిన ముఖ్యమంత్రి తమిళనాడు/కృష్ణగిరి/థలి, నేటి పత్రిక ప్రజావార్త : డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ డెవలప్మెంట్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా థలి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్‌కు …

Read More »