-అస్తవ్యస్త పార్కింగ్పై అసంతృప్తి, వెంటనే చర్యలకు ఆదేశం -ఓపీ రద్దీ, సిబ్బంది కొరత, పరికరాల అవసరంపై సమీక్ష -రోగుల సంతృప్తే లక్ష్యం — పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, విద్యా, వైద్య రంగాలకు బడ్జెట్లో భారీ నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత మెరుగైన వైద్య సేవలు …
Read More »Monthly Archives: April 2026
కీలక ప్రగతి సూచికల్లో ముందంజలో జిల్లా
– 90 స్కోరుతో ఏ+ గ్రేడ్ (అచీవర్స్) కైవసం – జీడీడీపీలో రాష్ట్రంలో నెం.2గా కొనసాగుతున్న జిల్లా – 12.91 శాతం వృద్ధితో పదిలంగా జీడీడీపీ ర్యాంకు – తలసరి ఆదాయంలో మూడు నుంచి రెండో ర్యాంకును అందుకున్న జిల్లా – సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి – 100 శాతం సంతృప్తి స్థాయి లక్ష్యంగా టీమ్ ఎన్టీఆర్ కృషిచేస్తోంది – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమగ్రాభివృద్ధికి అధికార …
Read More »సురక్షిత మౌలిక వసతులు పై జిల్లా స్థాయి లో వర్క్షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లో గల ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్లో మంగళవారం *విజయవాడ లో స్కూలలో మరియు హాస్టలలో బాలికల భద్రతా మార్గదర్శకాలు మరియు సురక్షిత మౌలిక వసతులు పై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, హాస్టల్ వార్డెన్లు మరియు కస్తూరిబా గాంధీజీ బాలికల విద్యాలయాల ప్రిన్సిపాలకు జిల్లా స్థాయి లో వర్క్షాప్ ఘనంగా నిర్వహించబడింది. ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు …
Read More »27 తేదీలోపు మసీదులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని మసీదు మేనేజింగ్ కమిటీలకు మరియు గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్లు, మౌజన్లు తమ మసీదు రిజిస్ట్రేషన్ కోసం మసీదు సంబంధిత ల్యాండ్ డాక్యుమెంట్స్తో జిల్లా వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో మసీదుల రిజిస్ట్రేషన్ (UMEED PORTAL) కార్యక్రమం సముచితంగా నిర్వహించబడుతున్నదని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున, ఎన్టీఆర్ జిల్లాలోని మసీదు మేనేజింగ్ కమిటీలు మరియు గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్లు, మౌజన్లు తమ మసీదు రిజిస్ట్రేషన్ …
Read More »అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 14 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం.
-ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం. -ముస్లిం విద్యార్దులకు కార్పొరేట్ విద్యకు అయ్యే ఖర్చు భరించేందుకు బోర్డ్ అంగీకారం. -ఏటా 500 మందికి ఉచిత విద్య. మొదటి ఏడాది 250 మందికి రెండవ ఏడాది నుంచి 500 మందికి. -తాలిం ఏ హునర్ పేరు తోనే విద్యా పథకం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ …
Read More »జోనల్ కమిషనర్ రమ్య కీర్తనకు చిరుసత్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 1 పరిధిలో జోనల్ కమిషనర్ గా సేవలందిచిన రమ్య కీర్తన నరసరావుపేటలోని మున్సిపల్ కమిషనర్ గా ప్రభుత్వం చే నియమితులై నందున, సర్కిల్ 1 పరిధి లో రమ్యకీర్తన అందించిన సేవలకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ …
Read More »జనగణనకు సన్నద్ధం: ఎన్యుమరేటర్లకు మూడో విడత శిక్షణ ప్రారంభం
-అందరూ స్వీయ గణన లో పాల్గొనండి – విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మే 1 నుండి 30, 2026 వరకు నిర్వహించనున్న జనాభా లెక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు ఎన్యుమరేటర్లకు మూడో విడత శిక్షణ అందిస్తున్నామని చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ మరియు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణన ప్రక్రియ సక్రమంగా జరిగేలా నగరంలోని మూడు సర్కిళ్లలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు …
Read More »అత్యవసర సమయంలో ప్రాణరక్షణపై శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ విభాగం ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ వీక్ సందర్భంగా అత్యవసర సమయంలో ప్రాణరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం లబ్బిపేటలోని జిఆర్టి హోటల్లో సిబ్బందికి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో హోటల్లో ఉన్న సిబ్బంది మరియు అతిథులు సురక్షితంగా బయటకు ఎలా వెళ్లాలి, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఎలా రక్షించాలి వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. హోటల్ …
Read More »పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత సిబ్బంది పై ఉంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి వాటిని నిర్దేశిత సమయంలోపు పరిష్కారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత పి.యం.యు (ప్రాజెక్ట్ మోనిటరింగ్ యూనిట్) సిబ్బంది పై ఉందని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అన్నారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పి.యం.యు సిబ్బంది తో ప్రజల నుండి అందుచున్న పిర్యాదుల సత్వర పరిష్కారం పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు …
Read More »5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లించిన వెంకటరమణ పౌల్ట్రీని అభినందించిన కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 9 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం వెంకటరమణ పౌల్ట్రీస్ రూ.23 లక్షల చెక్ ని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో సంస్థ మేనేజర్ శివ, ఆర్ఐ ఖాజావలి అందించారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News