గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనుల్లో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల సమన్వయ లోపం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రానున్న వారం రోజుల్లో పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను, ఉద్యోగ నగర్, కొరెటెపాడు పార్క్ లను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »Monthly Archives: July 2026
ఎల్ నినోతో రాబోయే మూడు నెలలు మరింత అప్రమత్తం
-విద్యుత్ అంతరాయాలు లేకుండా సమన్వయం చేసుకోండి -ఉత్పత్తికి తగిన విధంగా బొగ్గు నిల్వలు ఉంచండి -డాలర్, ఇండెక్స్ తగ్గినప్పుడు విదేశీ బొగ్గు కొనుగోళ్లు -కార్యచరణ సామర్థ్యం పెంపుకు అదనపు చర్యలు -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో ప్రభావంతో రాబోయే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో బుధవారం నాడు మంత్రి గొట్టిపాటి ఇంధన శాఖ అధికారులతో సమీక్ష …
Read More »భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయాలి… : బి.వి.రామ్
-ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుగు శక్తి లేఖ -శూన్య మాసంలో ప్రారంభోత్సవ సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదు -ఇది ప్రజా రాజధానా? కార్పొరేట్ రాజధానా? -2029లో కూటమి ప్రభుత్వం రాని పక్షంలో అమరావతి రైతులుకి ఆత్మహత్యలే -రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమే.. -తాను ప్రజల కోసం పోరాడుతున్నానని… నీచ రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదు -అమరావతి రైతులు ఆవేదనపై వచ్చే ఆదివారం ప్రత్యేక సమావేశానికి నేను రెఢీ అని, చంద్రబాబు, లోకేష్ సిద్ధమా ? -మాదిగాని …
Read More »ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల ప్రతిభకు సరిహద్దులు లేవు.. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి… : ఎస్. భరణి, ఐఎఫ్ఎస్
-రాష్ట్ర స్థాయి పారా క్రీడల ముగింపు కార్యక్రమంలో రిలే పోటీకి జెండా ఊపి ప్రారంభించిన ఎస్. భరణి, ఐ.ఎఫ్.ఎస్., వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్ – యూత్ సర్వీసెస్. -విజేతలకు ఛాంపియన్షిప్ ట్రోఫీలు, స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ప్రదానం. -కృష్ణా జిల్లా ఓవరాల్ ఛాంపియన్గా నిలవగా, శ్రీకాకుళం ద్వితీయ స్థానం, అనంతపురం తృతీయ స్థానం సాధించాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో, పీఎం శ్రీ, సహిత విద్య …
Read More »బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించిన ఏపీసీసీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవాల్సిన పోలీసులు, వారిపై చర్యలు తీసుకోవాల్సిన బదులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో యువ …
Read More »“ఇంటింటికీ యోగా”పై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం
-365 రోజుల పాటు యోగా కార్యక్రమాలు జరిగేందుకు వీలుగా ప్రతిపాదనలు -పాఠశాలల్లో వారానికి రెండు రోజులు యోగా తరగతులు నిర్వహించే యోచన -యోగా మందిరాలుగా స్వర్ణ గ్రామాలు -సంజీవని తో అనుసంధానం కూడా -మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవానికే పరిమితం చేయకుండా.. ఏడాది పొడవునా ప్రజల జీవన విధానంలో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ‘ఇంటింటికీ యోగా’ పేరుతో 365 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్విఘ్నంగా …
Read More »రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’ అమలుకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
-టెండర్ల దాఖలుకు ఆఖరు తేదీ ఆగష్టు 14 -డిజిటల్ వైద్య సేవల రంగంలో అనుభవం ఉన్న వారు అర్హులు -5 కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర ప్రజల ఆరోగ్య రికార్డుల నిక్షిప్తం -ఏకీకృత విధానంలో వైద్య సేవలు భారీగా మెరుగుపడతాయన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని అందించడంలో నూతన అధ్యాయం సృష్టించనున్న ‘సంజీవని’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. సంజీవని ( ఇంటిగ్రేటెడ్ డిజిటల్ కేర్ కోఆర్డినేషన్ అండ్ …
Read More »మచిలీపట్నంలో ‘తల్లికి వందనం’ సంబరం
-ఒకే ఇంట్లో ఐదుగురు పిల్లలకు తల్లికి వందనంతో రూ.75 వేలు సాయం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం 27వ డివిజన్కు చెందిన షబానా బేగం ఐదుగురు పిల్లల చదువులకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ. 75,000 ఆర్థిక సాయం మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్ధులను, తల్లిదండ్రులను మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. గతంలోలా కాకుండా ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. …
Read More »ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై మంత్రుల కమిటీకి మెమోరాండం ఇచ్చిన ఆర్టీసి జేఏసి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు బుదవారం సచివాలయం జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు పాల్గొని, ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు, సంస్థ పరిరక్షణకు అవసరమైన చర్యలు మరియు ఉద్యోగుల హక్కులకు సంబంధించిన ప్రధాన డిమాండ్లతో కూడిన సమగ్ర మెమోరాండాన్ని మంత్రుల కమిటీకి సమర్పించి నట్లు ఏపి పిటిడి (ఆర్టీసి) ఉద్యోగ సంఘాల జేఏసి రాష్ట్రకన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు లు బుదవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. ఆర్టీసి జేఏసీ …
Read More »పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి, IR ప్రకటించాలి…
-జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి 70 పైగా అంశాలు ఆ లోపు ఐఆర్ ప్రకటించాలి.. ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి: ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ కోరారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రుల బృందం సమక్షంలో జరిగిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ …
Read More »
Prajavartha Online Telugu News