విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారని మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ , టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిళ్ళా శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమ …
Read More »Monthly Archives: July 2026
ఇది ప్రజా రాజధానా? కార్పొరేట్ రాజధానా?… : బి.వి.రామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాల్లో కలిసిపోయాయన్నారు. యువత, రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిచో ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. …
Read More »ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలి… : యుటిఎఫ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థులను, టెట్ పరీక్షల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందికి గురి చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ధర్మేంద్రప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ డిమాండ్ చేసారు. సోమవారం యుటియఫ్ రాష్ట్ర కార్యాలయం, విజయవాడలో ప్రెస్మిట్ జరిగింది. ఈ సందర్భంగా యుటియఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష లీకేజీ వల్ల 20మందికి …
Read More »షైనింగ్ స్టార్.. ప్రతిభకు పట్టం!
– జిల్లాలో 175 మందికి షైనింగ్ స్టార్స్ పురస్కారాలు – మెరిసిన విద్యాతారలు.. స్వర్ణాంధ్రకు వారధులు – వికసిత్ భారత్ సాకారానికి కీలక భాగస్వాములు – ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశానికి ఆదర్శవంతులుగా ఎదగాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పురస్కారాలతో ప్రతిభకు పట్టంకడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. ఈ చేయూతతో భవిష్యత్తులో దేశానికి ఆదర్శవంతులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. …
Read More »పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి
-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకూడదు -ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు -సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం …
Read More »ఖరీఫ్–2026 పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
-జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్–2026 సీజన్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి ఎమ్ ఎఫ్ బి వై) కింద అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకొని పంటల బీమా రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన–ఖరీఫ్ 2026 జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
-మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను …
Read More »గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక & పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ టూక్ అల్ మర్రీకి ఘన స్వాగతం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, గన్నవరం వద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గౌరవ ఆర్థిక & పర్యాటక శాఖ మంత్రి హిజ్ ఎక్సలెన్సీ అబ్దుల్లా బిన్ టూక్ అల్ మర్రీ గారికి సోమవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) జి. బాల సుబ్రహ్మణ్యం గారు విమానాశ్రయంలో మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వాగతం తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగత కార్యక్రమాలను నిర్వహించి, …
Read More »విజయానికి పాఠ్యపుస్తకాలే బలమైన పునాది
-ఇతరులతో పోల్చుకోవద్దు.. -‘షైనింగ్ స్టార్స్–2026’లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాల ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు పాఠ్యపుస్తకాలను లోతుగా చదివే అలవాటు పెంపొందించుకోవాలని, నోట్స్పై మాత్రమే ఆధారపడకుండా స్వయంగా చదివి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విద్యార్థులకు ఉద్బోధించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్–2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదో …
Read More »ఢిల్లీలో విద్యార్థి యువజనలపై పోలీసుల దాడులను ఖండిస్తున్నాం
-ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి -సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు యువకులపై పోలీసులు లాఠీచార్జి టియర్ గ్యాస్ ప్రయోగించి దాడి చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజులుగా విద్యార్థులు, యువకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే, ప్రత్యేకించి సిజెపి ఆధ్వర్యంలో కాక్రోచ్ …
Read More »
Prajavartha Online Telugu News