Breaking News

Monthly Archives: July 2026

వ‌డివ‌డిగా 22ఏ అర్జీల ప‌రిష్కారం..

– తాజాగా మ‌రో ప‌దిమందికి ప‌త్రాల అంద‌జేత‌ – అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిషేధిత భూముల (22-ఏ) జాబితాలో పొర‌పాటున నమోదైన భూములకు సంబంధించి ప‌ట్టాదారుల‌కు సత్వర న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిశీలిస్తూ 22(ఏ) …

Read More »

ఎరువుల పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌

– ప‌క్క‌దారి అనే మాట లేకుండా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు – ఏపీఎయిమ్స్‌తో అన్న‌దాత‌ల‌కు స్మార్ట్ సేవలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు నాణ్యమైన ఎరువుల‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పంట విస్తీర్ణానికి అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎరువుల పంపిణీలో పక్కదారి పట్టే అవకాశాలకు పూర్తిగా చెక్ పెడుతూ, ఆధునిక సాంకేతికత ఆధారంగా ఎరువుల సరఫరా ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు …

Read More »

ప్రపంచ జనాభా దినోత్సవం-2026 సందర్భంగా కుటుంబ నియంత్రణ లబ్ధిదారులకు లక్కీ డ్రా

-విజేతలకు ఒక్కొక్కరికి రూ.5,000 నగదు ప్రోత్సాహకం -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జనాభా దినోత్సవం-2026 సందర్భంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరం నందు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక లక్కీ డ్రా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేయడం జరిగింది. ఈ …

Read More »

జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం అనే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం అనే లక్ష్యంలో భాగంగా డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సును త్వరలో ప్రారంభిస్తున్నట్లు సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ తెలిపారు. సి.ఆర్.మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ అంశం పై చర్చించేందుకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. గంగాధర రావు తో ఆయన చాంబర్ లోసి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ సోమవారం భేటీ …

Read More »

ఈ నెల 21 నుంచి ప్ర‌త్యేక ఆధార్ శిబిరాలు

– ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు జిల్లాలో ప్ర‌త్యేక ఆధార్ సేవా శిబిరాలు అందుబాటులో ఉంటాయ‌ని.. ప్ర‌జ‌లు వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎంపిక చేసిన స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్యాల‌యాల‌తో పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో ఈ శిబిరాలు సేవ‌లందిస్తాయ‌న్నారు. కొత్త‌గా ఆధార్ న‌మోదు, ఆధార్‌లో పేరు, …

Read More »

తెలుగు భాష, సంస్కృతి వైభవానికి రెండు ప్రతిష్టాత్మక ఉత్సవాలు

-జూలై 25–26న ‘ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం’ – ఆగస్టు 8–9న ‘అమరావతి చిత్రకళా వీధి’ -కళాకారులు, రచయితలు, ప్రజలందరూ భాగస్వాములు కావాలి -రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ, నృత్య …

Read More »

గ్రామీణ తాగునీరు సరఫరా కార్మికుల హక్కుల పరిరక్షించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సమగ్ర తాగునీరు సరఫరా చేసే వేలాది మంది కార్మికుల హక్కుల, సమస్యలు పట్టించుకునే నాధుడు లేడని కార్మికులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో AP RWS కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన ధర్నా ప్రశ్నించారు. ఈ ధర్మాలలో వివిధ రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొని కార్మికుల డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ధర్నాకు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి, యూనియన్ ముఖ్య సలహాదారు …

Read More »

ప్రత్యేక విద్యార్థుల్లో ఒలింపిక్ స్ఫూర్తి

-రాష్ట్ర స్థాయి పారా క్రీడల ప్రారంభోత్సవంలో సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు IAS., -2032 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి పదిమంది ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు వెళ్లాలి -ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తక్కువ కాదు. -ఎవరెస్ట్ బేస్ క్యాంప్ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల నుండి 2032 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదిమంది క్రీడాకారులు ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు వెళ్లాలని సమగ్ర శిక్ష …

Read More »

నూతన ఫ్రీజ్ డ్రైయింగ్ మరియు హీట్ పంప్ టెక్నాలజీపై ఏపీ ఛాంబర్స్ ప్రత్యేక సదస్సును నిర్వహించనుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ‘నూతన ఫ్రీజ్ డ్రైయింగ్ మరియు హీట్ పంప్ టెక్నాలజీ’ అనే అంశంపై బుధవారం, 22 జూలై 2026న విజయవాడలో ఒక ప్రత్యేక సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సులో, ఆహారం మరియు సముద్రపు ఆహారాన్ని గరిష్ట పోషక విలువలు మరియు తాజాదనంతో నిలబెడుతూ, వాటి నిల్వ కాలాన్ని పొడిగిస్తూ, కోల్డ్ చైన్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, నిల్వ చేయడానికి సహాయపడే అత్యాధునిక ఫ్రీజ్-డ్రైయింగ్ పరిష్కారాలను గురించి వివరిస్తారు. …

Read More »

చాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్స్ వంటి వాణిజ్య సంస్థల వారు పాల్గొనే విధంగా ‘స్వచ్ఛ రక్షణ’ కార్యక్రమాలు

-వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ నివేదిక అందజేయాలి -ఏజెన్సీలకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ అంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏఐఐఎల్ఎస్‌జీ, సాహస్, వాష్ ఏజన్సీలు నిర్వహించే సీబీ (కెపాసిటీ బిల్డింగ్), ఐఈసీ(ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) కార్యక్రమాలకు చాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్, రోటరీ . .. వంటి పెద్ద పెద్ద అసోసియేషన్స్ వారిని ఆహ్వానించి, వారు పాల్గొనేవిధంగా కార్యక్రమాలను చేపట్టాలని ఏజెన్సీల వారిని స్వచ్ఛ …

Read More »