Breaking News

Monthly Archives: July 2026

ఆక్వా, పొగాకు రంగాలకు కేంద్రం చేయూతనివ్వాలి

-కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఆక్వా, పొగాకు రంగాల అభివృద్ధి, రైతులు, మత్స్యకారుల సంక్షేమం కోసం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలసి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, మత్స్యశాఖ మంత్రులను కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ …

Read More »

మునికూడలికి మోడల్ పుష్కర్ పంచాయతీ హంగులు

-శరవేగంగా సప్త ఋషి ఘాట్ అభివృద్ధి -గ్రామం మధ్య నుంచి గోదావరి తీరం వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి -పురోగతిలో మ్యాజిక్ డ్రెయిన్లు, ఇంకుడు గుంతలు, పబ్లిక్ టాయిలెట్స్ పనులు -యాత్రికుల సౌకర్యార్థం సమాచార కేంద్రానికి ఆధునిక హంగులు -పనుల పురోగతిపై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్ తో గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు …

Read More »

కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల కీలక భేటీ

-ఆక్వా, పొగాకు రంగాల సమస్యలపై వినతిపత్రాల సమర్పణ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల బృందం నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలుసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై ఈ సందర్భంగా చర్చించి, వినతిపత్రాలను అందజేశారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి …

Read More »

వైద్యుల సూచనతో మరో రెండు వారాలు క్షేత్ర స్థాయి పర్యటనలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరం

-మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధి నిర్వహణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి …

Read More »

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 17 అలైడ్ హెల్త్ కోర్సులకు శ్రీకారం

-2026–27 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా అమలు -జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య సేవల నిపుణుల తయారీకి చర్యలు -డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గౌరవ వైస్-చాన్సలర్ డా. పులాల చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో అలైడ్ హెల్త్ విద్యను మరింత బలోపేతం చేసి, నైపుణ్యం కలిగిన ఆరోగ్య సేవల నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జాతీయ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కమిషన్ (NCAHP) గుర్తింపు పొందిన …

Read More »

అనుమతి లేకుండా ఇసుక త్రవ్వకాలకు వినియోగించిన 13 డ్రెడ్జింగ్ బోట్లు సీజ్

-సోషల్ మీడియాలో 28 బోట్లు పట్టుకుని 15 బోట్లు వదిలేశారన్న ప్రచారం అవాస్తవం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కోటిలింగాల డిసిల్టేషన్ రీచ్‌లో సోమవారం నిర్వహించిన సంయుక్త తనిఖీలో అనుమతి లేకుండా ఇసుక త్రవ్వకాలు, రవాణా కార్యకలాపాలకు వినియోగిస్తున్న 13 డ్రెడ్జింగ్ బోట్లను అధికారులు సీజ్ చేశారు. నూతన ఇసుక విధానం–2024 మరియు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సమక్షంలో జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు, వారి సాంకేతిక …

Read More »

రామాయపట్నం పోర్టు పీపీపీ విధానంపై ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీకి లేదు : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-మీరు సీఎంగా ఉన్న ఐదేళ్లలో PPP విధానాన్ని ఎప్పుడైనా వ్యతిరేకించారా ? -గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను ప్రైవేట్ సంస్థకు విక్రయించినప్పుడు ఈ సిద్ధాంతాలు ఎక్కడికి వెళ్లాయి? -పారదర్శకత లేకుండా, అడ్డగోలుగా 2 బెర్తులను JSW సంస్థకు అప్పగించినప్పుడు ప్రజా ప్రయోజనాలు గుర్తుకు రాలేదా? -వైసీపీ హాయాంలో 95% రామాయపట్నం పోర్టులు పూర్తయ్యాయనేది అవాస్తవం -జూన్ 2024 నాటికి పోర్టు పనులు 50% మాత్రమే పూర్తి.. కూటమి ప్రభుత్వం వచ్చాక 80.50% వరకు పూర్తి చేశాం. -PPP అంటే పోర్టుల అమ్మకం కాదు, దేశంలో …

Read More »

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన సేవలు అందించాలి

-జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, రాష్ట్ర అగ్ని క్షత్రియ …

Read More »

ఏపీ యువతకు టూరిజం గైడ్స్‌గా ఉపాధి అవకాశాలు: మంత్రి కందుల దుర్గేష్

-జైపూర్ లో టూరిజం గైడ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ రాథోర్ తో మంత్రి కందుల దుర్గేష్ కీలక భేటీ -ఏపీకి రండి అని యువతకు గైడ్స్ గా శిక్షణ ఇవ్వండి అని టూరిజం గైడ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కు అధికారిక ఆహ్వానం -ఏఐ డిజిటల్ గైడ్స్‌తో పాటు పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ వస్తారన్న మంత్రి దుర్గేష్ -పర్యాటకులు తమ పర్యటనల్లో వ్యక్తిగత గైడ్స్ కావాలని కోరుకుంటే శిక్షణ పొందిన యువత ఎంతగానో దోహదపడతారని మంత్రి దుర్గేష్ వెల్లడి రాజస్థాన్(జైపూర్)/అమరావతి, …

Read More »

‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-సకల సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి 500 కొత్త వాహనాలు -ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ప్రయోజనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం… గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా …

Read More »