Breaking News

Monthly Archives: July 2026

మీ బలాన్ని గుర్తించండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి – గోనుగుంట్ల కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్, పీఎం శ్రీ, సహిత విద్య విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలు రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు విద్యార్థులు, తల్లిదండ్రులు, కోచ్‌లు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, క్రీడాస్ఫూర్తిని అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన …

Read More »

జీజీహెచ్‌లో లోపాలను వారంలోపు సరిదిద్దుకోవాలి

-జీజీహెచ్‌లో లోపాలను వారంలోపు సరిదిద్దుకోవాలిబయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లా సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్, శానిటేషన్ లో నెలకొన్న లోపాలను వారం రోజుల్లోపు సవరించుకోవాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని జీజీహెచ్ ఆస్పత్రిలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి పట్టాభిరామ్ …

Read More »

చెత్త రహిత కార్పోరేషన్‌గా అనంతపురం నగరాన్ని తీర్చిదిద్దుతాం

-త్వరలో రూ.17.50 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పారు. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ లో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను వీరిద్దరూ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. అనంతపురం నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న …

Read More »

కమర్షియల్ వ్యర్ధాల సేకరణపై ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులతో సెట్ కాన్ఫరెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో కమర్షియల్ వ్యర్ధాలను సేకరించే ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులను రద్దు చేసినందున, ఆయా సంస్థల నుండి జిఎంసి ప్రజారోగ్య విభాగ కార్మికులు వ్యర్ధాలను సేకరణ చేయడంతోపాటు ఎవరికీ ఎటువంటి చార్జీలు చెల్లించవద్దని అవగాహన కల్గించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం నగరంలో కమర్షియల్ వ్యర్ధాల సేకరణపై ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాల సేకరణ ఏజన్సీల …

Read More »

నగరంలో రోడ్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని, ఏపీజిబిసి ప్రతినిధులు గుంటూరు నగరానికి తగిన ప్రతిపాదనలను త్వరగా సిద్దం చేసి అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నగరంలోని కెవిపీ కాలనీ మెయిన్ రోడ్, చిలకలూరిపేట రోడ్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, ఏటుకూరు రోడ్, నందివెలుగు రోడ్, పొన్నూరు రోడ్, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ (ఏపీజిబిసి) అధికారులు, జిఎంసి ఇంజినీరింగ్, …

Read More »

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పర్యవేక్షణ వ్యవస్థపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు, చార్జిషీట్, విచారణ పురోగతిని పర్యవేక్షించే వ్యవస్థపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, 2024-25 నుంచి 2026-27 వరకు బీపీఆర్&డీ నిర్వహించిన 118 శిక్షణా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1,120 మంది పోలీసు సిబ్బందికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నిర్వహణపై ప్రత్యేక …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి

-స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగుల గళాన్ని బలంగా వినిపిస్తాం -ఎన్‌జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్త శుద్ధి తో కృషి చేస్తానని మంత్రుల బృందం సమక్షం లో జరిగే స్టాఫ్ కాన్సిల్ సమావేశం లో సంఘ గళం గట్టిగా వినిపించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. …

Read More »

అమరావతి ఛాంపియన్‌షిప్ నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాప్ చైర్మన్ రవి నాయుడు విజయవాడ లోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి ఐఎఫ్ఎస్ తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ఛాంపియన్‌షిప్ కు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా క్రీడా అభివృద్ధి అధికారులు (DSDOలు), యూత్ సర్వీసెస్ అధికారులు, జిల్లా క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జిల్లా కార్యదర్శులు, ఫిజికల్ డైరెక్టర్లు (PDలు), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PETలు) తదితరులతో వీడియో …

Read More »

బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

-ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాల్లో రాత్రి బస తప్పనిసరి -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రతి బాలుడికి చేరేలా అధికారులు కృషి చేయాలి -బాలల హక్కుల పరిరక్షణకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ అవసరం -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు – జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ …

Read More »

తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హులు, పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన నేటి (జూలై 22) నుంచి

-స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు జాబితాలు అందుబాటులో ఉంటాయి -జాబితాల్లో అభ్యంతరాలు ఉంటే జూలై 22 మధ్యాహ్నం నుంచి ఫిర్యాదులు స్వీకరణ -ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు -జిల్లాలో 1,59,812 మంది అర్హులైన తల్లులు – 2,44,614 మంది అర్హులైన పిల్లలు -జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకానికి సంబంధించి అర్హుల జాబితా, అనర్హుల జాబితా, పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల …

Read More »