Breaking News

Monthly Archives: July 2026

విశాఖ పోర్టులో కార్గో హ్యాండ్లింగ్‌ను మూలాపేట పోర్టుకు మళ్లించే అంశాన్ని పరిశీలించనున్న మంత్రుల కమిటీ

-మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి ఐటీ సేవలు, ఐటీ పెట్టుబడులకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా, నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్య రహిత మరియు పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో, ప్రస్తుతం విశాఖ పోర్ట్ అథారిటీ (VPA) ద్వారా నిర్వహిస్తున్న దుమ్ము …

Read More »

ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నేడు మంత్రుల బృందం సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు 22వ తేది బుధవారం ఉదయం 11.30గం.లకు ఎపి సచివాలయం 5వ భవనంలోని కలక్టర్ల సమావేశ హాల్లో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్,రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖామాత్యులు సత్యకుమార్ …

Read More »

‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ లలో ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ/ నీట్ (IIT-JEE/NEET) శిక్షణతో కూడిన ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం….

-ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ జాయింట్ సెక్రటరీ డా. ఐ. శ్రీదేవి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ద్వారా నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ, (IIT-JEE/ NEET) లలో ఉచిత శిక్షణతో కూడిన జూనియర్ ఇంటర్మీడియట్ (1st Year) మరియు సీనియర్ ఇంటర్మీడియట్ (2nd Year) MPC/BiPC కోర్సులలో ప్రవేశాల కోసం అర్హులైన …

Read More »

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ

– ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిపై విస్తృత చర్చ – రైతులకు గిట్టుబాటు ధరలు, పంటల కొనుగోళ్లు, వ్యవసాయానికి కేంద్ర సహకారంపై కీలకంగా చర్చ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, …

Read More »

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ

-రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ బలోపేతంపై కీలక చర్చలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి తదితర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మరింత మెరుగైన మద్దతు …

Read More »

“నేరం ఆధునికమైతే… పోలీసింగ్ అంతకంటే ఆధునికం కావాలి” – ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత దిశా నిర్దేశం

-ఫ్యాక్షన్ నుంచి సైబర్ నేరాల వరకు కఠిన పోరు… ‘ఈగల్’, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో నేరాలపై ఉక్కుపాదం -112 స్పందన వేగం పెంపు… మహిళలపై నేరాలు తగ్గింపు… సాంకేతిక పోలీసింగ్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీ -” ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్–2026″ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి …

Read More »

ఉపరాష్ట్రపతితో కేంద్ర, రాష్ట్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

ముడి పొగాకుపై జీఎస్టీ 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలి

– కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర మంత్రులు, ఎంపీల వినతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సహచర మంత్రులు, ఎంపీలతో కలసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని పార్లమెంట్ లో కలిసి ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో పొగాకు …

Read More »

ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు

-ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్ (ఐడబ్ల్యూటీసీ) వేదికగా జైపూర్ లో అవార్డు అందుకున్న మంత్రి కందుల దుర్గేష్ -డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని వెల్లడి రాజస్థాన్(జైపూర్) / అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజస్థాన్ లోని జైపూర్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్ (IWTC) లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు, ఈ రంగంలో …

Read More »

రాష్ట్రoలో కొత్తగా 7 కరోనా కేసులు

-గుంటూరులో నలుగురికి పాజిటివ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఏడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు చొప్పున రికార్డ్ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు 145 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఆరు, …

Read More »