-యనమలకుదురు – పెదపులిపాకలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురు మరియు పెదపులిపాక గ్రామాల్లో రాష్ట్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మంత్రితో కలిసి కార్యక్రమాలను నిర్వహించారు. యనమలకుదురులో రూ.4.20 కోట్ల హడ్కో నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ …
Read More »Monthly Archives: July 2026
బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్చడంలో కృష్ణా జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు
-మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డులు -ప్రతి శానిటేషన్ సిబ్బందికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది సూత్రాల్లో స్వచ్ఛాంధ్ర ఒక కీలక అంశమని, ఆ లక్ష్య సాధనలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో విజయవంతంగా అమలు చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ …
Read More »బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి మూలంలోనే వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి
-మున్సిపల్ కమిషనర్లకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ గ్రామం – సుపరిపాలన గ్రామం – అభివృద్ధి గ్రామం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026కు అనుగుణంగా పట్టణాల్లో బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి, వ్యర్థాలను మూలంలోనే శాస్త్రీయంగా నిర్వహించేలా చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ, పొల్యూషన్ తదితర సంబంధిత శాఖల …
Read More »విజయవాడలో 133 స్టార్టప్లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం… : ఎంపీ వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ (NGIS) ద్వారా దేశవ్యాప్తంగా టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశంలోని 12 టియర్-2, టియర్-3 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) కేంద్రాల ద్వారా మొత్తం 686 స్టార్టప్లకు మెంటరింగ్, …
Read More »విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై బిజెపి మూకల దాడిని ఖండిస్తున్నాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బిజెపి మూకల దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ర్యాలీపై బిజెపి ఘర్షణకు దిగటం దుర్మార్గం. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై బిజెపి మూకలు దాడులకు తెగబడటం దుర్మార్గం. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఒక …
Read More »ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది
-ఏపీ ఈడీబీతో యూఏఈ అవగాహనా ఒప్పందం -ఫుడ్ ప్రాసెసింగ్ లో యూఏఈ పెట్టుబడులకు మార్గం సుగమం -వాణిజ్యం, ఎగుమతులు, పెట్టుబడులకు యూఏఈ క్లస్టర్ సహకారం -తొలి పెట్టుబడిగా చిత్తూరులో యూఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ -రూ.100 కోట్లతో పెట్టుబడితో ముందుకు వచ్చిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ -సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. …
Read More »రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
-భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న సీఎం -హోంమంత్రితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభంకానుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి …
Read More »ఏపీలో మహిళా సాధికారితలో మరో కీలక అడుగు
–మహిళా సాధికారతే లక్ష్యంగా మంత్రి కొండపల్లి ఢిల్లీ పర్యటన -SHG మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత -స్త్రీ నిధి ద్వారా పీఎంఎఫ్ఎంఈ పథకం అమలుపై కేంద్ర కార్యదర్శితో మంత్రి కొండపల్లి చర్చలు -స్త్రీ నిధి రుణాల (PMFME) కు వడ్డీ రాయితీ -జిల్లా సమాఖ్యలను PMFME జిల్లా వనరుల సంస్థగా గుర్తింపుపై సానుకూల స్పందన. -భోగాపురం ఎయిర్పోర్ట్లో స్వయం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞప్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఆహార ప్రాసెసింగ్ రంగంలో పారిశ్రామికవేత్తలుగా …
Read More »మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు
-ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు -పలమనేరు శిబిరంలో అటవీ శాఖ సన్నాహాలు పూర్తి -ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు అడవి ఏనుగుల బెదడ నుంచి ఉపశమనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి …
Read More »ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కు కేంద్రం నుంచి మరింత సహకారం అవసరం
– కొప్పర్తిలో MSME టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయండి – PMEGP నిధులు పెంచండి – SK యూనివర్సిటీ, విజయనగరం JNTU ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ల పనులను వేగవంతం చేయాలి – ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త సాధనకు కేంద్రం సహకరించాలి – న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, శోభా కరంద్లాజేలను కోరిన మంత్రి కొండపల్లి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త లక్ష్యానికి …
Read More »
Prajavartha Online Telugu News