Breaking News

Monthly Archives: July 2026

కోవిడ్‌’ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం

-ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం -మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో చికిత్స, పరీక్షలకు పూర్తి సన్నాహాలు.. -స్థానికంగానే కిట్లు, మందుల కొనుగోళ్లకు వెసులుబాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలను వైద్య, ఆరోగ్య శాఖ మరింత వేగవంతం చేసింది. కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూనే, అనుమానితులకు పరీక్షలు, బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వాసుపత్రులను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, …

Read More »

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేత…

-ఏపీ జి డబ్ల్యూ ఎస్ ఈ జేఏసీ చైర్మన్ & ఏపీవిహెచ్డబ్ల్యూఏ ప్రెసిడెంట్ జి సురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రములోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల పనులను బాధ్యతగా నిర్వహిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 13 మంది ఉద్యోగుల జాబితాలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అన్ని సర్వేలకు, ఎన్నికల పనులకు, BLO డ్యూటీలకు కేవలం సచివాలయ ఉద్యోగులనే వినియోగిస్తున్నారు. దీనివలన ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. …

Read More »

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటుపరం సరికాదు

-జివో నెం 396 ఉపసంహరించుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటుపరం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచన సరైందికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. తక్షణమే జివో నెం: 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి. ఎపీలోని …

Read More »

21 రోజులుగా చేపట్టిన ధర్నా కార్యక్రమం విరమిస్తున్నాం… : భరోతు రమేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 21 రోజులుగా మేము చేస్తున్న ధర్నా కార్యక్రమం విరమిస్తున్నామని మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భరోతు రమేష్ తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము గత 21 రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలు (సబ్సిడీలు) విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమం ఫలితాన్ని ఇచ్చిందనీ హర్షం వ్యక్తం చేసారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమయం కేటాయించి …

Read More »

కాల్ మనీ వార్తలు పూర్తిగా అవాస్తవం

– బాధితులపైనే “కాల్ మనీ” అంటూ దుష్ప్రచారం చేస్తున్నా మోతె గోపిరాజు – మాపై వచ్చిన ఆరోపణలును న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం – సుంకర సాయి పల్గుణ నరేణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాల్ మనీ వార్తలు పూర్తిగా ఆవాస్తమని మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బాధితులు సుంకర సాయి నరేన్ నిమ్మగడ్డ తిరుపతిరావు సృష్టించేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… బాధితులపైనే కాల్ మనీ అంటూ మోతే గోపిరాజు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మా దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు …

Read More »

వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట

-రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం -కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ (SMAM) పథకం అమలు పై విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్న. -లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నకు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ సమాధానo న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ ఉప-మిషన్ (SMAM)యాంత్రీకరణం పథకం అమలు పై కేంద్ర …

Read More »

బాధిత కుటుంబాలకు ఎల్ ఓ సీ లు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్. ఓ. సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ , ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు దుర్భేశసుల మీరావలి, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, బాయన హేరంబ కుమార్, బీజేపీ కుమ్మరిపాలేం మండల అధ్యక్షులు వెలమూరి అయ్యప్ప, టీడీపీ నాయకురాలు బుధాల నంద …

Read More »

అనారోగ్య బాధితుడికి నిత్యావసర సరుకులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 46 వ డివిజన్, సిండికేట్ బ్యాంక్ కాలనీ లో నివాసముంటున్న గూడెల శ్రీనివాసరావు(40) కు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ నెలకి సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. గూడెల శ్రీనివాసరావుకి టీ బీ సోకి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తనకి సాయం అందించాలని ఎన్డీయే కార్యాలయాన్ని సంప్రదించగా ఎమ్మెల్యే ఆదేశాలతో కూటమి నేతలు అవ్వారు శ్రీనివాసరావు, పోతిన భేసు కంటేశ్వరుడు , శివకుమార్ పట్నాయక్,దేవిన హరి ప్రసాద్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ సోలంకి రాజు, టీడీపీ 42 వ డివిజన్ ప్రధాన కార్యదర్శి పత్సవ మల్లికార్జునరావు , బీజేపీ డివిజన్ ఇన్చార్జ్ బెన్నా భక్తుల సోమేశ్వరరావు,కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత …

Read More »

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు

-విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన ఏపీసీసీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్, విజయవాడలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీక్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న …

Read More »