Breaking News

Monthly Archives: July 2026

డెంగ్యూ నివారణ అవగాహన మాసోత్సవాల సందర్భంగా ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు సూచనలతో బుధవారం డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా పాయకాపురం ప్రాంతంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ప్రజలకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దోమల …

Read More »

పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం పాత రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పింఛను …

Read More »

కలిసి పని చేద్దాం… కలిసి నేర్చుకుందాం… సమస్యలను పరిష్కరిస్తూ SIR ప్రక్రియను వేగవంతం చేద్దాం…

-డిప్యూటీ డీఈఓ, సెంట్రల్ ఈఆర్వో, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఎదురయ్యే సమస్యలను పరస్పరం పంచుకుని పరిష్కరించుకుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, సెంట్రల్ ఈఆర్వో, డిప్యూటీ డీఈఓ ధ్యానచంద్ర తెలిపారు. బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించేందుకు పాయకాపురం, …

Read More »