Breaking News

Monthly Archives: July 2026

ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువు ముందుగానే పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువు జూలై 14 కంటే ముందుగానే పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్టీసి కాలనీ, మోతీలాల్ నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల …

Read More »

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 గైడ్ లైన్స్ తప్పక పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (యన్.జి.టి) నిబంధనల ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 గైడ్ లైన్స్ ను నగర నగరాల్లో మరియు పురపాలక సంస్థల్లో తప్పక పాటించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అన్నారు. బుధవారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (యన్.జి.టి) గుంటూరు జిల్లా కమిటీ రెండవ త్రైమాసిక సమావేశం కమిషనర్ అధ్యక్షతన జరిగింది. సదరు సమావేశం నందు కమిషనర్ మాట్లాడుతూ, సాలిడ్ పేస్ట్ మేనేజ్‌మెంట్ 2026 …

Read More »

‘స్వచ్ఛ గుంటూరు’ పేరుతో డిజిటల్ యాప్, వెబ్ డ్యాష్‌బోర్డ్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెనాల్టీ డిజిటల్ అడ్వాన్స్డ్ యాప్‌ తో నగర పరిశుభ్రతకు భంగం కల్గించే వారిపై అపరాధ రుసుం విధింపు నగర పరిశుభ్రతను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ‘స్వచ్ఛ గుంటూరు’ పేరుతో డిజిటల్ యాప్, వెబ్ డ్యాష్‌బోర్డ్‌ను గుంటూరు నగరపాలక సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి యాప్ …

Read More »

ప్రధాన రోడ్ల వెంబడి మెరుగైన పారిశుధ్యం ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్, నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి మెరుగైన పారిశుధ్యం ఉండాలని, అవసరమైతే 3 షిఫ్ట్ లుగా పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలోని జాతీయ రహదారిలో కాకాని రోడ్ వై జంక్షన్ నుండి చిలకలూరిపేట వై జంక్షన్ వరకు సర్వీస్ రోడ్, నగరంలోని ప్రధాన …

Read More »

మాదకద్రవ్యాల నివారణకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలి : సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో “DRUGS VADDU BRO” కార్యక్రమంపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ లో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, వివిధ రంగాల నిపుణులను ఉద్దేశించి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఐఏఎస్ మాట్లాడారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించేందుకు హ్యాండ్‌బుక్‌ ను పాఠ్యాంశ పుస్తకం లా కాకుండా వినూత్నంగా, అవగాహన పెంచేలా రూపొందించాలని, విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా ఐఈసీ (IEC) మెటీరియల్ ను …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్య రహిత పాఠశాలల లక్ష్యంగా మూడు రోజుల రాష్ట్ర స్థాయి “DRUGS VADDU BRO” వర్క్‌షాప్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో “DRUGS VADDU BRO” కార్యక్రమంపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ జూలై 1 నుంచి 3 వరకు గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో పాఠశాల విద్యా శాఖ కమీషనర్ తమీమ్ అన్సారియా ఐఏఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించేందుకు హ్యాండ్‌బుక్‌, కరిక్యులమ్ కంటెంట్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా ఐఈసీ (IEC) మెటీరియల్, మాదకద్రవ్యాల నిరోధక అంశాలను చేర్చడం, పర్యవేక్షణ, …

Read More »

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు జన్మదినం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు  ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని, శ్రీవారి సేవలో మరింత విజయవంతంగా …

Read More »

విద్యార్థుల ఏకాగ్రత, విద్యా ఫలితాల మెరుగుదలకు యోగా, ప్రాణాయామం ఎంతో దోహదం చేస్తాయి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందించడంలో యోగా, ప్రాణాయామం అత్యంత ప్రభావవంతమైన సాధనాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. పామర్రు మండలంలోని పామర్రు మహిళా ప్రగతి కోచింగ్ సెంటర్‌లో సమగ్ర శిక్ష విద్యా శాఖ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న యోగా శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బుధవారం పాల్గొన్నారు. జూన్ 30 నుంచి జూలై 6 వరకు ఏడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు …

Read More »

గ్రామాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం అభినందనీయం: ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు

-పామర్రు మండలం, కనుమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసిన గవర్నర్ -కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్ కనుమూరు (పామర్రు), నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవలను సమన్వయం చేస్తూ కనుమూరు గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు …

Read More »

ఓటర్ల జాబితా సమగ్ర సంక్షిప్త సవరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘము ఆదేశముల మేరకు ప్రారంభింపపడిన ఓటర్ల జాబితా సమగ్ర సంక్షిప్త సవరణ 2026 నందు ది.15.06.2026 వ తేదీ నుండి ప్రతి ఓటరుకు ఎన్యుమరేషను ఫారములు పంపిణీ ప్రక్రియ ప్రారంభింపబడినది. ఈ ప్రక్రియకు సంబంధించి 79-విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, మునిసిపల్ కార్పొరేషన్, విజయవాడ పరిధిలో నందు మొత్తం 2,56,980 ఓటర్లు కలరని, వారిలో ది.15.06.2026 తేదీ నుండి ఈ రోజు సాయంత్రం 4.00 గంటల వరకు అనగా 01.07.2026 తేదీ సాయంత్రం 4.00 …

Read More »