Breaking News

Monthly Archives: July 2026

The country’s development took place during the BJP’s rule… : Dr. Tarun Kakani

Vijayawada, Neti Patrika Prajavartha : On the occasion of the first anniversary of BJP AP State President P.V.N. Madhav, BJP leader Dr. Tarun Kakani organised a fruits distribution program on Wednesday, today near the BJP flag post at Amma Kalyana Mandapam in Gunadala, Vijayawada East Constituency. N. Pawan Kumar, BJP Gunadala Mandal President, Jasti Satish – BjP NTR Dt Vice …

Read More »

సెంట్రల్ నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

-రూ.85 కోట్లతో 45 MLD రా వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంట్ MLA బొండా ఉమా -సింగ్‌నగర్ సహా పలు ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు – ఈ నెలలోనే శంకుస్థాపన -మరో 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారీ వాటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న …

Read More »

అరకు వ్యాలీ అల్ట్రా టైల్ రస్ (AVUTR)- 2027 భారతదేశపు ప్రముఖ టైల్ రన్నింగ్ & క్రీడా పర్యాటక కార్యక్రమంగా రూపకల్పన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో, అరకు వ్యాలీ ఉత్సవంతో అనుసంధానంగా అరకు వ్యాలీ అల్ట్రా టైల్ రస్ (AVUTR) 2027ను భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ట్రైల్ రన్నింగ్ మరియు క్రీడా పర్యాటక కార్యక్రమంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించబడింది. తూర్పు కనుమల అద్భుత ప్రకృతి సోయగాల నడుమ విరాజిల్లే అరకు వ్యాలీ, కాఫీ తోటలు, లోయలు, అడవులు, గిరిజన సంస్కృతి మరియు జీవ వైవిధ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రాంతం. ఈ సహజ వనరులను ప్రపందానికి …

Read More »

సైనిక్ స్కూల్ లో రెండవ బ్యాచ్ క్యాడేట్స్ క్లాసులు ప్రారంభo

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సమీపంలోని కేతనకొండలో విద్యాభారతి ఆధ్వర్యం లో నడపబడుతున్న ‘నేతాజీ సైనిక పాఠశాల’ విద్యార్థులను భావి భారత సైనిక అధికారు లుగా తీర్చిదిద్దుతోందని విద్యా భారతి దక్షిణం మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, పాఠశాల అడ్వైజర్ డాక్టర్ సి ఎల్ వెంకట్రావులు వెల్లడిం చారు. పూర్తిస్థాయి గురుకుల పద్ధతిలో నడిచే ఈ స్కూల్‌లో విద్యార్థులను ఐపీఎస్, మిలిటరీ ఆఫీసర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా విజయవాడ సమీపంలో కేతన కొండ …

Read More »

ఘనంగా బి.జి.ఆర్ నారగోని 70వ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అట్టడుగు మరియు బలహీన వర్గాలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా తమ భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని బి.జి.ఆర్ నారగోని స్పష్టం చేశారు. వీరాంకి అయ్యన్నబాబు, బి.జి.ఆర్ నారగోని 70వ జన్మదిన వేడుకలను రాజకీయ న్యాయ సాధన దినంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో కేవలం రెండు సామాజిక వర్గాలే 70కి పైగా స్థానాలను ఆక్రమించి ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నాయని నారగోని విమర్శించారు. దీనివల్ల బీసీ ముస్లిం …

Read More »

ప్రాజెక్టులు గడువు లోగా పూర్తి చేయాలి : మంత్రి గొట్టిపాటి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలు, లో ఓల్టేజ్ సమస్యల నివారణ దిశగా అధికారులు పని చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నాడు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, బీఈఎస్ఎస్ ప్రాజెక్టులు, …

Read More »

సామాజిక పింఛన్ల పంపిణీకి ఏటా రూ.33 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నాం : మంత్రి గొట్టిపాటి

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొమ్మినేనివారిపాలెంలో బుధవారం నాడు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 65 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.33 వేల కోట్లు వెచ్చిస్తోందన్నారు. …

Read More »

ఘనంగా డాక్టర్స్ డే కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యో నారాయనో హరి అన్నారు పెద్దలు… ప్రతీ ఒక్కరికి కూడా అనారోగ్యంతో బాధ పడిన సందర్భంలో దేవుడిలా నేనున్నాను అంటూ వైద్యం చేసి, ఆరోగ్యాన్ని అందించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మన వైద్యులు అందరికి పేరు పేరున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ… ఈ రోజు డాక్టర్స్ డే సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా అర్బన్ ప్రైమరీ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారత్నరాజు మరియు ఎన్టీఆర్ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ ఖాదర్ …

Read More »

సర్ ప్రక్రియకు నగర ప్రజలు సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, నగర ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా బుధవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,42,860 ఫారాలను (96.35 శాతం) పంపిణీ చేసి, …

Read More »

అభివృద్ధి పనులను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని బిఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం బిఆర్ స్టేడియంలో పర్యటించి, క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల ప్రతినిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకొని, …

Read More »