-తెలుగుదనంతో పాటు, రాష్ట్ర ఔన్నత్యం ఉట్టి పడేలా పోలవరం. -జపాన్ నిప్పాన్ కోయి సంస్దతో డిజైన్స్ పై చర్చలు. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్దేశిని, రాష్ట్ర ప్రజల జీవనాడి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుని టూరిజం హబ్ గా మార్చబోతున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం బ్యూటిఫికేషన్ కు సంబందించి బుధవారం ఆయన అధికారులు, ఆర్కిటెక్ట్ లు , ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. …
Read More »Monthly Archives: July 2026
‘స్వర్ణ ఆంధ్ర @ 2047’ విజన్ లక్ష్య సాధనకు రాష్ట్రస్థాయి మేధోసదస్సు
-‘ పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యం’పై జూలై 2, 3 తేదీల్లో తిరుపతిలో వర్క్ షాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్వర్ణ ఆంధ్ర @ 2047’ విజన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి, పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలు, సమర్థవంతమైన ప్రణాళిక, ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో “పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యం” (Economic Intelligence of Governance) అనే అంశంపై రాష్ట్రస్థాయి సామర్థ్య పెంపుదల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జూలై 2, 3 …
Read More »హాజీలకు రూ. 3.31 కోట్లు చెల్లింపు
-విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి వెళ్లిన యాత్రికుల అకౌంట్లకు జమ -హజ్ యాత్రికులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం -యాత్ర విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన హాజీలు -హజ్-2027 కు దరఖాస్తు చేసుకోండి -మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లి విజయవంతంగా యాత్ర పూర్తి చేసిన హాజీ లకు రూ. 3.31 కోట్లు మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్లకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ …
Read More »ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఘనంగా డాక్టర్ బి.సి. రాయ్ జయంతి
-యూనివర్శిటీలో డాక్టర్ బి.సి. రాయ్ కాంస్య విగ్రహావిష్కరణ -విశిష్ట సేవలందించిన 10 మంది వైద్యులకు ఘన సత్కారం -త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రోగ్రామ్ విస్తరిస్తాం -రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు …
Read More »మహిళా సంఘాల రుణాలపై ప్రాసెస్, ఇన్స్పెక్షన్ చార్జీలు రద్దుచేసిన యూనియన్ బ్యాంక్
-ప్రతి సంఘానికి మూడేళ్లలో రు.93,500 మేర ఆర్థిక లబ్ధి -1.75 లక్షల సంఘాలకు సంవత్సరానికి 586.25 కోట్ల లబ్ధి -మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళల ఆర్థిక సాధికారత దిశగా మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి …
Read More »ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా జలాల నీటి విడుదల
-కృష్ణా డెల్టా రైతాంగానికి మేలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం -13.08 లక్షల ఎకరాల ఆయుకట్టు ద్వారా 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం -జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగా డెల్టా కాలువలపై ఆధారపడిన రైతులకు సకాలంలో సాగు నీరు అందించేందుకు సకాలంలో నీటిని విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. కృష్ణా డెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించాలనే …
Read More »చంద్రబాబు కృషితోనే ఏపీకి దేశంలో రెండో స్థానం
-రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దూరదృష్టి నాయకుడు చంద్రబాబు -నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిల్లకూరు, నేటి పత్రిక ప్రజావార్త : “పేదల సేవలో ప్రజా వేదిక” కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి, దూరదృష్టి, పరిపాలనా సామర్థ్యమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని, రాష్ట్ర ప్రగతి, …
Read More »గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
-గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు హయాంలోనే బలమైన పునాది -గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ చిల్లకూరు, నేటి పత్రిక ప్రజావార్త : పున్నపువారిపాలెంలో నిర్వహించిన “పేదల సేవలో ప్రజా వేదిక” కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో చేర్చగా, ప్రజల మనోభావాలను గౌరవించిన ముఖ్యమంత్రి …
Read More »అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి నెల్లూరు జిల్లా కేంద్రబిందువుగా మారుతోంది
-కలెక్టర్ హిమాన్షు శుక్ల చిల్లకూరు, నేటి పత్రిక ప్రజావార్త : “పేదల సేవలో ప్రజా వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి మారుపేరుగా నిలిచిన గూడూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి విచ్చేయడం జిల్లా ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. గూడూరు, కోట, చిల్లకూరు, ముత్తుకూరు మండలాల్లో 27 మెగా పరిశ్రమల ద్వారా రూ.27,988 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడగా, 19,819 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. ఇది జిల్లాలో వేగంగా జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమన్నారు. కృష్ణపట్నం పోర్టు …
Read More »అబద్దాల సత్యవతి లక్ష్మి పార్వతి..
-ఉపసంహారించుకోక పోతే పరువు నష్టం దావా -అట్రాసిటీ కేసు కూడా నమోదు -తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబద్దాలే జీవితం గా బ్రతుకుతున్న లక్ష్మి పార్వతి తెలుగు అకాడమీ మీద అబద్దపు కారుకూతలు కూయడాన్ని తీవ్రంగా .. గర్హిస్తున్నాం. ఆమె హయాంలో ఆమెకు నచ్చిన నాలుగు సంస్థలకు ప్రింటింగ్ బాధ్యతలు ఇచ్చి ముడుపులు తీసుకున్నారు తప్పా ఎక్కడా పారదర్శకత పాటించలేదు. మా హయాంలో ఓపెన్ టెండర్లు పిలిచాము. …
Read More »
Prajavartha Online Telugu News