-ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ గమ్యస్థానంగా ఏపీ! -లక్షలాది మంది భారతీయ యువతకు స్ఫూర్తి రాష్ట్రపతి ముర్ము జీవితం -సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకునే వారికి విజయం దక్కదు -ఉద్యోగార్థులుగా కాదు… ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఎదగాలి -అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి కాన్వకేషన్ లో మంత్రి లోకేష్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశ జాతీయ విద్యా విధానం (NEP), డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్ 2047 దార్శనికత ద్వారా విజ్ఞాన ఆధారిత …
Read More »Monthly Archives: July 2026
రాష్ట్రాభివృద్ధి- తెలుగువారిని అందలం ఎక్కించటమే కూటమి లక్ష్యం
-రాష్ట్రంలో ప్రజాభీష్టం ప్రకారమే కూటమి ప్రజా ప్రభుత్వ పాలన -పొదుపులో మన డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శం -నేరస్థులకు వంతపాడే రాజకీయ పార్టీలు మనకెందుకు -సైకో సహకారంతోనే గొడ్డలి పార్టీ నేతల మాటలు, చేతలు -మావిగన్ అన్న వ్యక్తులు రాజధానికి రౌడీల్లా దండయాత్రలు -నెల్లూరు జిల్లా పున్నపువారిపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధితో పాటు తెలుగువారిని అందలం ఎక్కించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో …
Read More »కుప్పంలో జూలై 3-5 వరకు మూడు రోజులు పర్యటించనున్న ముఖ్యమంత్రి
-అభివృద్ధి సహా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు -రూ.3847 కోట్ల విలువైన పెట్టుబడులకు శంకుస్థాపనలు చేయనున్న ముఖ్యమంత్రి -సీఎం సమక్షంలో రూ.1026 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు -MSME పార్క్, కడా గెస్ట్ హౌస్ ప్రారంభం, కుప్పం బస్టాండ్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు -దాదాపు ఏడాదిన్నర తర్వాత కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాలు, పార్టీ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పర్యటనలు. ఇదీ మూడు రోజుల పర్యటనలో …
Read More »ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్
-గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ -హీరో మోటార్స్ సంస్థ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన -సత్యవేడులోని హీరో ప్లాంట్ సందర్శించి సిబ్బందితో మాట్లాడిన ముఖ్యమంత్రి -బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్ షిప్ ను ఆవిష్కరించిన సీఎం సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవీల తయారీలో హీరో మోటార్స్ సంస్థ పెద్ద ఎత్తున దృష్టి …
Read More »వాక్ స్వాతంత్ర్యం అనేది అపరిమితమైన హక్కు కాదు
-దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి -భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు -సద్విమర్శలను స్వాగతిస్తాం… కానీ వ్యక్తిగత దూషణలు, హత్యా బెదిరింపులను సహించబోము -మహిళలపై అసభ్య పోస్టులు, దేవుళ్లపై దూషణలు… భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతాయి? -సోషల్ మీడియా ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక విభాగం -స్క్రీన్షాట్లు, లింక్లు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు -సోషల్ మీడియా అరాచకాలను అరికట్టడానికి అవసరమైతే కొత్త చట్టాలు తీసుకొస్తాం -వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా …
Read More »ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం
-కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు -రూ. 36 కోట్ల వ్యయంతో 18 నగర వనాల అభివృద్ధి -అటవీ సంపద, సాంప్రదాయాల కలబోతగా నిర్మాణం -వినోదం, ఆరోగ్యం ఒకే చోట ఉండేలా ప్రత్యేక సౌకర్యాలు -రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో, ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుంది’ …
Read More »పేదల జీవితానికి అండగా ఎన్టీఆర్ భరోసా..
– నెల తొలిరోజే చేతికందుతున్న పెన్షన్ మొత్తం – జిల్లాలో 2,25,214 మందికి రూ. 98.27 కోట్లు – క్షేత్రస్థాయిలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సమ ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తోందని.. ఎన్టీఆర్ భరోసా పేదల గౌరవప్రద జీవితాలకు అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో బుధవారం పెన్షన్ల …
Read More »ఈ ఆత్మీయత మరువలేనిది..
– విజయవంతంగా క్షేత్ర పర్యటన ముగించుకున్న మాల్దీవుల బృందం – ఘనంగా వీడ్కోలు పలికిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాల్దీవుల ఐలాండ్ కౌన్సిళ్లకు ఎన్నికైన 26 మంది ప్రతినిధుల బృందానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ-హైదరాబాద్) ప్రస్తుతం శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్ర సందర్శనల్లో భాగంగా ఈ బృందం ఈ నెల 28వ తేదీ నుంచి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించింది. ఈ పర్యటన విజయవంతంగా ముగించుకొన్న బృందానికి కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ఉదయం …
Read More »ఈ నెల 3 తారీఖు లోగా గురుకుల పాఠశాలల్లో చేరాలి
-గడువులోగా చేరని విద్యార్థుల సీట్లు రద్దు -కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి ఎ. మురళీకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు, విద్యార్థినులు తమకు కేటాయించబడిన పాఠశాలల్లో ఈ నెల 3వ తేదీ (శుక్రవారం ) లోగా తప్పనిసరిగా చేరాలని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి ఎ.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్దేశిత గడువులోగా సంబంధిత పాఠశాలల్లో చేరని పక్షంలో, వారికి కేటాయించిన సీట్లు రద్దు …
Read More »మన ఓటు భద్రత కోసమే సర్!
– జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ప్రక్రియ – అపోహలు, అనవసర ఆందోళన వద్దు.. కీలక భాగస్వాములుకండి – క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, అధికారులు సదా మీ సేవలో – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) అనేది మన ఓటు భద్రత కోసమేనని.. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని, అపోహలు, అనవసర ఆందోళన వీడి ఇందులో కీలక భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ …
Read More »
Prajavartha Online Telugu News