Breaking News

Monthly Archives: July 2026

విజయవాడ గుణదలలో శాస్త ఈ ఆటో షోరూమ్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారి ఎస్. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రోజురోజుకు కాలుష్యం పెరుగుతోందని, కాలుష్యం నుంచి మనల్ని రక్షించుకోవాలి, భవిష్యత్తు తరాలకు మంచి రవాణా వ్యవస్థను అందించాలంటే పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పేరొందిన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ తమ అధునాతన ఆధీకృత డీలర్ షోరూం శాస్త ఈ ఆటో ను విజయవాడలో ఏర్పాటు …

Read More »

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (VB-G RAM G) జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తిరుపతి విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా. …

Read More »

120 ఏళ్ల పురాతన శివాలయంలో లక్ష్మీ గణపతి, దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్‌పేట చల్లపల్లి బంగ్లా సమీపంలోని 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పురాతన శివాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నర్‌పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నగరంలోని అత్యంత పురాతన, …

Read More »

విజయవాడలో కిడ్స్ బ్లోసమ్ డే కేర్ స్కూల్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్స్ బ్లోసమ్ డే కేర్ స్కూల్ గురువారం స్థానిక జివిఆర్ నగర్ 5వ లైన్ లో గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా స్కూలు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. స్కూల్ యాజమాన్యం వారు భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్ ఓపెన్ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తమ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కిడ్స్ …

Read More »

ప్రభుత్వ ప్రోత్సాహంతో పల్లెల్ని అభివృద్ధి చేసుకుందాం

-గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతోనే అభివృద్ధి -గత ఐదు సంవత్సరాలు ఉపాధి హామీ పథకాన్ని కూడా తాకట్టు పెట్టారు -ఉపాధి హామీలో 32 కార్యక్రమాలను చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు దే -మేకవానిపాలెంలో వీబీ జీ రామ్ జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో సదుపాయాల కల్పనే లక్ష్యంగా గతంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టమని, ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాక్ష్యాత్కరించేలా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజర్ ఆజ్విక …

Read More »

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయాలి…

-మలిదశ వయసులో ఉపాధ్యాయులకు ఈ టెట్ కష్టాలు ఏమిటి…? విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి..ఎస్ టి యు డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల బోధనకు అంతరాయం లేకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి లంకలపల్లి సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వయస్సును దృష్టిలో ఉంచుకొని అలాగే విద్యార్థుల బోధనకు అంతరాయం లేకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆఫ్ లైన్ పరీక్ష …

Read More »

మాతృమూర్తుల ఆరోగ్యానికి భరోసాగా ఉండాలి

-సిజేరియన్లు తగ్గించాలి -మరణాలపై ఆడిట్ జరగాలి -గర్భిణుల వివరాలు తప్పనిసరిగా నమోదు జరగాలి -పాలియేటివ్ కేర్ లో ముందున్న కేరళ ప్రభుత్వ చర్యలపై అధ్యయనం చేయాలి! -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భందాల్చిన ప్రతి ఒక్క మహిళ వివరాలు తప్పనిసరిగా పోర్టల్ లో నమోదు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టంచేశారు. దీనివల్ల తల్లితోపాటు బిడ్డకు ఆరోగ్య భద్రత లభిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

ప్రసవ సమయంలో అత్యవసర చికిత్స నిర్వహణపై శిక్షణ

-తీవ్ర రక్తస్రావం, మూర్ఛ సమస్యలు తగ్గించడం ద్వారా మాతృత్వ మరణాలకు చెక్ -అవలంబించాల్సిన విధానాలపై తొలివిడత కింద బాపట్ల, అనంతపురం జిల్లాల్లోని వైద్యులు, స్టాఫ్ నర్సులకు అవగాహన -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధరబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణుల ప్రసవ సమయంలో అధిక రక్తస్రవం, అధిక రక్తపోటు (బీపీ) వల్ల మూర్ఛ వంటి సమస్యలు తలెత్తకుండా ఆధునాతన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైనకాలజిస్టులు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్)లకు శిక్షణ …

Read More »

ఉద్యోగులసమస్యలుపరిష్కరించాలి

-ఉద్యోగుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి -జేఏసి జిల్లా చైర్మన్ డిఎస్ఎన్ రెడ్డి -ఎంపీ కేశినేని శివనాథ్‌కు వినతి పత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ జేఏసీ) జిల్లా నాయకులు గురువారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా జేఏసీ చైర్మన్ …

Read More »

స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌తో సేవల్లో నాణ్యత..!

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని (స్ట్రెస్) సమర్థవంతంగా నిర్వహించడం ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరమని, మానసిక సమతుల్యత, సానుకూల దృక్పథం, సమయపాలనతో విధులు నిర్వహించినప్పుడే ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలమని జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్ల‌లో భాగంగా గురువారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సైకాల‌జిస్టులు డా. తేజావ‌తి, డా. జి.శంక‌ర్ రావు, డా. టీఎస్ …

Read More »