గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి ప్రజలకు బి.యల్.ఓ లు అందజేసిన ఎన్యుమరేషణ్ ఫారాలను పూర్తి చేసి 4,5 తేదీలలో జరుగు స్పెషల్ కాంపెయిన్ నందు పోలింగ్ కేంద్రాలలో బి.యల్.ఓ లకు అందజేసెలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి ఎన్యుమరేషణ్ ఫారాల …
Read More »Monthly Archives: July 2026
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాతో కలిసి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి శుక్రవారం ఒక్కో నియోజకవర్గంలో వరుసగా నాలుగు వారాల పాటు “ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. శుక్రవారం పామర్రు నియోజకవర్గంలోని పామర్రు ఎస్కేఆర్ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ …
Read More »జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
-ప్రజా దర్బార్లో అందిన 540 అర్జీల్లో 447 పరిష్కారం.. మిగిలిన వాటిపైనా ప్రత్యేక దృష్టి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం నగరంలోని బృందావన్ థియేటర్ పక్కన ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల …
Read More »మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర
-మొహర్రం వేడుకలకు ప్రభుత్వం అండ..139 ఆస్థానాలకు రూ.7.45 లక్షల చెక్కుల పంపిణీ -మత సామరస్యానికి ప్రతీకగా మచిలీపట్నం -హజ్ యాత్రికులు, మసీదులు, కమ్యూనిటీ హాల్కు ప్రభుత్వ సహకారం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మొహర్రం సందర్భంగా మచిలీపట్నం నగరంలోని రాజుపేట షాదిఖానాలో శుక్రవారం నిర్వహించిన ఆస్థానాలకు ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. …
Read More »బిఎల్ఎలు, బి ఎల్ వోలు సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిఎల్ఎలు, బి ఎల్ వోలు సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, సెంట్రల్ ఈఆర్వో ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ఏఈఆర్వోలు, బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిచేయడానికి అధికారులు, బీఎల్వోలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని …
Read More »ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం రాణి గారి తోట పరిసర ప్రాంతాలలో లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో …
Read More »ప్రతిరోజూ వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజూ వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సూర్యారావుపేట, గవర్నర్పేట, ప్రకాశం రోడ్, సింగ్నగర్, సుందరయ్య నగర్, విశాలాంధ్ర కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, ప్రజలకు అందుతున్న పారిశుద్ధ్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య …
Read More »గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలుపుతాం
-ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహకారం అపూర్వం -దేశంలోనే నిధులు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కు మూడో స్థానం -గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి స్థానాన్ని తీసుకొచ్చాం -125 రోజులకు పని దినాలు పెంచడం ద్వారా గ్రామీణులకు ఉపాధి భరోసా -అడిగిన వెంటనే కేంద్రాన్ని రాష్ట్రంలో ప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి కృతజ్ఞతలు -వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ (వీబీ జీ రాంజీ) పథకం ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించిన …
Read More »ఏపీ నుంచి అమలులోకి వీబీ జీ రామ్ జీ పథకం
-రైల్వే కోడూరు నుంచి పథకం ప్రారంభించిన కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం -వీబీజీ రామ్ జీ తో రాష్ట్రాలకు రూ.7.5 లక్షల కోట్ల కేంద్ర నిధులు -ప్రతీ గ్రామ పంచాయితీకి ఏడాదికి రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు -వీబీ జీ రామ్ జీ పోర్టల్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ -వీబీ జీ రామ్ జీ పథకం భారం కాదు బాధ్యతన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద తోతాపురి మామిడి …
Read More »చదివిన ఆర్థికశాస్త్రం కంటే సమాజమే ఎక్కువ నేర్పింది
-ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి కొలమానం -అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ఆర్థిక గణాంకాల విశ్లేషణ -ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -గూడూరులో తాను పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మ కుటుంబాల స్థితిగతులను వర్క్ షాప్లో వివరించిన సీఎం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తాను ఆర్థిక శాస్త్రం చదివినా… పుస్తకాల కంటే సమాజం, ప్రజల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరగడం మాత్రమే కాకుండా, ఆ …
Read More »
Prajavartha Online Telugu News