Breaking News

Monthly Archives: July 2026

హజ్–2026 యాత్ర విజయవంతం

-విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా వెళ్లిన 333 మంది హాజీల ఖాతాల్లో రూ.1 లక్ష జమ -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాషా కృతజ్ఞతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హజ్ యాత్ర–2026 కు చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం సంతోషంగా ఉందని హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాషా అధ్యక్షతన …

Read More »

వినతి స్థానికంగా.. పరిష్కారం సత్వరంగా..!

– విజ‌య‌వాడ తూర్పులో విజ‌య‌వంతంగా ప్ర‌త్యేక గ్రీవెన్స్‌ – స్థానిక ప్ర‌జ‌ల నుంచి మొత్తం 86 అర్జీలు – కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాస్థాయిలో ప్ర‌తి సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌తో పాటు ప్ర‌తి శుక్ర‌వారం నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ …

Read More »

81,417 ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,46,937 ఫారాలను (97.97 …

Read More »

వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు ప్రారంభం

-శాశ్వత సమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎంపీ చిన్ని -వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం ఎంపీ నిధులతో నేడు మోటార్ పంపు పనులు పునరుద్ధరణ కార్యక్రమం -33 లక్షల ఎంపీ నిధులతో నేడు పనులకు శ్రీకారం -వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకాన్ని నిరుపయోగంగా మార్చిన గత ప్రభుత్వం -వేదాద్రి కంచల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే సౌమ్య ఎమ్మెల్యే తాతయ్య -సీఎం చంద్రబాబు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను పలుమార్లు …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 40 వ డివిజన్ , భవానీపురం కు చెందిన షేక్ మొహిద్దిన్ (51) యూరినల్ గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతనికి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో …

Read More »

ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు వెల్లువెత్తిన ప్రజా సమస్యలు

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో ఎన్డీయే కార్యాలయంలో నిరంతరం చేపడుతున్న ప్రజాదర్బార్ కార్యక్రమం అనూహ్య స్పందనతో కొనసాగుతుంది. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రతి ఒక్కరి సమస్యను వింటూ పరిష్కారం చూపిస్తున్నారు. దుర్గమ్మ గుడి పరిసరాల్లో అనధికారికంగా రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారిని ఇటీవల కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. తమకు న్యాయం చేయాలని వారు కోరగా ప్రత్యామ్నాయ …

Read More »

స్వచ్ఛ భారత్ మిషన్ తాజా నిబంధనల ప్రకారం

-సిమెంట్ కంపెనీలవారు 6 శాతం ఆర్డీఎఫ్ వినియోగించాలి -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2026 ఏప్రిల్ 1 జారీ అయిన స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్‌బీఎం) తాజా నిబంధనల ప్రకారం సిమెంట్ కంపెనీలు తమ ఇంధన అవసరాల్లో కొంత భాగాన్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభమయ్యే ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలు, ప్రస్తుత బయోమైనింగ్ లెగసీ వేస్ట్ ద్వారా వచ్చే రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ (ఆర్డీఎఫ్)ను తప్పనిసరిగా వినియోగించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ …

Read More »

కీలక నిర్ణయాలు పై 89వ శాప్ బోర్డ్ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు అధ్యక్షతన 89వ శాప్ బోర్డ్ సమావేశం ఈరోజు శాప్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాల కల్పన, క్రీడా మౌలిక వసతుల బలోపేతం, రానున్న క్రీడా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై బోర్డు సభ్యులు సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక “అమరావతి ఛాంపియన్షిప్ కప్” నిర్వహణ, పోటీల …

Read More »

ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని చౌత్రా సెంటర్ ప్రాంతంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను, కిద్వా నగర్, లాలాపేట సచివాలయాల్లో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ని తనిఖీ చేసి, బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో …

Read More »

సర్ ప్రక్రియ పై ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోపు వెనక్కి ఇచ్చి, డిజిటలైజేషన్ చేయకుంటే ఈ నెల 21న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో వారి పేరు లేకపోయే అవకాశం ఉందని, దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని …

Read More »