-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -సీమ అంతటా పారిశ్రామిక ప్రగతి -స్టీల్ ప్లాంట్ తో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి -ఓర్వలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ -కూల్చడాలు, దోపిడిలే జగన్ క్రెడిట్ -ఆ క్రెడిట్ మాకవసరం లేదు : మంత్రి సవిత -జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ ప్రారంభ పనుల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత జమ్మలమడుగు/కడప, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమలో పరిశ్రమలు నెలకొల్పుతూ, ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబునాయుడు పునాదులు నిర్మిస్తున్నారని జిల్లా …
Read More »Monthly Archives: July 2026
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మేంట్(NIDM) కొండపావులూరులో రెండు రోజుల వర్కషాప్
-హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ (HDMP)పై వర్క్షాప్ ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ (HDMP) పై రెండు రోజుల వర్కషాప్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మేంట్(NIDM) సౌత్ క్యాంపస్ కొండపావులూరులో ప్రారంభమైంది. విపత్తులు మరియు ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడటంలో హాస్పిటల్స్ కీలకమైన జీవనాధారాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో పేర్కొన్నారు. కార్యక్రమంలో విపత్తుల సంస్థ సిబివో రామాయణపు తనూజ, ప్రాజెక్టు మేనేజర్ బస్వంత్ …
Read More »కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి భేటీ
-రాష్ట్రంలో ఏవియేషన్ రంగ అభివృద్ధి, కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ఏరోస్పేస్ పెట్టుబడులపై విస్తృత చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని …
Read More »తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం …
Read More »పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీని కలసి, సిఎస్ఆర్ (CSR) నిధులు కోరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
-బనగానపల్లె నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాకరించాలని కోరిన మంత్రి -మంత్రి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించి, సహాకరిస్తామని హామీ ఇచ్చిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద నిధులు విడుదల మంజూరు చేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ వంశీ రామమోహన్ ను రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. హర్యానాలోని …
Read More »మైనారిటీ సంక్షేమం,సాధికారత,న్యాయపాలనలో చారిత్రాత్మక పురోగతి
-లా, న్యాయ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం “స్వర్ణాంధ్రప్రదేశ్–2047” లక్ష్య సాధన దిశగా సంక్షేమం, సామాజిక న్యాయం, మైనారిటీల సాధికారత, పారదర్శక న్యాయపాలనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో …
Read More »ఎన్యూమరేషన్ ఫారాలు నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా గురువారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,44,424 ఫారాలను (96.97 …
Read More »డిజిటలైజేషన్ చేయడానికి బిఎల్ఓల వారీగా రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను వెనక్కి తీసుకొని, వాటిని డిజిటలైజేషన్ చేయడానికి బిఎల్ఓల వారీగా రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏఈఆర్ఓలు క్షేత్ర …
Read More »అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉంటారు
-ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ పక్కాగా చేయాలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత కలిగిన ప్రతి ఓటరు వాటర్ జాబితాలో ఉంటారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమంలో భాగంగా గృహ మ్యాపింగ్ పక్కాగా చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను గుంటూరు పట్టణం పశ్చిమ నియోజక వర్గం శాంతి నగర్ 181 పోలింగ్ కేంద్రం, అంకమ్మ నగర్ 179 పోలింగ్ కేంద్రాల పరిధిలో గురువారం సి.ఇ.ఓ పరిశీలించారు. బూత్ …
Read More »శ్రీవారి దర్శనం చేసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే కోడూరులో నిర్వహించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (VB-G RAM G) జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేయగా, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ ఆయనతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News