గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ లో వాహనాలన్నీ రన్నింగ్ లో ఉండాల్సిందేనని, వాహనాల వివరాలను నిర్దేశిత ఫార్మేట్ లో సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కెవిపి కాలనీలోని జిఎంసి వెహికిల్ షెడ్ ని, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు (జిటిఎస్) నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »Monthly Archives: July 2026
గుంటూరు నగర ప్రవేశ మార్గాల సుందరీకరణకు జిఎంసి ప్రత్యేక శ్రద్ధ: నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జాతీయ రహదారి వెంబడి ఉన్న సర్వీస్ రోడ్లను నిరంతరం స్వచ్ఛంగా, అందంగా తీర్చిదిద్దేందుకు జిఎంసి ప్రత్యేక చర్యలు చేపడుతోందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. నగర పరిధిలోని కాకాని రోడ్ వై జంక్షన్ నుండి చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సుమారు 32 కిలోమీటర్ల పొడవైన సర్వీస్ రోడ్లను నిత్యం శుభ్రంగా ఉంచేందుకు ఒక క్రమబద్ధమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రహదారికి …
Read More »న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి ఎంపోరియంను ఘనంగా ప్రారంభించిన మంత్రి సవితమ్మ మరియు చైర్మన్ హరిప్రసాద్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి ఎంపోరియంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (APHDC) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. డా. పసుపులేటి హరిప్రసాద్ ఆహ్వానం మేరకు ముఖ్య …
Read More »వివిధ రాష్ట్రాల హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ స్టాల్స్ను సందర్శించిన మంత్రి సవితమ్మ, డా. పసుపులేటి హరిప్రసాద్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పో నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమ, జౌళి మరియు హస్తకళల శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, …
Read More »జే పీ అపార్ట్మెంట్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత రాజరాజేశ్వరి పేట లోని ,జేపీ అపార్ట్ మెంట్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో జేపీ అపార్ట్మెంట్స్ వాసుల విజ్ఞప్తి మేరకు అప్రాంతంలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను శుక్రవారం ఈ ఈ శ్రీనివాస్, విఎంసి ఇంజనీరింగ్ అధికారులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ, క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పెద్దిన శ్యామ్ సుందర్ …
Read More »సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని 40 వ డివిజన్ టీడీపీ, బీజేపీ అధ్యక్షులు పీవీ చిన సుబ్బయ్య, నక్కిట్ల రాజా అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు. వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను …
Read More »కోవిడ్పై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం..
– రోజువారీ జీవితంలో జాగ్రత్తలు తీసుకుందాం – ముందు జాగ్రత్తగా జీజీహెచ్లో ప్రత్యేక కోవిడ్ వార్డు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ముందు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్లో …
Read More »ఘనంగా ప్రారంభమైన “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026
-హస్తకళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది -హస్తకళాకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం -నగర ప్రజలు హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలి -శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాచీన హస్తకళల వారసత్వ పరిరక్షణతోపాటు కళాకారులకు స్థిరమైన జీవనోపాధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఆధ్వర్యంలో “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026” ను శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని పంటకాలువ …
Read More »తల్లికి వందనం కోసం వెంటనే బ్యాంకు ఖాతా ప్రారంభించండి
– ఈ నెల 20వ తేదీలోగా ఖాతాతో ఎన్పీసీఐ అనుసంధానం పూర్తిచేయాలి – జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22న తల్లికి వందనం నిధులు ఖాతాల్లో జమకానున్నాయని.. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 1,667 మంది ఎస్సీ విద్యార్థులు ఇంకా బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయలేదని.. వీరందరూ వెంటనే ఖాతాలు ప్రారంభించాలని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. విద్యార్థులు …
Read More »సర్.. నూరు శాతం పూర్తి చేశాం..
-జిల్లాలో 17,13,445 మంది ఓటర్ల వివరాలు డిజిటైజేషన్ చేశాం -పారదర్శకంగా ముగిసిన డిజిటైజేషన్ /ఆన్లైన్ ప్రక్రియ -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో కీలక ప్రక్రియ అయిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మొత్తం 17,13,445 మంది ఓటర్లకు సంబంధించి పారదర్శకంగా డిజిటైజేషన్/ఆన్లైన్ ప్రక్రియ ముగిసినట్లు పేర్కొన్నారు. బీఎల్వోల ఇంటింటి సందర్శనకు ఈసీఐ ఈ నెల 24వ తేదీ వరకు …
Read More »
Prajavartha Online Telugu News