Breaking News

Monthly Archives: July 2026

పదిేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-ఎ భూ సమస్యకు పరిష్కారం

-పీజీఆర్ఎస్ ద్వారా వేములూరు గ్రామస్తులకు ఊరట -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో దశాబ్దకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న 22-ఎ నిషేధిత భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం వేములూరు గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, …

Read More »

ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లోనే సర్క్యులర్ జారీకి హామీ:మంత్రి కందుల దుర్గేష్

-ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌తో మంత్రి కందుల దుర్గేష్ కీలక భేటీ.. ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల స్పందన -ఏపీ టూరిజంలో పెట్టుబడులకు ‘భరోసా’ మాది.. ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ హామీ..ఏపీకి రావాలని ఫెయిత్ టూరిజం కాన్ క్లేవ్ -2026 వేదికగా పిలుపు -రాజమహేంద్రవరం, విజయవాడ, కడపలకు గుడ్ న్యూస్.. సాంస్కృతిక హబ్‌లుగా మారనున్న ఆయా నగరాలు..నిరంతర ఫాలోఅప్‌తో ప్రతిపాదనలు సాధించిన మంత్రి కందుల దుర్గేష్ -రెండోరోజు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన మంత్రి కందుల దుర్గేష్..పలువురు …

Read More »

వ‌ర్జినీయా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించాలి

– కంపెనీలతో చర్చించి ధరలు పెరిగేలా టోబాకో బోర్డు చర్యలు తీసుకోవాలి – 2026-27లో ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ‌ర్జినీయా (FCV) పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టోబాకో బోర్డును కోరారు. శుక్రవారం పొగాకు కొనుగోళ్ల పురోగతిపై …

Read More »

దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది

– ఏపీ వక్ఫ్ బోర్డు చరిత్రలో సువర్ణ అధ్యాయం – ఏపీకి చెందిన వేలాది కీలక వక్ఫ్ రికార్డులు స్వాధీనం. – ఏపీ కు రావాల్సిన 55 కోట్ల రూపాయల బకాయిలు కూడా త్వరలో విడుదల. – పట్టుదల, నిరంతర అనుసరణతో సాధించాం – ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. …

Read More »

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్ సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగష్టు 15వ తేదీన నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 అనే నినాదంతో(Theme)నిర్వహించనున్న రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.రాజధాని ప్రాంతంలోని ప్రస్తుత పెరేడ్ …

Read More »

ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

-రైతులు, ఉద్యాన రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం -ప్రతి జిల్లాలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను పటిష్ఠంగా అమలు చేయాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సంబందిత శాఖల ఉన్నత అధికారులతో ఆయన సమావేశమై వ్యవసాయం, …

Read More »

గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

-పదోన్నతులకు సర్వీస్ రూల్స్ రూపకల్పన -ఉత్తర్వులు జారీ -300 మందికి పైగా వార్డెన్లకు ఉపశమనం -గ్రేడ్ 1 వార్డెన్లగా పదోన్నతులకు అవకాశం -సీఎంచంద్రబాబుకు, మంత్రి సవితకు గ్రేడ్ 2 వార్డెన్ల ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం పరితపిస్తున్న బీసీ హాస్టళ్లకు చెందిన 300 మందికిపైగా గ్రేడ్ 2 వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ… పదోన్నతులకు అవకాశం క ల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై గ్రేడ్ 2 …

Read More »

రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి

-ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం -ఈ నెల 26న రాష్ట్ర పండుగా కోటయ్య జయంతి -హర్షం వ్యక్తంచేసిన మంత్రి సవిత -సీఎం చంద్రబాబుకు మంత్ర సవిత ధన్యవాదాలు -చేనేతల్లో హర్షాతిరేకాలు -సీఎం చంద్రబాబుకు, మంత్రులు నారా లోకేశ్ కు మంత్ర సవితకు కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాబంధు, రాష్ట్ర చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రగడ కోటయ్య జయంతిని ఇకపై రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో చేనేత …

Read More »

పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ కుట్రలు

-కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ‘గొడ్డలి పార్టీ’నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు -2020లో జీవో నెంబర్ 11 ద్వారా బీచ్ షాక్స్ పాలసీని తీసుకొచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే -లిక్కర్ స్కాములు, కల్తీ మద్యం దందాల వెనుక ఉన్న అసలైన డాన్ జగన్ మోహన్ రెడ్డే -వైసీపీకి భవిష్యత్తులోనూ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు.. ముందు మీ పాలసీ ఏంటో ప్రజలకు చెప్పండి -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్‌ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని …

Read More »

గాయక సర్వభౌముడు శ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు కి ఘన నివాళులర్పించిన ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

-పారుపల్లి రామకృష్ణ పంతులు పేరుతో రోడ్డుకు నామకరణం చేస్తాం – ఎమ్మెల్యే బొండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 30వ డివిజన్ దేవీనగర్ రోడ్డు కాలువ సమీపంలోని గాయక సర్వభౌముడు పారుపల్లి రామకృష్ణ పంతులు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సంగీత ప్రపంచానికి అపూర్వమైన సేవలందించిన మహనీయులు పారుపల్లి రామకృష్ణ పంతులు కేవలం …

Read More »