-జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)–2.0లో 62.65 లక్షల మందికి 38 రకాల ఆరోగ్య పరీక్షలు -థైరాయిడ్, ఊబకాయం, మొబైల్ వినియోగం, నిద్ర సమస్యలూ పరీక్షల పరిధిలోకి -వ్యాధి గుర్తింపు నుంచి ఉచిత చికిత్స వరకు సమగ్ర వ్యవస్థ: -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న వయస్సులోనే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక స్క్రీనింగ్కు శ్రీకారం చుట్టింది. జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని (ఆర్బీఎస్కే) మరింత విస్తరించి …
Read More »Monthly Archives: July 2026
జూలై 18 మరియు 19 తేదీల్లో డాక్టర్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) డాక్టర్ల సమయం వృథా కాకుండా, రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో డాక్టర్ల రిజిస్ట్రేషన్స్ మరియు రెన్యువల్స్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా. గార్లపాటి నంద కిషోర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, AMCOSA సహకారంతో విశాఖపట్నంలో జూలై 18 మరియు 19 తేదీల్లో డాక్టర్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ …
Read More »కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు
-పూణే ల్యాబ్ లో 4నమూనాల పరీక్షలు -రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి -ఆందోళన అక్కర్లేదు- అప్రమత్తత చాలు -డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించారు. ఇది కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF.5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన …
Read More »రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు 2 జాతీయ స్థాయి అవార్డులు
-అధికారులకు మంత్రి సత్య కుమార్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో శుక్ర, శనివారాల్లో ఆయుష్మాన్ భారత్ పై జరిగిన రెండు రోజుల సమీక్షా సమావేశం ” 4వ CHINTAN SHIVIR “లో ఆంధ్రప్రదేశ్ కు రెండు అవార్డుల ను జాతీయ ఆరోగ్య మిషన్ ప్రకటించింది. వృద్ధులకు కార్డుల మంజూరులో 70 సంవత్సరాల పైబడిన వృద్ధుల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఆయుష్మాన్ వయో వందన కార్డులను ప్రతి లక్ష మందికి గాను అత్యధిక కార్డులు నమోదు చేసినందుకు పెద్ద రాష్ట్రాల కేటగిరిలో …
Read More »ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఇన్సెంటివ్స్, సబ్సిడీలు సకాలంలో విడుదల చేయాలి…
-భరోతు రమేష్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్, సబ్సిడీలు సకాలంలో విడుదల చెయ్యాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ శనివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ భరోత్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి మా పరిశ్రమకు వేతలకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఇన్స్టిట్యూట్ సబ్సిడీలు సకాలంలో …
Read More »రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన CRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నవులూరు, కృష్ణాయపాలెం, పెనుమాక, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులకు శనివారం 2026 జూలై 18న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల …
Read More »సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పరిశీలన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతికి ప్రధాన మార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డులో ఉండవల్లి వద్ద జరుగుతున్న పనులను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వారు శనివారం పరిశీలించారు. ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం నుంచి ఈ-3(సీడ్యాక్సెస్ రోడ్డు)కు అనుసంధానం చేయాల్సిన మార్గాన్ని అందుకు ఇంజినీరింగ్ అధికారులు రూపొందిస్తున్న కార్యాచరణపై అక్కడ సమీక్షించారు. సీఎం వారి నివాసం నుంచి సీడ్యాక్సెస్రోడ్డుకు 213 మీటర్ల మేర రోడ్డు కనెక్టివిటీని చేపడుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పి.వెంకటేశ్వర్లు సీఎండీ …
Read More »జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS)లో సభ్యత్వం నమోదు చేసుకోవాలని సభ్యులకు పిలుపునిచ్చిన ఏపీ ఛాంబర్స్
-పీఎఫ్ఆర్డీఏ సహకారంతో గుంటూరులో అవగాహన కార్యక్రమం – వ్యాపార, పరిశ్రమల ప్రతినిధుల విశేష స్పందన గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాపార, పారిశ్రామిక వర్గాల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు కట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP Chambers), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) సహకారంతో 17 జూలై 2026న గుంటూరులోని ఆదిత్రి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో జాతీయ పెన్షన్ వ్యవస్థ (National Pension System – NPS) పై అవగాహన …
Read More »విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చెయ్యాలని MLA కి వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎ.పి.విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ (APVTUSC) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా జూలై 18, 19 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించాల్సిన కార్యాచరణలో భాగంగా ఈ రోజు మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి సమస్యలపై వినతిపత్రం ఇవ్వటమైనది ప్రభుత్వం ధృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరటమైనది. ఉద్యోగులందరికి వెంటనే మెరుగైన …
Read More »స్వచ్ఛ రథంపై కీర్తి పతాకం!
– ఇబ్రహీంపట్నం మండలానికి ఉత్తమ స్వచ్ఛ రథంలో రాష్ట్ర స్థాయి గుర్తింపు – స్వచ్ఛ రథం ఆపరేటర్ ఇ.కోటయ్యకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి కిలోల పొడి వ్యర్థాల సేకరణ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న సందర్భంగా 28 జిల్లాల నుంచి ఉత్తమంగా పనిచేసిన స్వచ్ఛ రథం ఆపరేటర్లను ఇటీవల గుర్తించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన స్వచ్ఛ …
Read More »
Prajavartha Online Telugu News