-ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన “ప్రజా దర్బార్ (PGRS)” కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా …
Read More »Monthly Archives: July 2026
అభివృద్ధి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా కూటమి ప్రభుత్వం – ఎంపీ చిన్ని
-తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు -త్వరలో కొండ ప్రాంతాలలో నివాసముంటున్న వారికీ ఇళ్ల పట్టాలు రెగ్యులరైజేషన్ -విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 2,3,4,5 డివిజన్లలో రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 2,3,4,5 డివిజన్ల లో రోడ్డు పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మరియు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ కలిసి రోడ్డు పనులకు …
Read More »అతి త్వరలో అమరావతి కి బుల్లెట్ ట్రైన్ – ఎంపీ చిన్ని
-డబల్ ఇంజన్ సర్కార్ పవర్ తో ఏపీకి 75 అమృత్ భారత్ స్టేషన్లు -హైడ్రోజన్ పవర్ తో నడిచే అత్యాధునిక రైలుతోపాటు రాయనపాడుసహా పలు రైల్వే స్టేషన్ లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ -దేశవ్యాప్తంగా 1000 స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసే దిశగా ఎన్డీఏ -కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనోకీయ, రైల్వే ఏడిఆర్ఎం పిఇ ఎడ్విన్, …
Read More »ప్రపంచంలోనే తొలి ఉచిత ఏఐ ట్రైనింగ్ సెంటర్ గన్నవరంలో ప్రారంభం
-కేసరపల్లి స్వర్ణ గ్రామంలో యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -పి4 పథకంలో భాగంగా హెచ్సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు -గన్నవరం యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం: యార్లగడ్డ వెంకట్రావు -మూడు నెలల ఉచిత ఏఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి: ఎమ్మెల్యే -ఏఐ విప్లవంలో గన్నవరం యువత ముందుండాలని పిలుపు -ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది : యార్లగడ్డ -హెచ్సీఎల్ ఫౌండేషన్తో కలిసి యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాం: …
Read More »ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ప్రతిష్ఠాత్మక నోవోటెల్ బీచ్ ప్రంట్ హోటల్ ప్రాజెక్టుకు అకోర్ – శ్రీ భ్రమర గ్రూప్ ఒప్పందం
-రూ.250 కోట్ల ప్రీమియం బీచ్ ప్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పర్యాటక, ఆతిథ్య రంగాలకు కొత్త ఊపు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయిగా, ప్రపంచ ప్రఖ్యాత హాస్పిటాలిటీ సంస్థ అకోర్ (Accor) మరియు శ్రీ భ్రమర గ్రూప్ సంయుక్తంగా చీరాల సమీపంలోని గవినివారిపాలెంలో బంగాళాఖాతం తీరాన ప్రీమియం నోవోటెల్ బీచ్ ప్రంట్ హోటల్ అభివృద్ధి కోసం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ బ్రాండ్ సంతకం కార్యక్రమం 2026 …
Read More »సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలపై వినతిపత్రం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్కు చెందిన లఘు ఉద్యోగ్ భారతి ప్రతినిధి బృందం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను (MSMEలను) ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. అవసరమైన దిగుమతి ముడి పదార్థాల కోసం సకాలంలో నిరభ్యంతర పత్రాలు (NOCలు) మరియు నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల (QCO) మినహాయింపు ఆమోదాలను పొందడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన MSME తయారీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ వినతిపత్రం ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ …
Read More »రోడ్, డ్రైన్లు, ఫుట్ పాత్ ల ఆక్రమణలు తొలగింపుపై స్పెషల్ డ్రైవ్..కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజా సౌకర్యార్ధం ప్రధాన రోడ్లు, డ్రైన్లు, ఫుట్ పాత్ లపై ఆక్రమణల తొలగింపు చేపట్టామని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే తొలగింపులో జరిగే నష్టానికి వారే భాధ్యత వహించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు నగరంలోని పట్టాభిపురం, కొరెటెపాడు రింగ్ రోడ్ ల్లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య, వర్షాల …
Read More »ఈ నెల 20 నుండి నగరంలో కమర్షియల్ వ్యర్ధాల సేకరణ ఏజన్సీలు రద్దు… కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో షాప్స్, హోటల్స్, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణ చేసి, ఫీజులు వసూళ్లు చేసే క్యూబ్ ఎనర్జీ, రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల కమర్షియల్ గార్బేజ్ సేకరణ, యూజర్ చార్జీల వసూళ్ల అనుమతులు ఈ నెల 20వ తేదీ నుండి రద్దు చేస్తున్నామని, అప్పటి నుండి చెత్త సేకరణ ఫీజులు ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »త్వరలో గుంటూరు నగరానికి 200 ఈ -ఆటోలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో గుంటూరు నగరానికి 200 ఈ -ఆటోలు రానున్నాయని, వాటి ద్వారా డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం పూర్తి చేసేలా అధికారులు ప్రణాలికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై విభాగాదిపతులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గడువు ఈ నెల 24 వరకు పెంచిననందున సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. …
Read More »
Prajavartha Online Telugu News