Breaking News

Monthly Archives: July 2026

దేశానికే దిక్సూచిగా ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’:మంత్రి కందుల దుర్గేష్

-ఢిల్లీ ‘ఫెయిత్’ కాన్ క్లేవ్-2026లో ఏపీ టూరిజం వైభవం..జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రగతి ప్రస్థానాన్ని చాటిచెప్పిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ -భారత దేశంలో అన్ని అద్భుతాలు ఏపీలో కొలువయ్యాయి అంటూ ఫెయిత్ కాన్ క్లేవ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. జీడీపీ వృద్ధి, ఉద్యోగాలే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేష్ రోడ్ మ్యాప్ ప్రకటన -పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రండి.. భాగస్వామ్యాలు నెలకొల్పండి.. ప్యాకేజీలు రూపొందించండి.. పెట్టుబడులు పెట్టండి.. మీతో కలిసి ప్రయాణించేందుకు ఏపీ టూరిజం సిద్ధంగా ఉందని …

Read More »

పలమనేరు సమీపంలో ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్న అడవి ఏనుగు పట్టివేత

-ఏనుగును పట్టుకునేందుకు నెల రోజులపాటు ప్రత్యేక ఆపరేషన్ -ఆపరేషన్ కోసం అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సర్ కెమెరాల వినియోగం -తుది అంకంలో పాల్గొన్న ఐదు కుంకీ ఏనుగులు, అటవీ సిబ్బంది, పశువైద్య నిపుణులు -గతంలో అటవీ సెక్షన్ అధికారి సుకుమార్ పై దాడి చేసి గాయపర్చిన ఏనుగు -గాయాల నుంచి కోలుకుని ఆపరేషన్ లో పాల్గొన్న సుకుమార్ -ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అటవీ సిబ్బిందికి పవన్ కళ్యాణ్ అభినందనలు -సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ధైర్యాన్ని మెచ్చుకున్న ఉప ముఖ్యమంత్రి -ఏనుగును కుంకీగా తీర్చిదిద్దేందుకు ఉన్న …

Read More »

ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లో స్పష్టమైన అల్పపీడనంగా (Well Marked Low Pressure ) కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా కోస్తాంధ్ర, తెలంగాణ మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు మేఘవృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం …

Read More »

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

-175 నియోజకవర్గాల అభివృద్ధికి ఆస్కారం -రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ -స్థిరం లేని గొడ్డలి పార్టీ నేత మాటలు నమ్మొద్దు -మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకొంటున్న అమరావతి రాజధాని నగరం పూర్తయితే లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుందని, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం ఆయన మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులతో …

Read More »

సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దు

-హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100 శాతం సంతృప్తి రావాలి -విద్యార్థులతో ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు,సిబ్బంది… ప్రేమ, ఆప్యాయతగా మెలగాలి -ఎక్కడా చిన్న సమస్య కూడా రానీయెద్దు -ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీవోలు, ఏఎస్ డబ్ల్యూవోలతో మంత్రి డా.స్వామి జూమ్ కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో …

Read More »

సరికొత్త హంగులతో సిద్ధమైన ‘లేపాక్షి’ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం

-జులై 17న న్యూఢిల్లీలో రాష్ట్ర మంత్రి ఎస్. సవిత చేతుల మీదుగా పునఃప్రారంభం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి), న్యూఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్, స్టేట్ ఎంపోరియా కాంప్లెక్స్ (బి-6)లో సరికొత్తగా ముస్తాబు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంను ఈ నెల జూలై 17వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు పునఃప్రారంభించనున్నట్లు చేనేత జోలి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నూతన లేపాక్షి’ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర పౌర …

Read More »

గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

-17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ సదస్సులో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ -దేశ ఆహార శుద్ధి రంగంలో 9% వాటాతో ఏపీ నంబర్ వన్ -రూ.30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం -పెట్టుబడిదారులకు లాంగ్-టర్మ్ వృద్ధి భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి (ప్రాసెస్) చేయడంలో ఆంధ్రప్రదేశ్ ‘గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలు, వాణిజ్యం మరియు …

Read More »

ఏఈఈ నియామక షెడ్యూలులో ఎటువంటి మార్పు లేదు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు – ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలులో ఎటువంటి మార్పు లేదని సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు. ఏఈఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల …

Read More »

ఆక్వా రైతుల సబ్సిడీకి తిలోదకాలు ఇచ్చిన జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరం

-ఆక్వా, నాన్ ఆక్వా ప్రాంతంగా విడదీసింది జగన్ ప్రభుత్వమే -కూటమి ప్రభుత్వం రాగానే అందరికీ విద్యుత్ సబ్సిడీ పునరుద్ధరించాం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ విధానాన్ని నిర్వీర్యం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు ఆక్వా రైతుల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఓ నోట్ ను విడుదల చేశారు. …

Read More »

​ఆధునిక పద్ధతులలో చేపల వేటపై శిక్షణ

-“టిండాల్ కం డ్రైవర్” కోర్సు కు దరఖాస్తుల ఆహ్వానం -రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్ ఎస్. అంజలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతిక పద్ధతులతో యంత్రపు నావలు, బోటులలో చేపల వేట సాగించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక “టిండాల్ కం డ్రైవర్” శిక్షణ కోర్సు (75వ బ్యాచ్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్య శాఖ అదనపు సంచాలకులు మరియు రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్ ఎస్. అంజలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది …

Read More »