అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ సోమవారం నార్త్ వెస్ట్(వాయువ్య) గ్రిడ్లో భాగమైన అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్వర్క్పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసభల్లో ఏపీ సిఆర్డీఏ అధికారులు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ సర్క్యులేషన్ …
Read More »Daily Archives: August 3, 2026
వేమండలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే -ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన యార్లగడ్డ -వేమండలో ఇప్పటివరకు రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని వెల్లడి -కలవపాముల రహదారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని హామీ -గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే యార్లగడ్డ విమర్శ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, …
Read More »ఆర్టీసీ పరిరక్షణే జేఏసీ లక్ష్యంగా పనిచేస్తాం…ఆర్టీసీ జేఏసి కన్వీనర్లు
-42 వేల మంది ఆర్టీసి ఉద్యోగుల సంతకాలతో కలెక్టర్ల ద్వారా సి.యం కు వినతిపత్రాలు అందించాం. -జూలై 30 ఆర్టిసి యం.డి తో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినా సరే మినిట్సు పై స్పష్టత లేని కారణంగానే ఉద్యమం కొనసాగిస్తున్నాము..: జేఏసీ కన్వీనర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ పీటీడీ (ఆర్టీసీ) పరిరక్షణ,విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మూడో దశ ఉద్యమంలో భాగంగా సోమవారం ఆర్టీసిలో పనిచేస్తున్న 42 వేల మంది ఉద్యోగుల సంతకాలతో …
Read More »తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూ భజన చేయటం సిగ్గుచేటని, కేవలం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయటం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న …
Read More »
Prajavartha Online Telugu News