Breaking News

Daily Archives: August 3, 2026

ఓటు పోతుందని ఆందోళన చెందవద్దు – ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం

-అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ -ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలి – ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ -ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియ అనంతరం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు నమోదు అవకాశం ఉంది -జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన నేపథ్యంలో జాబితాలో పేరు లేకపోవడంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

-పీజీఆర్ఎస్‌లో 189 వినతుల స్వీకరణ -పెండింగ్ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి -ప్రతి అర్జీదారుతో మాట్లాడిన తర్వాతే నివేదికలు ఇవ్వాలి -భూ, సర్వే సమస్యలు, ఎరువుల పంపిణీ, ఫార్మ్ పాండ్స్ పనులపై జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన …

Read More »

ఇండియా స్కిల్స్ పోటీల‌కు సిద్ధం కండి..!

– ఇండియా స్కిల్స్ పోటీల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి – 63 నైపుణ్యాల విభాగాల్లో ప్రతిభ చాటుకునే సువర్ణావకాశం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేందుకు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తోంద‌ని.. ఈ పోటీల్లో యువ‌త పెద్ద‌సంఖ్య‌లో పాల్గొనాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ, అధికారుల‌తో క‌లిసి శ్రీ పింగ‌ళి వెంక‌య్య …

Read More »

నిరీక్ష‌ణ‌కు ముగింపు.. 22ఏ అర్జీలకు శీఘ్ర పరిష్కారం

– తాజాగా మ‌రో ఏడుగురికి ప‌త్రాల అంద‌జేత‌ – అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 22-ఏ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్హులైన పట్టాదారులకు ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం జరిగేలా అన్ని స్థాయిల్లో సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 22ఏ …

Read More »

తల్లిపాలే శిశువు జీవితానికి అమృతధార..

– శిశువు ఆరోగ్య‌క‌ర ఎదుగుదలకు సహజ వరం – మొద‌టి ఆర్నెల్లు త‌ల్లిపాలు మాత్ర‌మే అందించాలి – ఆరోగ్య సిబ్బంది విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిపాలే శిశువు ఆరోగ్య‌క‌ర జీవితానికి అమృతధార అని.. మొదటి ఆరు నెలల వరకు వాటిని మాత్రమే అందించడం ద్వారా శిశువుకు సంపూర్ణ పోషకాహారం, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తాయ‌ని.. ఆరోగ్యకరమైన ఎదుగుదల, మానసిక వికాసానికి తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన అమూల్య వరమని జిల్లా కలెక్టర్ …

Read More »

ఫొటోగ్రఫీ పోటీల్లో భాగ‌స్వాములుకండి..

– ఎంట్రీలకు ఈ నెల 5వ తేదీ గడువు – మూడు విభాగాల్లో ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ డే పోటీలు – ఔత్సాహికులు పోటీల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19న ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లాస్థాయిలో పుర‌స్కారాలు ప్ర‌దానం చేయ‌నున్నామ‌ని, ఔత్సాహిక ఫొటోగ్రాఫ‌ర్లు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంట‌లులోగా ఎంట్రీలు స‌మ‌ర్పించాల‌ని, గ‌డువు పొడిగింపు ఉండ‌ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం ఓ …

Read More »

ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిష్కారించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన ప్రజల వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన …

Read More »

మహమ్మద్. జాఫర్ సాధిక్ ని సత్కరించిన డా. ఏ. శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ క్రీడా విభాగము పరధిలోని రాణి గారి తోట జిమ్ నందు జిమ్ కోచ్ గా విధులను నిర్వర్తించుచున్న మహమ్మద్. జాఫర్ సాధిక్ తేది:02.08.2026 నాడు భీమవరం లో జరిగిన మూడు అంతర్ జిల్లాల శరీర సౌష్టవము & బాడీ బిల్డింగ్ పోటీలలో మన జిల్లా నుండి పాల్గొని రెండు బంగారు పతకము సాధించినందులకు గాను, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ వారు అతను పలు విజయాలను సాధించాలని కోరుకుంటూ.. కృష్ణలంక పరిసర ప్రాంత …

Read More »

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించాలి: కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర పరిధిలో ఇంటింటి ఓటర్ల ధృవీకరణ (హౌస్ టు హౌస్ వెరిఫికేషన్) ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ఈ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలు నగర పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, సంబంధిత పోలింగ్ స్టేషన్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) కార్యాలయాలలో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర …

Read More »

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక : దేవినేని ఉమా

-ప్రభుత్వ విజయాలను ఇంటింటికి చేర్చడంలో వారిదే కీలక పాత్ర -మంగళగిరిలో యూనిట్ ఇన్‌చార్జిల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న మాజీ మంత్రి మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీ శ్రేణులను ఉత్తమ ప్రజా నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ యూనిట్ ఇన్‌చార్జిల శిక్షణా తరగతుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ సిద్ధాంతాలు, ప్రజలతో మమేకమయ్యే విధానం, ప్రభుత్వ సంక్షేమ …

Read More »