Daily Archives: August 7, 2026

మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-1 కార్యాలయంలో సంచార న్యాయస్థానం (మొబైల్ కోర్టు) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు …

Read More »

మార్కెట్ల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్కెట్ల అభివృద్ధి, నూతన భవన నిర్మాణం, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మధురానగర్, వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా అజిత్ సింగ్ నగర్ స్టేడియం వద్దగల చేపల మార్కెట్‌తో పాటు …

Read More »

అమ్మవారికి సారే సమర్పించిన పోతిన విజయలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కనకదుర్గమ్మ వారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ పసుపు, కుంకుమలు, గాజులు, చీర, సారెలతో అమ్మవారికి ఘనంగా ఆషాడ మాసం సారి పోతిన విజయలక్ష్మి సమర్పించారు. తాట్రాజుల ఉమాదేవి కిట్టి మేట్స్ మరియు ఫ్రెండ్స్. ప్రజలందరి పైన అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి సారే సమర్పించారు.

Read More »

డీఎస్సీ అభ్యర్థుల కోసం చేస్తున్న శాంతియుత నిరాహార దీక్షపై పోలీసుల దౌర్జన్యం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచింది…

-ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందన్నారు.నిరాహార దీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందుగానే పోలీసుల నుంచి …

Read More »

ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత… ప్రతి అర్జీపై తక్షణ చర్యలు… : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్‌నగర్‌లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, …

Read More »

ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నాం… : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

-గత 24 నెలల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది -వైసిపీ వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు – బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 33వ డివిజన్ సత్యనారాయణ పురం G S రాజు రోడ్డు PV నరసింహా రావు సర్కిల్ Near 5 the Police station ( రావిచెట్టు దగ్గర) నుండి శుక్రవారం ” ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఇంటింటికి …

Read More »

వైభవంగా శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆడికృతికా మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆడికృతిక వేడుకలు శుక్రవారం, ఘనంగా జరిగాయి. వన్ టౌన్ గాంధీ హిల్ ప్రాంతంలోని శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృత్తికా నక్షత్ర కావడి ఉత్సవం ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి భక్తులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. గాంధీ హిల్ కావడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విశ్వహిందూ పరిషత్ సభ్యులతో కలిసి పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులు …

Read More »

MLA, MLC టవర్స్‌ను పరిశీలించిన APCRDA అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APCRDA అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్, శుక్రవారం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో(AGC) పర్యటించారు. AGCలో ప్రారంభానికి సిద్ధమైన MLA, MLC టవర్స్‌ను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటిరీయర్ తదితర పనులను ఆయన పరిశీలించి ఇంజినీరింగ్ విభాగ అధికారులకు పలు సూచనలిచ్చారు. అడిషనల్ కమిషనర్ పర్యటనలో APCRDA హౌసింగ్ & బిల్డింగ్స్ చీఫ్ ఇంజినీర్ PVK భాస్కర్, ఇంజినీరింగ్ విభాగ అధికారులు ఉన్నారు.

Read More »

అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై మల్కాపురం, మందడంలో గ్రామసభల నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ శుక్రవారం, 2026 ఆగస్టు 7న నార్త్ ఈస్ట్ సెంట్రల్ గ్రిడ్‌-2 లో భాగమైన మల్కాపురం, మందడంలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కాపురం గ్రామసభలో APCRDA అడిషనల్ కమిషనర్ …

Read More »

మైనారిటీల పక్షపాతి కేశినేని చిన్ని

-కూటమి ప్రభుత్వం రాక తో ఎంపీ చిన్ని ప్రశ్న తో పార్లమెంట్ వేదిక గా మైనారిటీల అభివృద్ధి పై చర్చ -చర్చ కు ఫలితం గా పి ఎమ్ జె వి కే పథకం కింద 8.76 కోట్లు విడుదల చేసిన కేంద్రం -తమ హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా మాట్లాడిన జన నేతకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నీరాజనం పలికిన మైనారిటీలు -ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాలలో ఎంపీ చిన్ని …

Read More »