-దేశవ్యాప్తంగా 524 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు -అవసరాల మేరకు మరిన్ని కేంద్రాలకు ఆమోదం తెలిపే దిశగా కేంద్రం అడుగులు -పార్లమెంట్ వేదికగా ఎంపీ చిన్ని కీలక ప్రశ్న -ఎంపీ చిన్ని ప్రశ్నకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని డేకేర్ క్యాన్సర్ సెంటర్లు,ఏపీ లో కొత్త డే కేర్ సెంటర్లు మరియు పూర్తి వివరాల పై విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ప్రశ్నించారు లోక్సభలో ఎంపీ …
Read More »Daily Archives: August 7, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం
-మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్,53 వ డివిజన్ బీజేపీ ఇన్చార్జ్ అడ్డూరి భాస్కరరావు, 53 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పులిచేరి రమేష్ తో కలిసి వినతులు స్వీకరించి వాటి …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకులెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు, టీడీపీ యువ నేత సాహుల్ ఖాన్, కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 51 వ డివిజన్, కుమ్మరి వీధికి చెందిన …
Read More »స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి
-ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్ తో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను శాఖల వారీగా పరిశీలించి దిశానిర్దేశం …
Read More »పుట్టగొడుగుల సాగుతో మహిళలు, యువత విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
-జిల్లా యంత్రాంగం నుంచి అన్ని విధాలా మద్దతు అందిస్తాం -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయానికి అనుబంధంగా అధిక ఆదాయాన్ని అందించే పుట్టగొడుగుల సాగును స్వయం ఉపాధి అవకాశంగా మలుచుకొని మహిళలు, యువత విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఉద్యాన శాఖ, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సంయుక్త ఆధ్వర్యంలో, రేసిలియంట్ అగ్రి టెక్ ఫార్మ్స్ సహకారంతో మహిళలు, యువతకు నిర్వహించిన మూడు రోజుల పుట్టగొడుగుల పెంపకంపై …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం చర్యలు… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-పామర్రులో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పామర్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. శుక్రవారం పామర్రు నియోజకవర్గంలో పామర్రు ఎస్కేఆర్ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News