తోపుడుబండి వితరణ… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల వైస్సార్సీపీ కార్యాలయం నందు శుక్రవారం నిరుపేద కుటుంబనికి చెందిన పింజల పద్మావతి కి జీవనోపాధి నిమిత్తం వైయన్ఆర్ చారిటీస్ ద్వారా యలమంచిలి జయప్రకాష్ తోపుడు బండిని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యలమంచిలి జయ సామాజిక సేవ కార్యక్రమలు ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారని,ఇంత మంచి కార్యక్రమంలో తనని భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తు లో ఇలాగే సేవ కార్యక్రమంలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిడమానూరు మాజీ సర్పంచ్ పరిమి రమేష్, పరిమి వంశీ, వైసీపీ నాయకులు గల్లా రవి తదితరులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *