Breaking News

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనాథ బాలలకు పండ్లు రొట్టెలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనాథ బాలలకు పండ్లు రొట్టెలు శనివారం పంపిణీచేశారు. డిసెంబరు10 వ తేదీ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కమిషనర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు శనివారం గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డులోని ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ లోని అనాథ బాలలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆయేషా, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *