-దాతల సహకారంతో రూ.కోటి రూపాయలుతో ఏర్పాటుచేస్తున్న ఆక్సీజన్ ప్లాంట్ ను పరిశీలించిన కలెక్టరు నివాస్ -ప్రతి వార్డులో రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్న కలెక్టరు జె. నివాస్, ఎమ్మెల్యే డిఎన్ఆర్, ఎంపి శ్రీధర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం లో స్థానిక శాసనసభ్యులు కోరిక మేరకు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య దృష్ట్యా డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరగుతుందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. శనివారం కైకలూరు నియోగవర్గ స్థాయి సమీక్షాసమావేశానికి హాజరైన కలెక్టరు …
Read More »Konduri Srinivasa Rao
విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి… : యం రాజుబాబు
-ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ టీసి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక… -నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎన్నికల పరిశీలకులు యం రాజుబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ టి సి ఉద్యోగుల సంఘం జిల్లా శాఖకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు విద్యార్ధుల భవిష్యత్తుతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు మరియు ఏపి యన్ జిఓ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు యం. రాజుబాబు తెలిపారు. ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ …
Read More »వివిధ రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగించేందుకు మూడు నెలలు గడువు కోరిన సిఎస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విజయనగరం- టిట్లాఘర్ 3వ రైల్వే లైను ప్రాజెక్టు,నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం తోపాటు కడప-బెంగుళూర్ నూతన రైలు మార్గాలకు సంబంధించి మిగతా భూమి సమీకరించి అప్పగించేందుకు గాను మరో మూడు మాసాలు అనగా డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రగతి ప్రాజెక్టులు రైల్వే, బొగ్గు,ఇంధనం,స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా,ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఢిల్లీ …
Read More »ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆవరణలో వెల్లంకి వెంకటేశ్వరరావు, విజయకుమారి కాటరాక్ట్ కేంద్రం ప్రారంభించిన ముఖేష్ కుమార్ మీనా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేత్ర సంరక్షణ సేవల పరంగా ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ మంచి పనితీరును ప్రదర్శించటం ముదావహమని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తూ ఉత్తమమైన సంస్ధగా నిలిచిందన్నారు. విజయవాడ తాడిగడప కోడె వెంకటాద్రి చౌదరి ప్రాంగణంలోని ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆవరణలో హైదరాబాదుకు చెందిన శ్రీదేవి, సురేష్ చల్లా సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు …
Read More »విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విదేశీ విద్య పథకం క్రింద అర్హులు అయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళిన కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలకు చెందిన విద్యార్దిని విద్యార్దులు యొక్క తల్లితండ్రులు శుక్రవారం కాపు కార్పొరేషన్ కార్యాలయంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషగిరి ని మర్యాదపూర్వంగా కలిసినారు. అనంతరం చైర్మన్ తో మాట్లాడుతూ విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించుతున్న అర్హులైన తమ పిల్లలకు విడుదల చేయవలిసిన విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, తమ …
Read More »పామర్రు నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రహదారుల పనులపై అధికారులతో సుమీక్షించిన.. శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలో పూర్తిగా పాడై పోయినా ఆర్ అండ్ బి రహదారులను త్వరలోనే పునర్నిర్మించి, అభివృద్ధి పరుస్తామని శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం పామర్రు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆర్ అండ్ బి అధికారులతో నియోజకవర్గం లో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పై సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ నియోజక వర్గం లోని ఐదు మండలాల్లో పూర్తిగా పాడై పోయినా ఆర్ అండ్ బి …
Read More »వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో భాగంగా డ్రోన్ సహాయంతో చేస్తున్న రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో ఖాజావలి…
-ఎంపిక చేసిన గ్రామాల్లో అక్టోబరు నాటికి రీ సర్వే పనులుల పూర్తి చేస్తాం… -చంద్రాల గ్రామంలో 344 సర్వేనెంబర్లలో 1,412.08 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశాం… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్ సహాయంతో రీసర్వే పనులను వేగవంతంగా చేస్తున్నామని (ఇఛార్జి) ఆర్డీవో ఎన్. ఎస్.కె.ఖాజావల్లి అన్నారు. శుక్రవారం గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో రెవెన్యూ, సర్వే అధికారులతో కలసి రీసర్వే …
Read More »వాతావరణ సూచన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 4.5 km ఎత్తుల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 10°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య ఏర్పడింది. తేదీ …
Read More »కాకినాడ పోర్టు-రాజమండ్రి-నిడదవోలు-భీమవరం-నరసాపూర్ సెక్షన్లో తనిఖీలు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఈ రోజు అనగా 03 సెప్టెంబర్, 2021 తేదీన విజయవాడ డివిజన్ పరిధిలోని కాకినాడ పోర్టు-రాజమండ్రి-నిదడవోలు-భీమవరం-నరసాపూర్ సెక్షన్లో తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట విజయవాడ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ తనిఖీలలో పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ కాకినాడ పోర్డు రైల్వే స్టేషన్ నుండి తనిఖీలు ప్రారంభించి అక్కడ అందుబాటులో ఉన్న ప్రయాణికుల …
Read More »ముఖ్యమంత్రిని కలిసిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. సిసోడియా ఇటీవల గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసారు. కరోనా నేపధ్యంలో రాజ్ భవన్ ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా సిసోడియాకు ముఖ్యమంత్రి సూచించారు. గవర్నర్ ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిరంతరం అప్రమత్తంగా …
Read More »