Breaking News

Daily Archives: January 11, 2025

వ‌డ్డె ఓబ‌న్న పోరాటం.. భావిత‌రాల‌కు స్ఫూర్తి మార్గం

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు వ‌డ్డె ఓబ‌న్న పోరాటం చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, భావిత‌రాల‌కు స్ఫూర్తి మార్గ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం వ‌డ్డె ఓబ‌న్న జ‌యంతి సంద‌ర్బంగా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న చేసిన పోరాటం, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం చేసిన కృషిని ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ …

Read More »

జిల్లాలో 680 మినీ గోకులం నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 304 షేడ్స్ నిర్మాణం పూర్తి చేశాం…

-రైతు పక్షపాతిగా  రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో  కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. -గ్రామంలో 1.85 లక్షలతో నిర్మించిన గోకులాన్ని ప్రారంభించి, అనంతరం సంక్రాంతి సంబరాల వేడుకల్లో…. -మంత్రి కందుల దుర్గేష్ -కలెక్టర్ పి ప్రశాంతి నిడదవోలు( విజ్జేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలుకోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో రు. 1.85 …

Read More »

కలక్టరేట్ లో వడ్డే ఓబన్న జన్మదిన వేడుకలు

-డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో అధికారికంగా వడ్డే ఓబన్న జన్మదిన వేడుకలను జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియ చేశారు. స్థానిక కలెక్టరేట్ లో శనివారం ఉదయం వడ్డే ఓబన్నా జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, బ్రిటిష్ …

Read More »

స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు పరిహారం చెల్లించిన టిటిడి ఛైర్మన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ లో 7 మంది బాధితులకు శనివారం పరిహారాన్ని టిటిడి ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామన్నారు. స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ జరిగిన సమావేశంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, …

Read More »

డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (DPNG) సురక్షితం..

-ఎజి అండ్ పి గ్యాస్ వారి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 12న (నేడు) తిరుపతి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని పట్టణం నందు ఎజి అండ్ పి గ్యాస్ వారి కార్యక్రమంలో పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఎజి అండ్ పి ప్రథమ్ – థింక్ గ్యాస్ వారు తిరుపతి జిల్లాలో డోమెస్టిక్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (DPNG) అనగా …

Read More »

సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-సిఎం పర్యటన సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల తనిఖీ (ఎ.ఎస్.ఎల్) లో భాగంగా ఎస్పీ తో కలిసి సమీక్షించి, సిఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాట్లు ఉండాలి : ఇంఛార్జి ఎస్పీ మణికంఠ చందోలు తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ఈ నెల 12న రేపు ఆదివారం  తిరుచానూరు సమీపంలో ఎ.జి అండ్ పి సంస్థ వారు వినియోగదారులకు ఏర్పాటు చేసిన పి.ఎన్.జి …

Read More »

జిల్లానందు 20 సూత్రాల కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలి

-అభివృద్ధి లక్ష్యసాధనలో వందశాతం ఫలితాలు సాధించాలి : 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై ఇరవై సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, తిరుమలకు విచ్చేసే భక్తులకు మరియు పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు స్మార్ట్ సిటీగా తిరుపతి అభివృద్ధి పై జిల్లా …

Read More »

స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్నకు ఘన నివాళులు

-స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించిన 20 సూత్రాల ప్రోగ్రాం చైర్ పర్సన్ దినకర్ లంకా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన తొలి అధికారిక కార్యక్రమంలో వారి చిత్రపటానికి శనివారం ఉదయం గౌ. 20 …

Read More »

జంతువుల పట్ల హింసగా ప్రవర్తించుట చట్ట రీత్యా నేరము…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా జంతు హింస నివారణ సంఘ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఐఏఎస్  ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లా రెవిన్యూ అధికారి మరియు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ యన్.యస్.కె . ఖాజావలి , అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి నరసింహారావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశమును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడమైనది. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు డివిజనల్ …

Read More »

రైతు సంతోషంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంతోషంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో రూ. 1.85 లక్షలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన గోకుల షెడ్ ను రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో …

Read More »