Breaking News

Monthly Archives: January 2025

ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్ పై విష ప్ర‌చారం

-ఒక్క అవ‌కాశం అంటూ… విద్యుత్ వ్య‌వ‌స్థ‌ విధ్వంసం -సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు -నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చూసి ఓర్వ‌లేకున్న జ‌గ‌న్ -ఢిల్లీ స్థాయిలో తెలిసిన జ‌గ‌న్ విధ్వంసం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క అవ‌కాశం అంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేసి గ‌త ఐదేళ్లు అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్… రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెన‌క్కి నెట్ట‌డ‌మే కాకుండా.. ఎస్సీ, ఎస్టీల‌కు అందించే ఉచిత విద్యుత్ విష‌యంలోనూ విష ప్ర‌చారం చేస్తున్నార‌ని …

Read More »

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు

-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులు -కేరింతలతో సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం -వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో …

Read More »

రోడ్డు భద్రత పై అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా పడవల రేవు సెంటర్లో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యన్.జి. ఓ. జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన రోడ్డు సేఫ్టీ యన్.జి. ఓ. యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యన్ . …

Read More »

విక‌సిత్ పంచాయత్ లక్ష్యంగా గ్రామాభివృద్దికి ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్ర‌ణాళిక‌

-ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌తినిధులు,క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తో ప్ర‌త్యేక స‌మావేశం -ఫైల‌ట్ ప్రాజెక్ట్ కి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు క్ల‌స్ట‌ర్లు ఏర్పాటు -ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ ఎన్.ఐ.ఆర్.డి శిక్ష‌ణ కార్య‌క్ర‌మం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని 295 గ్రామాల‌ను అభివృద్ది చేసి, ప్ర‌తి కుటుంబంలో ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండే విధంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి చేస్తున్నారు. ఈ మేర‌కు ఆదివారం గురునాన‌క్ కాల‌నీ ఓ ప్రైవేట్ హోట‌ల్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. …

Read More »

యోగి వేమన రచనలు నైతిక విలువలకు పునాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ్ఞానవంతమైన సమాజం కోసం ప్రతి వ్యక్తి ఆచరించాల్సిన నైతిక విలువలను వెయ్యేళ్ళ క్రితమే ప్రజా కవి వేమన తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వేమన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి వ్యక్తి ఎలా జీవించాలి …

Read More »

రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెడ్ కీర్తిశేషులు కే జయంతి రావు సంస్మరణ సందర్భంగా జయంతి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పోలీస్ అధికారులుగా సెలెక్ట్ అయిన అనేకమందికి అత్యున్నతమైన శిక్షణ ద్వారా వారిని అత్యున్న స్థాయికి చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన కె జయంతి రావు 03.01.2025 తేదీన అర్థరాత్రి విశాఖపట్నంలో మరణించారు. వారి వద్ద అప్పాలో శిక్షణ తీసుకున్న 1991 బ్యాచ్ కి చెందిన ఎస్సైలు ప్రస్తుత డి. ఎస్. పి లు ఈరోజు జయంతి రావు ని స్మరించుకుంటూ బందర్ రోడ్డు లోని నిర్మల హృదయ భవన్ లో జయంతి రావు  సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. …

Read More »

యోగివేమన జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దార్శనికుడు ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగివేమన జయంతి సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో యోగివేమన గారి చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగి వేమన, సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే …

Read More »

తప్పిపోయిన పాపను వెతికి అప్పచెప్పిన  పోలీస్ వారు…

సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను సూళ్లూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వీక్షించడానికి సందర్శకులు తండోప తండాలుగా విచ్చేసిన సందర్భంలో ఒక కుటుంబం లోని పాప తప్పిపోగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ వారి హెల్ఫ్ లైన్ స్టాల్ నందు ఫిర్యాదు చేయగా పోలీస్ వారు వెంటనే స్పందించి అబ్బాయి జాడను తెలుసుకొని వారి కుటుంబీకులకు అప్పగించిన పోలీస్ శాఖ అధికారులు. సీసీ కెమెరాల ఏర్పాటుతో, పక్కా భద్రత …

Read More »

ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 బీవీ పాలెం బోటు షికారులో ఉత్సాహంగా ఉల్లాశంగా ఫ్లెమింగో పక్షులను సందర్శించి ప్రకృతిని ఆస్వాదిస్తున్న పలువురు విద్యార్థినీ విద్యార్థులు, పర్యాటకులు, ప్రజలు

-జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పర్యాటకులు -ప్రతి ఒక్కరూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్శన చేసి ఫ్లెమింగో, పెలికాన్ వంటి పలు అరుదైన పక్షులను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించండి: ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ -ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు అందరికీ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆస్వాదించుటకు అన్ని ఏర్పాట్లు చేపట్టి ఘనంగా నిర్వహిస్తున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -విద్యార్థినీ విద్యార్థులతో కలిసి బోటులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ …

Read More »

తెలుగు కవి, యోగి వేమన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు కవి, సంఘ సంస్కర్త యోగి వేమన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం, వేమన పద్యాలు అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధర్వంలో యోగి వేమన జయంతినీ పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, డి ఆర్ ఓ నరసింహులు తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. …

Read More »