Breaking News

Daily Archives: April 4, 2025

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ

-నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు  -గొల్లప్రోలు తాగునీటి సరఫరా కేంద్రంలో పూర్తయిన అభివృద్ధి పనులు -గొల్లప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై  ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  దృష్టి సారించారు.  పవన్ కళ్యాణ్  చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పిఠాపురం నియోజకవర్గ …

Read More »

కేజీబీవీల్లో ప్రవేశాలకు ఇలా దరఖాస్తు చేద్దాం

– సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి గానూ 6, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం మార్చి 22 నుండి ఏప్రిల్ 11 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, …

Read More »

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచే త‌ల్లికి వంద‌నం

-309 విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ -రూ. కోటి 38 లక్ష మేర సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్య సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంత మంది చదువుకునే పిల్లులు ఉంటే వారి తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చెప్పును ప్రభుత్వం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో పాఠశాల విద్యను …

Read More »

వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009 పై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించండి

-పిజిఆర్ఎస్ ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో ప్రజలతో మాట్లాడి సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి -ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో అమలును ప్రత్యక్షంగా తెలుసుకుని, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించ గలుగుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , జోనల్ స్పెషల్ అధికారి అజయ్ జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం …

Read More »

ఎండ తీవ్రత, వడ గాలులకు ప్రజలు గురికాకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి

-డిఆర్ఓ నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎండ తీవ్రత, వడగాలులకు ప్రజలు గురికాకుండా కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి అని సంబంధిత అధికారులను డి ఆర్ ఓ నరసింహులు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు హీట్ వేవ్స్ కు సంబంధించి చేపట్టవలసిన మందస్తు జాగ్రత్తలపై తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజలు ఎండ తీవ్రత, వడ గాలులకు …

Read More »

దీపం 2 పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తిరుపతి పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయలు వీధి నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీధర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి రెండో విడతలో దీపం -2 పథకం ద్వారా …

Read More »

ఈనెల 5 న భారత ప్రధాన న్యాయమూర్తి రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటనకు రాక !

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఈనెల 5, 6 తేదీలలో రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈనెల 5న మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని తిరుపతి నందు స్వల్ప విశ్రాంతి …

Read More »

అమరావతి చిత్రకళ వీధికి రాజమండ్రిలో ఘన ఆరంభం

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం రాజమండ్రిలో అద్భుతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్  రఘురామ కృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేశ్, ఎంఎల్ఏ ఆదిరెడ్డి వాసు, ఎంఎల్ఏ బత్తుల బాలరామకృష్ణ, మరియు ఏపీ సాంస్కృతిక సంఘం చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి 600 మందికి పైగా కళాకారులు హాజరై, తమ అద్భుతమైన కళా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. చిత్రలేఖనాలు, పటచిత్రాలు, మట్టి బొమ్మలు, సాంకేతిక కళారూపాలు …

Read More »

ఘనంగా ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మావేశం

-న‌గరానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌టానికి మంత్రి టిజి భ‌ర‌త్ స‌హ‌క‌రించాలి -ఆర్య‌వైశ్య ఆత్మీయ స‌మావేశంలో కోరిన ఎంపి కేశినేనిశివ‌నాథ్ -హాజ‌రైన భారీ ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి టిజి మంత్రి, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ‌గోపాల్, కుడా చైర్మ‌న్ సోమిశెట్టి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో భాగ‌మైన విజ‌య‌వాడ న‌గ‌రానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చి, ఉద్యోగావ‌కాశాలు పెరిగే విధంగా రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టిజి భ‌ర‌త్ స‌హ‌క‌రించాల‌ని విజ‌యవాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కోరారు. ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్ …

Read More »

7000 మంది రైతుల నుండి 74 వేల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.154 కోట్లు రైతులు చెల్లించడం జరిగింది

-24 గంటల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ -రైతు నుండి ప్రతి బస్తా కొనుగోలు చేయడం జరుగుతుంది -రైతుల సంతోషమే కూటమి ప్రభుత్వము ముఖ్య ఉద్దేశ్యం -రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం: :రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వము కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వెంకటగిరి మండలం యాతలూరు గ్రామము …

Read More »