Breaking News

Daily Archives: April 11, 2025

గన్నవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతా : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం లో శుక్రవారం సాయంత్రం పలు అభివృద్ధి పనులను యార్లగడ్డ ప్రారంభించిన అనంతరం అయన మాట్లాడుతూ అరాచకాలు అక్రమాలతో అల్లాడిన గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రశాంతత లభించిందన్నారు. నియోజకవర్గ …

Read More »

రిసోర్స్ పర్సన్స్( ఆర్ పీ) ల సమస్యలను పరిష్కరించాలని వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొదుపు సభ్యులకు అందుబాటులో ఉండి సంఘాల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఆర్పీల సమస్యలను పరిష్కరించాలని భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు పశ్చిమ నియోజకవర్గం ఆర్పీలు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. గత 15 సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మెప్మా ఆర్పిలుగా పనిచేస్తున్నామన్నారు. రూ 3000 వేల గౌరవ వేత నుంచి రూ 8000 వేల వేతనం పొందుతున్నామని రోజురోజుకీ పెరుగుతున్న పని ఒత్తిడి, సమయపాలన లేకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నామన్నారు అదేవిధంగా …

Read More »

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలె గారి విగ్రహానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మరక శ్రీనివాస్ యాదవ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మరక శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భారత దేశంలో మొదటిసారిగా మహాత్ముడు …

Read More »

కోవె ఆధ్వర్యంలో మహిళా విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాభివృద్ధి పై అవగాహనా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాన్ఫెడరేషన్ అఫ్ విమెన్ ఎంట్రెప్రేనేర్స్ ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యం లో మేరీస్ స్టెల్లా కళాశాల లో మహిళా విద్యార్థులకు వ్యాపార అభివృద్ధి కి దోహద పడే నైపుణ్యాల పై అవగాహన కార్యక్రమాన్ని కోవె అధ్యక్షురాలు డా యార్లగడ్డ గీతాశ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సమాజంలో నిరుద్యోగాన్ని నిర్మూలించాలి అంటే యువత వ్యాపారం వైపు మొగ్గు చూపాలని అన్నారు. త్వరలో యువతులకు ఫుడ్ ప్రాసెసింగ్ పై వేసవి శిక్షణా శిభిరం నిర్వహించనున్నట్లు తెలిపారు . ప్రభుత్వం అందించే వివిధ పథకాల …

Read More »

సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పై పెట్టిన క్రిమినల్ కేసులు ఉపసహంరించుకోవాలి

-ఏపీయూడబ్ల్యూజే, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) -ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేసిన యూనియన్ నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో అరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని ఏపీయూడబ్ల్యూజే, సామ్నా తీవ్రంగా ఖండించాయి, సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్వో ఎం . లక్ష్మీ నరసింహంను కలిసి వినతి పత్రం అందజేశాయి. ఐజేయూ జాతీయ …

Read More »

జర్నలిస్టుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

-APUWJ రాష్ట్ర కమిటీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వార్తలు రాసిన జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి. సోమసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుని బంధువులు చెప్పిన ప్రకారం జర్నలిస్టులు వార్తలు రాశారని, వాటిని పేపర్లో ప్రచురించారని అన్నారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వివరణ ఇవ్వాల్సింది పోయి కేసులు పెట్టడం బాధాకరం అన్నారు. గతంలో …

Read More »

వైసిపి హయంలో విజయవాడ పశ్చిమలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని ప్రారంభించాము

-మాజీ మంత్రి వెలంపల్లి -కూటమి ప్రభుత్వం అధికారం చేప్పట్టి సంవత్సరం అవుతున్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు – మాజీ మంత్రి వెలంపల్లి -ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు – మాజీ మంత్రి వెలంపల్లి -వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటె ఇప్పటికే అమ్మఒడి, విద్యా దీవెన వంటి అనేక పధకాలు ద్వారా ప్రజలకు లబ్ది చేకూరేది – మాజీ మంత్రి వెలంపల్లి -కూటమి ప్రభుత్వానికి ఎందుకు …

Read More »

మండల పార్టీ అధ్యక్షులను సన్మానించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

-వెలంపల్లిని కలిసిన పశ్చిమ వైసిపి మండల పార్టీ అధ్యక్షులు బోండా నిరీష్, కేసరి కృష్ణా రెడ్డి, వాసా ఆదినారాయణ బాబు, అయితా కిషోర్, బంక చాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసిపి కార్యాలయం నందు శుక్రవారం నాడు ఇటీవల నూతనంగా నియమితులైన వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు బోండా నిరీష్, కేసరి కృష్ణా రెడ్డి, వాసా ఆదినారాయణ బాబు, అయితా కిషోర్, బంక చాము లు మాజి మంత్రి, …

Read More »

పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టిందని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చర్చలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో ఆయన జిల్లాలోని ఎంఈఓలు, అంగన్వాడి సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రస్తుత పాఠశాలల స్థితిగతులను ఆయన మండలాల వారీగా సమీక్షించారు. ఈ …

Read More »

భారత వైమానిక దళం – అగ్నీవీర్వాయు నియామక ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ యువత స్పందించాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం, భారత వైమానిక దళం అగ్నిపథ్ పథకం క్రింద అగ్నీవీర్వాయు (సంగీతకారుడు) నియామక ర్యాలీకి ముందస్తు నమోదుకు అవకాశం కల్పించింది. ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక సువర్ణావకాశం. ఉద్యోగ కాలవ్యవధి 4 సంవత్సరాలు కాగా, ప్రతిభావంతులైన అభ్యర్థులలో 25% మందిని శాశ్వత ఉద్యోగంగా తీసుకునే అవకాశం కల్పించబడుతుంది. నియామక ర్యాలీ వివరాలు: ర్యాలీ కేంద్రాలు: 2 ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, న్యూ ఢిల్లీ …

Read More »