– ప్రారంభించిన శాసనసభ్యులు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనంగా ఏర్పాటుచేసిన కృష్ణ సాంమ్సియారామ్ హాస్పిటల్ ను శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, ఉమామహేశ్వరరావు లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వైద్య సేవలో చిన్నారుల వైద్య సేవలు అనేవి అత్యంత కీలకమైనవన్నారు. అలాంటి చిన్నారులకు అత్యవసరమైన ఆధునిక వైద్య సేవలను, అందుబాటులోకి తీసుకువచ్చిన హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పీడియాట్రిషన్ డాక్టర్ ఎం.నీలిమ మాట్లాడుతూ సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్య సేవలు …
Read More »Daily Archives: April 11, 2025
బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాణిగారి తోట సెంటర్ గుడ్ మార్నింగ్ హోటల్ ఎదురుగా మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ నూతన విగ్రహ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ రూ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని అశోక్ నగర్ లోని తూర్పు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జగజ్జీవన్ రామ్ విగ్రహా ఏర్పాటు కమిటీ వారికి గద్దె …
Read More »అన్నధానాలు మంచి సంప్రదాయం
-అయ్యప్ప స్వాముల అన్నదాన గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తి భావంతో, సేవా దృక్పథంతో అన్నదానాలు నిర్వహించడం మంచి సాంప్రదాయమని తూర్పు నియోజకవర్గ టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆరో డివిజన్ బ్రహ్మానంద రెడ్డి నగర్ ఒకటవ లైన్ లో జరిగిన అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ పూజా కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్, విజయవాడ ట్రాఫిక్ డిసిపి కృష్ణమూర్తి నాయుడు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి గద్దె …
Read More »జ్యోతిరావు పూలే ఆదర్శంగా రాష్ట్రంలో కస్తూర్భా బాలికా విద్యాలయాలు
-అద్దంకి నియోజకవర్గ పరిధిలో రూ.3 కోట్లతో రెండు విద్యాలయాల నిర్మాణం -బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది -ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి -వైసీపీ ప్రభుత్వ చర్యలతో 12,000 మందిపైగా పాఠశాల విద్యకు దూరం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాల క్రితమే మహిళల విద్య కొరకు అలుపెరగని పోరాటం చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయిల ఆదర్శంగా రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని …
Read More »జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
-అభినందించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ జి.భానుమూర్తిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుండి 21 వరకు మణిపుర్ రాష్ట్రం ఇంఫాల్ శాయ్ సెంటర్లో జరగనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ని ఏపీ జట్టు కలిశారు. …
Read More »మరో 3 డైట్ కళాశాలలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా ఆమోదం
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్ కళాశాలలు)ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో భాగంగా రూ. 43.22 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. మౌలికసదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. 2028 నాటికి రాష్ట్రంలో 13 డైట్లను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దడమే …
Read More »ఆటిజం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేద్దాం
-ఆటిజం కేంద్రాల నిర్వహణకు చక్కని ఆలోచనలు ఇవ్వాలి -జాతీయ స్థాయి నిపుణుల సమావేశంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని, ఈ దిశగా ఆటిజం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. విజయవాడలోని సాల్ట్ (Supporting Andhra’s Learning Transformation) భవనంలో …
Read More »కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కేజీబీవీలకు దరఖాస్తుల వెల్లువ
-కేజీబీవీల్లో ఇంటర్మీడియేట్ ప్రవేశాలకు ఈ నెల 21వరకు గడువు పెంపు -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి గానూ 11, 12 తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరణ ఈ నెల 21వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 22తో ప్రారంభమైన దరఖాస్తులు శుక్రవారంతో (ఏప్రిల్ 11) ముగిశాయని, ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థినులను …
Read More »వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం దేవీనగర్ మధ్యకట్ట విజయదుర్గా నగర్ లోని శ్రీ విజయదుర్గాదేవీ సమెత విజయేశ్వర స్వామి ఆలయంలో ‘అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ’ శుక్రవారం భక్తజన సందోహం నడుమ కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠతో ఈ ప్రాంతం కొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని మల్లాది విష్ణు అన్నారు. …
Read More »నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మ పూలే అందించిన సేవలను స్మరించుకున్నారు. …
Read More »
Prajavartha Online Telugu News