Breaking News

Daily Archives: April 23, 2025

యు.పి.ఎస్.సి. విజేతలకు అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యు.పి.ఎస్.సి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పలువురు విజేతలుగా నిలవడం సంతోషదాయకం. 11వ ర్యాంకుతో ఇ.సాయి శివాని, 15వ ర్యాంకుతో బాన్న వెంకటేష్ తొలి 20 మందిలో నిలిచారు. పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్ 94వ ర్యాంకు సాధించడం ముదావహం. రావుల జయసింహారెడ్డి (46వ ర్యాంకు), శ్రవణ్ కుమార్ రెడ్డి (62వ ర్యాంకు), సాయిచైతన్య జాదవ్ (68వ ర్యాంక్), ఎన్.చేతన రెడ్డి (110 ర్యాంక్ ), చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి (119 ర్యాంక్), చల్లా పవన్ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

చేనేత, జౌళి శాఖ (పరిశ్రమలు, వాణిజ్యం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్.పి. సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్.పి. సిసోడియా రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ (పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విశాల దృష్టి, పరిపూర్ణ పరిపాలనా అనుభవంతో సిసోడియా నేతృత్వంలో శాఖ అభివృద్ధి దిశగా నడిచే అవకాశం ఉందని నేత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు సిసోడియా ఛాంబర్ లో సంప్రదాయ పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి …

Read More »

ఏఎస్ఆర్ జిల్లాలో 23 కిలోల ద్రవరూప గంజాయి స్వాధీనం – ముగ్గురు అరెస్ట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దళం(STF) భారీ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పేడబయలు మండలంలోని మరదపల్లి గ్రామంలో 23 కిలోల హషీష్ ఆయిల్‌ను ఎస్టీఎఫ్ సెంట్రల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన పాడేరు ఎస్ హెచ్ ఓ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమైన మాదక ద్రవ్యంగా మారుతున్న ద్రవరూప గంజాయి ఒడిశా రాష్ట్రం నుంచి తరలింపబడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. మొత్తం ఆరుగురు ఈ ముఠాలో పాల్గొన్నట్టు గుర్తించగా, వారిలో ముగ్గురిని అదుపులోకి …

Read More »

విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం కొరకు వర్క్ షాప్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు  విజనరీ “స్వర్ణాంధ్ర@2047” సాధనలో భాగంగా నియోజక వర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం కొరకు 2 రోజుల వర్క్ షాప్ లో భాగంగా,కృష్ణా మరియు యన్.టి.ఆర్. జిల్లాల సిబ్బందికి యన్.టి.ఆర్. జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు ది.23.04.2025వ తేదీన మొదటి రోజు వర్క్ షాప్ ప్రారంభించడం జరిగినది. సదరు వర్క్ షాప్ నిర్వహణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్రటేరియట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి  రావి రాంబాబు, సంచాలకులు …

Read More »

నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్యాభివృద్ది లో శిక్షణ, ఉపాధి కల్పనే ధ్యేయంగా సీడాప్

-చర్మకారులకు అత్యాధునిక సాంకేతికలో శిక్షణతోపాటు ఉపాధి కల్పన -ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న సీడాప్, లిడ్ క్యాప్ సంస్థలు -గుణపాటి దీపక్ రెడ్డి, చైర్మన్, సీడాప్, పిల్లి మాణిక్యాలరావు, చైర్మన్ లిడ్ క్యాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చర్మకారులకు అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంలో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగాల కల్పన కోసం సీడాప్ మరియు లిడ్ క్యాప్ ల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ది సంస్థ చైర్మన్ దీపక్ …

Read More »

50 శాతం వడ్డీ రాయితీ మరియు 5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లింపుకు 7 రోజులే గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, అలాగే ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర …

Read More »

అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. బుధవారం నల్లచెరువు వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అన్న క్యాంటీన్లలో ఆహారం అందించేలా, క్యాంటీన్లలో తగిన మౌలిక వసతులు అందేలా జిఎంసి సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు …

Read More »

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. బుధవారం కమిషనర్  పాత గుంటూరు, మారుతి నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక …

Read More »