తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యవేడు నియోజకవర్గం లో జరగబోయే మెగా జాబ్ మేళా పోస్టర్ను జిల్లా కలెక్టర్, Dr.ఎస్ వెంకటేశ్వర్లు, తిరుపతి జిల్లా, మరియు కొండపల్లి శ్రీనివాస్, మంత్రి MSME,SERP ,NRI empowerment and Relationships గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు చేతుల మీదుగా, సత్యవేడు మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 25-04-2025 తేదీన అనగా శుక్రవారం, సత్యవేడు లోని సి దాస్ ఆర్ట్స్& సైన్స్ కళాశాల(Sri C. Dass Arts …
Read More »Daily Archives: April 23, 2025
తిరుపతి నగరంలోని వివిధ ట్యాంకుల సుందరీకరణ పనులు, ప్రాధాన్యతగా తీసికొని వేగంగా పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని పలు ట్యాంకులు(కుంటలు) సుందరీకరణ పనులను ప్రాధాన్యతగా తీసికొని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.వెంకటేశ్వర్ తెలిపారు. బుదవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు తిరుపతి నగరం లోని వివిధ ట్యాంకర్ల సుందరీకరణ పనుల పురోగతి పై జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, తిరుపతి, శ్రీకాళహస్తి, ఆర్ డి ఓ లు రామ్మోహన్, భానుప్రకాష్ , డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, సంబంధిత …
Read More »ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఎం ఎస్ ఎం ఈ ను ప్రోత్సహిస్తున్నాం
-సూక్ష, చిన్న మరియు మధ్య తరగతి శాఖా మాత్యులు : కొండపల్లి శ్రీనివాస్ -తిరుపతి జిల్లాలో వివిధ కలకారి క్లస్టర్లను అభివృద్ది చేసేలా కృషి చేస్తున్నాం ; జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఎం ఎస్ ఎం ఈ ను ప్రోత్సహిస్తున్నాం అని సూక్ష, చిన్న మరియు మధ్య తరగతి శాఖా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుదవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో …
Read More »రుయా హాస్పిటల్ కు వచ్చు రోగులు మరియు రోగుల సహాయకులు సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు
-హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆదేశాల మేరకు రుయా హాస్పిటల్ కు వచ్చు రోగులు మరియు రోగుల సహాయకులు సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వేంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ సర్వ జన వైద్యశాలలో రోగుల మరియు వారి సహాయకులకు వేసవి కాలములో ఎండకు ఉపశమనార్ధం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ గారి ఆదేశాల మేరకు …
Read More »పద్మభూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి, జిల్లా కలెక్టర్, తిరుపతి ఎం.ఎల్.ఏ
-రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది: రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -గ్రామస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ -స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతంకు పెంచిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిది : ఎం.ఎల్.ఏ ఆరణి శ్రీనివాసులు -స్పోర్ట్స్ హబ్ గా తిరుపతి జిల్లాను తీర్చిదిద్డాలి : శ్యాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమకే తలమానికమైన తిరుపతి …
Read More »పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం విడుదలైన పదో తరగతి 2025 ఫలితాల్లో నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో రెండవ, మూడో స్థానం సాధించిన సత్యవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కత్తుల కుసుమ(560/600), కలవకుంట్ల సూర్యతేజ(558/600)లను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. మరింత బాగా చదివి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని మంత్రి దుర్గేష్ చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు.
Read More »నిడదవోలు నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ఉపకరణాల పంపిణీ
-పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 20 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వెల్లడించిన మంత్రి దుర్గేష్ -విభిన్న ప్రతిభావంతులు సంపూర్ణ ధైర్యం, స్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులపై …
Read More »జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి పని దినాలు కల్పించాలి
-ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాన్ని 90 రోజుల పని దినాలు కల్పించాలి -ఉపాథి హామీ కూలీలకు బీమా పథకం కింద పేర్లు నమోదు పై దృష్టి సారించాలి -గృహ నిర్మాణం కోసం 90 రోజుల పని దినాలు లక్ష్యాలను సాధించేందుకు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు జారీ చేయడం, ఆమేరకు ఉపాధిహామీ పని దినాలు …
Read More »జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకల దుశ్చర్య అమానవీయం:మంత్రి కందుల దుర్గేష్
-ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి, మధుసూదన్ లకు నివాళి అర్పించిన మంత్రి దుర్గేష్ -మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పలు జరిపిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన జె.ఎస్. చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ …
Read More »ఆకుల లావణ్య లక్ష్మి ఎందరికో స్పూర్తి, ఆదర్శం
-స్వయంగా మీ ఇంటికి నేనే వోస్తా కలెక్టర్ పి ప్రశాంతి -ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు మెరుగ్గా రావడం జరిగింది -గత ఏడాది కంటే పదవ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాము -సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగత్వం చదువుకి అడ్డంకి కాదని నిరూపిస్తూ వంద శాతం దివ్యంగురాలైన ఆకుల లావణ్య లక్ష్మి ఇటివల విడుదలైన ఓపెన్ స్కూల్ 10 వ తరగతి పరీక్షా …
Read More »
Prajavartha Online Telugu News