-లక్ష ఎకరాల్లో అరకు కాఫీ పెంపకానికి చర్యలు -గిరిజన ప్రాంతాల్లో 1000 కోట్ల రూ.లతో రహదారుల అభివృద్ది -1600 గిరిజన గ్రామాల్లో తాగునీటి వసతి కల్పించేందుకు కృషి -1100 అంగన్వాడీ కేంద్రాల్లో 53 కోట్ల రూ.లతో తాగునీటి సౌకర్యం -6 ఐటిడిఏల్లో ఒక్కొక్కటి కోటి రూ.ల ఖర్చుతో 6 గిరిజన బజారులు ఏర్పాటు చర్యలు -ప్రతి గిరిజన అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కంటెయినర్ ఆసుపత్రి -రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం,గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో …
Read More »Daily Archives: April 29, 2025
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు అరుదైన గౌరవం
-మే 1-6 వరకు వియత్నాంలో జరగబోయే బుద్ధ భగవానుడి అవశేషాల ప్రదర్శనకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి దుర్గేష్ వెళ్లాలని పీఎంవో నుంచి ఆదేశాలు -మంత్రి కందుల దుర్గేష్ కు లభించిన ప్రత్యేక గౌరవంపై ప్రభుత్వం, ప్రజల నుండి ప్రశంసల వెల్లువ -తనకు లభించిన అవకాశంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కేంద్రం నుండి అరుదైన గౌరవం దక్కింది. …
Read More »ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఏపీ ఎన్నార్టీ ధ్యేయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ 14.. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్, అధ్యక్షులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని, ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో జరిగింది. ప్రధానంగా పరిపాలనా పరమైన అంశాలు, పద్దుల నిర్వహణ, ట్రస్ట్ వ్యవహారాలు, విధానపరమైన నిర్ణయాలు, గత రెండేళ్ళుగా ఎన్నార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరిగింది. అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ ప్రాజెక్ట్, పురోగతిపై సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ …
Read More »నల్ల బర్లీ పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలి
-పొగాకు వ్యాపారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు . -విక్రయించిన పొగాకును నాణ్యత ప్రమాణాలు లేవనే సాకుతో తిరస్కరిస్తే కటిన చర్యలు — -పొగాకు సాగులో 70 శాతం వర్జీనియా పొగాకు ఎఫ్ సి వి రకం ను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ రంగము పొగాకు బోర్డు – -పొగాకు వ్యాపారులు కొనుగోలు చేయవలసినది కేవలం 30 శాతపు సాగులో వున్న బర్లీ పొగాకు కు మాత్రమే గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు గుంటూరు లామ్ …
Read More »రాబోయే వ్యవసాయ సీజన్ నాటికి రైతువారీ ఇబ్బందులు ఉండకూడదు
-అద్దంకి నియోజకవర్గ ఎత్తిపోతల పథకాలను సకాలంలో పూర్తి చేయాలి -పథకాలకు నిధుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి -లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తయ్యే వరకు ఐడీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే వ్యవసాయ సీజన్ నాటికి అన్నదాతలు… రైతువారీగా ఎటువంటి ఇబ్బందులూ పడకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు… నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ), జలవనరుల శాఖ …
Read More »మే 2వ తేదీ ప్రధాని మోడీ సభను విజయవంతం చేద్దాం
-రాజధాని అమరావతితోనే రాష్ట్ర భవిష్యత్తు -మూడు రాజధానుల పేరుతో మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి -పునర్నిర్మాణ సభ విజయవంతం చేసి అమరావతికి మద్ధతు తెలుపుదాం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న… ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొనే… అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభను విజయవంతం చేద్దామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. ప్రధాని సభను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి తాడేపల్లి మున్సిపాలిటీ, రూరల్, …
Read More »జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస
-జనసేన పార్టీకి కార్యకర్తల బలమే ప్రధాన శక్తి -పార్టీ కార్యకర్తలంతా నా ఆత్మ బంధువులు -క్రియాశీలక సభ్యుల బీమా పరిహారం సొమ్ము పెంచాలన్న ఆలోచన ఉంది -ఉపాధి శ్రామికులకు బీమా అందించడం వెనుక జనసేన స్ఫూర్తి ఉంది -కార్యకర్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయను -క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘జన సైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీకి …
Read More »అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లను ఐచ్ఛికం చేస్తూ వెసులుబాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణ కోసం ఈ నెల 19.04.2025న విడుదల చేసిన ఉత్తర్వులకు కొన్ని సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సవరణల మేరకు గతంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో లాంగ్వేజెస్ మరియు నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులకు 45 శాతం మార్కులు కనీస అర్హతగా ఉండగా దానిని టెట్ అర్హతలకు అనుగుణంగా 40 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ …
Read More »పీ4 మహా యజ్ఞంలో తొలి అడుగు
– రాష్ట్రంలోనే మొదటిసారిగా ముప్పాళ్లలో బంగారు కుటుంబాలకు మార్గదర్శుల సాయం – భవిష్యత్తుకు భరోసాతో పేదలకు తీరనున్న వెతలు – ఈ నలుగురు మార్గదర్శుల స్ఫూర్తి నాలుగు లక్షల మందికి ఆదర్శం కావాలి – ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ముప్పాళ్లలో పడిన అడుగులు – ఆర్థిక చేయూతే కాదు.. పేదరికం నుంచి బయటపడేంత వరకు మార్గనిర్దేశం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప లక్ష్యంతో …
Read More »ప్రధానమంత్రి ఏర్పాట్లు పాటించవలసిన భద్రత ప్రమాణాలు గురించి అధికారులతో చర్చ పలు సూచనలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డి ఆర్ డి ఓ కేంద్రం జిల్లాలోని గుల్లలమోదలో ఏర్పాటు కావడం జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నాగాయలంక మండలంలోని గుల్లల మోద డి ఆర్ డి ఓ క్షిపణి పరీక్ష కేంద్రంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రధానమంత్రిచే ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షణకు అవసరమైన ఏర్పాట్లు పాటించవలసిన భద్రత ప్రమాణాలు గురించి వారు అధికారులతో …
Read More »
Prajavartha Online Telugu News