Breaking News

Daily Archives: April 29, 2025

ప్రధాన మంత్రి కార్యక్రమానికి సంబంధించి పనులన్ని దాదాపు పూర్తి అయ్యాయి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు అమరావతి రానున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పరిశీలించారు. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తు వివరాలను …

Read More »

అధికారులు, కార్పోరేటర్లు, కూటమి నాయకులతో సమన్వయ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్మాణ పనులు పున:ప్రారంభించే కార్యక్రమానికి జిల్లా నుంచి తరలివచ్చే ప్రజానికానికి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా చేపట్టడం జరిగిందని రాష్ట్ర రోడ్డు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో రాష్ట్ర రోడ్డు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ …

Read More »

ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు….

-జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని పర్యటనకు పటిష్ట ప్రణాళికతో పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మే 2వ తేదీ అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, …

Read More »

మొగల్ రాజ్ పురం 6వ డివిజన్ ఫాతిమా దేవాలయం 10 వ వార్షికోత్సవం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొఘల్ రాజ్ పురంలోని ఫాతిమా మాత దేవాలయ పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తురాజుపురం విచారణ గురువులు మొలుగుమాటి ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠాధిపతి తెలగతోటి జోసఫ్ రాజారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు స్వాగత నృత్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఫాతిమా మాత దేవాలయ పదవ వార్షికోత్సవం సందర్భంగా విశ్వాసులందరికీ తన …

Read More »

మాజీ ప్రభుత్వ విప్ కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు,మాజీ ప్రభుత్వ విప్ కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా కాగిత వెంకట్రావు  చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గన్నె ప్రసాద్, కొత్త నాగేంద్ర కుమార్(నాగబాబు) పూలమాలవేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. గన్నె ప్రసాద్, కొత్త నాగేంద్ర కుమార్(నాగబాబు) మాట్లాడుతూ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్తగా,బడుగు బలహీన వర్గానికి చెందిన సాధారణ దిగువ తరగతి కుటుంబం నుండి వచ్చారని,1985 లో శాసనసభ్యునిగా గెలవడం …

Read More »