Breaking News

Daily Archives: July 31, 2026

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి…

-ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్‌ ఛేంజర్‌ -రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారథి భోగాపురం, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు, ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఇకపై డిజిటల్ ప్రివిలేజ్ బస్ పాస్‌లు

-ప్రివిలేజ్ బస్ పాస్‌లకు ఇక క్యూలకు గుడ్‌బై -HRMSలో ఒక్క క్లిక్‌తో ప్రివిలేజ్ బస్ పాస్ -ఉద్యోగి సేవల్లో మరో మైలురాయి – కంప్యూటరీకృత బస్ పాస్ విధానం -డిజిటల్ APSRTC దిశగా మరో కీలక అడుగు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC ఉద్యోగులకు ప్రివిలేజ్ బస్ పాస్‌ల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా, వేగవంతంగా మార్చేందుకు2026 ఆగస్టు 1వ తేదీ నుంచి HRMS ద్వారా కంప్యూటరీకృత ప్రివిలేజ్ బస్ పాస్ విధానాన్నిఅమల్లోకి తీసుకువచ్చినట్లు APSRTC యాజమాన్యం తెలిపింది. ఈ …

Read More »

రాజధాని అమరావతికి భూసమీకరణ కింద 5 ఎకరాల భూమిని అందజేసిన పెనుమాక రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి మేకా సాంబిరెడ్డి గారి కుటుంబసభ్యులు ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. పెనుమాక గ్రామ పరిధిలో తమ కుటుంబానికి చెందిన 5 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారికి రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి.చిన్నికృష్ణ పాల్గొన్నారు. …

Read More »

సొంత బిడ్డల్లా చూసుకోండి

-బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణంలో మార్పుల దృష్ట్యా బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. వేడి చల్లార్చిన తాగునీటిని, తాజా ఆహారాన్ని మాత్రమే అందివ్వాలని ఆదేశించారు. స్వల్ప అస్వస్థత గురై గుంటూరు బీసీ హాస్టళ్లకు చెందిన ముగ్గురు విద్యార్థినులు కోలుకున్నా వారిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యేవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఈ మేరకు …

Read More »

హవీష్ – త్రినాధరావు నక్కిన కాంబోలో ఫుల్ ఎంటర్‌టైనర్

-ఆకట్టుకుంటున్న ‘మెరుపులే ’ మెరుపులే సాంగ్.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, హిట్ చిత్రాల దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. సత్యనారాయణ కోనేరు సమర్పించు, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవీష్ సరసన కథానాయికగా కావ్య థాపర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి రెండవ పాట ‘మెరుపులే’ మెరుపులే’ అంటూ సాగే …

Read More »

డా. పసుపులేటి హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో స్టాండ్ డ్రైవర్లు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని శ్రీ వినాయక ఆర్‌ఎస్–3 ఆటో స్టాండ్, ఆర్‌ఎస్–2 ఆటో స్టాండ్, 1వ సత్రం ఆటో స్టాండ్, తిరుచానూరు పద్మావతి ఆటో స్టాండ్, తిరుచానూరు నాగాలమ్మ ఆటో స్టాండ్‌కు చెందిన ఆటో డ్రైవర్లను రామ్ గోపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ వద్దకు తీసుకువచ్చి మర్యాదపూర్వకంగా కలిపారు. …

Read More »

అంతర్గత జల రవాణాకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం: కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్

-జల్ వాహన్ పథకం పై పార్లమెంట్ వేదిక గా ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్న -ఎంపీ చిన్ని ప్రశ్నకు కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్ సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అంతర్గత జల రవాణా ను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలవాహక్ పథకం పురోగతిపై విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో ప్రశ్నించగా, కేంద్ర ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సమగ్ర వివరాలను వెల్లడించారు. ఎంపీ …

Read More »

ఆరోగ్య పరిశోధన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత..

-దేశవ్యాప్తంగా 4,925 ఆరోగ్య పరిశోధన ప్రాజెక్టులకు ఆమోదం – పరిశోధన సామర్థ్యాల విస్తరణకు కీలక చర్యలు… -లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం. న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఆరోగ్య పరిశోధన రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, వైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థల్లో అత్యాధునిక పరిశోధన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, ప్రజారోగ్య సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం “ఆరోగ్య పరిశోధన ప్రోత్సాహం కోసం మౌలిక …

Read More »

పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం ,ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలను ఓపికగా విని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం కోసం వచ్చిన …

Read More »

“సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీలకు హెల్త్ స్క్రీనింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు ఆరోగ్య భరోసా కల్పించే దిశగా విజయవాడ , పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని “సుజనా ఫౌండేషన్” నేతృత్వంలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఉచిత గుండె పరీక్షలు మరియు మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా అందించడానికి సిద్ధమయ్యారు. పశ్చిమంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి విడతల వారీగా ఉచిత ఆరోగ్య శిబిరాలను మరియు గర్భాశయ కాన్సర్ స్క్రీనింగ్ లను ఉచితంగా నిర్వహిస్తూ ఒక …

Read More »