-టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా పశ్చిమలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజా పాలన చేస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్సీ ,టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ” ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం భవానిపురం 42 వ డివిజన్ లో శుక్రవారం విజయవంతంగా కొనసాగింది. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ …
Read More »Monthly Archives: July 2026
సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.
-ఆపదలో ఉన్న బాలలకు అనాధ బాలలకు చేయూతనివ్వాలి. -రక్తదానం మరొకరికి ప్రాణదానం కావాలి. -ప్రాఫిట్ షూ కంపెని మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, డైరెక్టర్ బి. ఎస్ . కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాఫిట్ షూ కంపెని అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ & ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ అయిన బి. ఎస్.కోటేశ్వరరావు జన్మదినోత్సవ సందర్భంగా శుక్రవారం ప్రాఫిట్ షూ కంపెని ఆధ్వర్యంలో కేరి అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ లోని బాలలకు చేయూతనిస్తూ వారికి …
Read More »“మన డబ్బులు – మన లెక్కలు” యాప్పై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “మన డబ్బులు – మన లెక్కలు” మొబైల్ యాప్పై స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్లో కనకమేడల కళ్యాణ మండపంలో అవగాహన సమావేశం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మెప్మా స్టేట్ మిషన్ కో-ఆర్డినేటర్ జి. వెంకట నారాయణ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు “మన డబ్బులు – మన లెక్కలు” …
Read More »ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కర్మనగర్, కరెన్సీ నగర్, శ్రీ రామచంద్ర నగర్ ప్రాంతాల్లో బయాలజిస్ట్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించి దోమల నివారణకు …
Read More »అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు ఆధ్వర్యంలో ఎం.జి.రోడ్డులోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్లో శుక్రవారం ఉదయం ఆకస్మిక అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా భవనంలో ఏర్పాటు చేసిన పలు అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు మాట్లాడుతూ, ప్రజలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే వాణిజ్య సముదాయాలు, షోరూములు, షాపింగ్ మాల్స్లో అగ్నిమాపక భద్రతా పరికరాలు ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో …
Read More »రహదారులన్నీ పరిశుభ్రంగా ఉండాలి- ఇంచార్జ్ కమిషనర్ ఏ రవీంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రహదారులన్నీ పరిశుభ్రంగా ఉండాలని, విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు అన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని బాలాజీనగర్, స్క్రూ బ్రిడ్జి, మధురానగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులు, కాలువలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనులు నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం బాపనయ్య నగర్ …
Read More »మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-3 కార్యాలయం, పటమట లో మొబైల్ కోర్టు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు వేయడం ద్వారా మురుగునీటి పారుదలకు …
Read More »ప్రధానమంత్రి పర్యటన లక్ష్యంగా జగన్ పరామర్శ కుట్ర
-ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించాలనే మహిళా పోలీస్ అధికారిపై దాడి -మహిళ ఎస్సైపై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి -జగన్… 16 నెలలు చంచల్ గూడలో ట్రైనింగ్ తీసుకున్నాడు -ప్రతిపక్ష నాయకులుగా నేరస్థులు ఉంటే వారిని అదుపు చేయడానికి కొత్త చట్టాలు తీసుకురావాలి -మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “చంచల్గూడ జైలులో 16 నెలలు ట్రైనింగ్ తీసుకున్న …
Read More »కళను కాపాడే కళ్లకు ఆరోగ్య భరోసా
-పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు -15 మందికి త్వరలోనే క్యాటరాక్ట్ శస్ర్తచికిత్స అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళాకారుల చేతుల్లో కళ బతకాలంటే… వారి కళ్లల్లో వెలుగులు చిరకాలం నిలవాలన్న సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్త కళాకారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం వేదికగా కళాకారులకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ ఇప్పటి వరకు కొండపల్లి, నరసాసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో …
Read More »ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
-జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలకు అవకాశం – అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా -ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలి – -జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR–2026) కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీశ శుక్రవారం విజయవాడ …
Read More »
Prajavartha Online Telugu News