Breaking News

Monthly Archives: July 2026

విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించం -ఆర్టీసీ మనుగడకు ప్రభుత్వ బస్సులు, కార్మికులే బలం…మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. వర్క్‌షాప్‌లోని FIP, ఇంజన్, మెషిన్ షాప్, ఎలక్ట్రికల్, బాడీ షాప్, యూనిట్‌ల విభాగాలను సందర్శించి పనితీరు, బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందేలా నిర్వహణ …

Read More »

మోడీ మెప్ప్పుకోసం బాబు ఆరాటం

-ప్రజా ధనం వృధా చేయడం తగదు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్రమోడీ మెప్ప్పుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఆరాటపడుతున్నారని, అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం ప్రారంభ సందర్భంగా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఈ మేరకు గుజ్జుల ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రూ.4,727 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన అల్లూరి …

Read More »

ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోనే సంతృప్తి

-ఎన్టీఆర్ ట్రస్ట్‌తో 29 ఏళ్లుగా ప్రజాసేవ -కుప్పం ప్రజల ప్రేమాభిమానాలే మా కుటుంబానికి బలం -నారా భువనేశ్వరి -నాలుగు రోజల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న భువనేశ్వరి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ​ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో 29 ఏళ్లుగా తన ప్రయాణం ప్రజాసేవకే అంకితమైందని తెలిపారు. కుప్పం ప్రజలు తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలే తమకు కొండంత …

Read More »

ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక ఆంధ్రప్రదేశ్

-గత ప్రభుత్వ చర్యలతో పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోయింది -త్వరలో ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు క్లీన్ ఎనర్జీ ఎగుమతులు -పరిశ్రమలు తేవడం మా బాధ్యత – కష్టపడటం యువత బాధ్యత -టాటా రెన్యువబుల్ ఎనర్జీ శంకుస్థాప‌న‌ సభలో మంత్రి నారా లోకేష్ పత్తికొండ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల తొలి ఎంపిక అయ్యింద‌ని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, EQT, TPG వంటి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు ఏపీలో …

Read More »

సూపర్ ఎల్ నినో వల్ల తీవ్ర కరువు ఉన్నప్పటికీ, సరైన ‘వాటర్ మేనేజ్‌మెంట్’ ద్వారా గోదావరి డెల్టాలోని 10.60 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్నాం

-సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్‌లో పూడిక తొలగించి, చివరి ఎకరం వరకు నీరు ఇచ్చేందుకు పనులు తక్షణమే మొదలుపెడుతున్నాం -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్‌లో పూడిక, గుర్రపునాచు తొలగించి, చివరి ఎకరం నీరు ఇచ్చేందుకు పనులు తక్షణమే మొదలు పెడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మొదటి రోజు సామర్లకోట లో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ …

Read More »

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించి, ఎయిర్‌పోర్టును పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ -ఆంధ్రుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న టెర్మినల్ భవనంపై ప్రశంసల వర్షం..సంస్కృతి, ఆధునికతల సంగమం.. గ్లోబల్ ఇమేజ్‌కి చిరునామా భోగాపురం ఎయిర్‌పోర్ట్ అని అభివర్ణన -భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక విప్లవం..ఉత్తరాంధ్ర ప్రగతికి ‘భోగాపురం ఎయిర్ పోర్ట్’ గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్ -ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ చారిత్రాత్మక ఘట్టంలో ప్రజలంతా …

Read More »

తిరుపతి ఎస్ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ​తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో (ఎస్ఐహెచ్ఎం) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ సంస్థలో ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి 3 ఏళ్ల B.Sc (హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్), 10వ తరగతి పూర్తి చేసిన వారికి 1.5 ఏళ్ల క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. …

Read More »

దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో .. రాష్ట్రంలో తొలిసారి పోలవరం జిల్లా లో RBSK 2.0 కు శ్రీకారం

-62.65 లక్షల మంది పిల్లలకు 38 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షల నిర్వహణకు శ్రీకారం -రంపచోడవరం ముసురుమిల్లి పాఠశాలలో RBSK 2.0 రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ -తొలిసారిగా బీపీ, షుగర్, ఇతర పరీక్షలతో పాటు సెల్ ఫోన్ వినియోగo -వివరాల సేకరిస్తున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడి -పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టీకరణ -43.30 లక్షల మంది చిన్నారులకు కoటి పరీక్షలు కూడా జరుగుతున్నాయని చెప్పిన మంత్రి -2.50 …

Read More »

సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి

-రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులు వివరించండి -సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ -ఏలేరు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు -సూపర్ ఎల్ నినో పరిస్థితులపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి …

Read More »

ఎపి రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకు బియ్యం అమ్మకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు చేస్తున్నట్లు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం గాంధీనగర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిలో స్టీమ్ రైస్ ధర రూ.52 మాత్రమే. కిలో రా రైస్ ధర రూ.50కే ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి, 500కు పైగా రైస్ మిల్లుల వద్ద కూడా …

Read More »