-విద్యుత్ బస్సుల ప్రవేశంతో ఏ ఉద్యోగికీ నష్టం జరగదు – నాలుగు డిపోలను తిరిగి ప్రారంభిస్తాం -ఉద్యోగ సంఘాలతో సానుకూల చర్చలు ఫలప్రదం – 90 శాతం అంశాలకు పరిష్కారం -ఎన్. బాల సుబ్రహ్మణ్యం, ఐపీఎస్., వైస్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్, APSRTC విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుమారు25 అంశాలపై జరిగిన చర్చల్లో 90 శాతం సమస్యలకు పరిష్కార మార్గాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, మిగిలిన అంశాలపై కూడా పరస్పర అవగాహన ఏర్పడిందని APSRTC వైస్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ …
Read More »Monthly Archives: July 2026
పూణే–మచిలీపట్నం NH-65 అభివృద్ధి పనులపై కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం…
-లోక్ సభ వేదికగా ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పార్లమెంట్ వేదిక గా పూణే నుండి మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారి-65 (NH-65) విస్తరణ, ఆరు లేన్లుగా అప్గ్రేడ్, ప్రాజెక్టు పురోగతి, నిధుల కేటాయింపు, పూర్తి గడువు తదితర అంశాలపై కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి …
Read More »అమరావతిలో పేదలకు ఒక్క పీఎంఏవై ఇల్లు కూడా కోరని టీడీపీ ప్రభుత్వం
-కేంద్రం సమాధానంతో బయటపడిన వాస్తవాలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పేదల వ్యతిరేక వైఖరి మరోసారి బహిర్గతమైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్సభలో, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం ఒక్క ప్రతిపాదన …
Read More »స్వచ్ఛ ఇంధన రంగంలో స్టార్టప్లు, ఆవిష్కరణలకు వేదిక సీఒఈఈటి
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఇంధన, విద్యుత్ రంగ ఆవిష్కరణలకు దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET) ఇప్పటికే పలు వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనలు, స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తూ భవిష్యత్ విద్యుత్ రంగ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సీఒఈఈటి …
Read More »విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి
-భోగాపురంలో ప్రధాని పర్యటన, గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి -పీఎం సూర్యఘర్, పీఎం-కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి అదనపు సిబ్బందిని క్షేత్రస్థాయిలో నియమించి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా …
Read More »ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విజయవాడ లోని ఆంధ్రరత్న భవన్ నందు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కామన ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రము లోని కిసాన్ కాంగ్రెస్ విభాగం ను పటిష్టం చేయడానికి తీసుకోవలసిన చర్యలు గురించి మాట్లాడినారు. ఈ సమావేశం లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ చేసిన కార్యక్రమంలపై సమీక్ష సమావేశం నిర్వహించినారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితుల …
Read More »వర్షపు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు, అడిషనల్ కమిషనర్ ఎస్ డి ఎస్ డబ్ల్యు కే శకుంతల గురువారం సాయంత్రం నగరంలో వర్షాల నేపథ్యంలో నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారితో కలిసి బెంజ్ సర్కిల్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో బ్రిడ్జి వరకు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ, ఎక్కడా వర్షపు నీరు నిల్వ కాకుండా …
Read More »“అక్రమ రవాణా ముఠాల లక్ష్యం ఇప్పుడు మన బాలల కలలు… ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలి”
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి .ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మానవ అక్రమ రవాణా అనేది ఇక సరిహద్దులు దాటి జరిగే నేరం మాత్రమే కాదు… మన ఇళ్లలోని మొబైల్ ఫోన్లలోకి, సోషల్ మీడియా ఖాతాల్లోకి, ఉద్యోగ ప్రకటనల రూపంలోకి చొరబడిన అత్యంత ప్రమాదకరమైన సంఘటిత నేరం. మన పిల్లల కలలు, యువత భవిష్యత్తు, కుటుంబాల విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠాలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్నారిని …
Read More »చర్చలు విషయంలో ఆర్టీసి అధికార్లు ఇచ్చిన హామీలన్ని మినిట్సు ఇస్తాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసి యం.డి తో ఈరోజు జరిగిన చర్చలు విషయంలో ఆర్టీసి అధికార్లు ఇచ్చిన హామీలన్ని మినిట్సు ఇస్తామని హామి ఇచ్చారు. ముసివేసిన నాలుగు డిపోలను తిరిగి ప్రారంబిస్తామని అంగీకరించారు. ఇచ్చిన హామిలపై మినిట్లు ఇచ్చిన తరువాత దాని జేఏసి రాష్ట్రకార్యవర్గం సమావేశం అయితధుపరి నిర్ణయం చేస్తామని అంతవరకు ముడవధశ ఆందోళణా కార్యక్రమాలు యధావిదిగా కొనసాగుతాయని ఆర్టిజెఏని కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు చర్చలు అనంతరం మిడియాతో తెలిపారు. ఈసమావేశంలో జేఏసి కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య,సి.హెచ్.సుందరయ్య, యస్.వి. శేషగిరిరావు, …
Read More »ఆర్టీసీ జేఏసి మూడవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీయస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ప్రవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ వేలకోట్లు విలువైన ఆర్టీసి డిపో స్దలాలను విధ్యుత్ బస్సు ఆపరేటర్లకు లీజుపేరుతో కట్టబెట్టి దశలవారిగా ఆర్టీసీని ప్రవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు విరమించుకోవాలని డీమాండ్ చేస్తూ సంస్ద పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, పిటిడి(ఆర్టీసి) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మూడవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ను గురువారం విజయవాడలో ఆర్టీసి ఉద్యోగ …
Read More »
Prajavartha Online Telugu News