Breaking News

Monthly Archives: July 2026

జిల్లాలో ఆగస్టు 1న 2,24,793 లక్షల మంది లబ్ధిదారులకు రూ.98.12 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ

-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా ఆగస్టు 1వ తేదీన విస్తృత స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మొత్తం 2,24,793 మంది లబ్ధిదారులకు రూ.98.12 కోట్ల విలువైన సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకం కింద ప్రతినెల మాదిరిగానే ఈసారి కూడా పింఛన్లను …

Read More »

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి

-ఫిర్యాదులు రీ-ఓపెన్ కాకుండా అర్థవంతమైన, శాశ్వత పరిష్కారం చూపాలి -అపరిష్కృత సమస్యల పరిష్కారానికే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పరిశీలించి, రీ-ఓపెన్ అయ్యే పరిస్థితి లేకుండా శాశ్వత, అర్థవంతమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ …

Read More »

మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్తి యువ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ సంబంధించిన మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్తి యువ కార్యక్రమం జరగనున్నది. కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 అనగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో సుమారు పదివేల చోట్ల దాదాపు కోటి మంది యువతతో ఆన్లైన్ మాధ్యమంలో ముచ్చటించనున్నారు. యువత అందరూ కలిసి సామూహికంగా నషాముక్తి ప్రతిజ్ఞ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో లోక్ భవన్ లో గవర్నర్ తో కలిసి మైభారత్ కార్యకర్తలు …

Read More »

ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

-‘తల్లికి వందనం’ ఫిర్యాదులన్నీ ప్రభుత్వానికి పంపిస్తున్నాం – ఎమ్మెల్యే బొండా ఉమ  -ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి – గద్దె అనురాధ  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి …

Read More »

61వ డివిజన్‌లో ఉత్సాహంగా సాగిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ పాత పాయకాపురం వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద నుండి శుక్రవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొండా సిద్ధార్థ  ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ …

Read More »

సెల్‌ఫోన్‌ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌

-ప్రయాణికుడు వీడియోతో తీయడంతో డ్రైవర్ నిర్లక్ష్యం బట్టబయలు. -మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో డ్రైవర్‌పై కఠిన చర్యలు అన్నమయ్య జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం రాజీపడదని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలోని పాలమనేరు డిపోకు చెందిన AP39 UY 9691 హైర్ సర్వీస్ బస్సు డ్రైవర్ కె. గణేష్ కుమార్ (బ్యాడ్జ్ నెం. 3534) పాలమనేరు–మదనపల్లె మార్గంలో …

Read More »

ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల..

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శుక్రవారం విడుదల చేశారని, ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు అందించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించారని గుంటూరు తూర్పు ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముసాయిదాపై అందిన అభ్యంతరాలను జూలై 31 నుండి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరించి, అక్టోబర్ …

Read More »

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై అవగాహన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఆగస్టు 15వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, 120 మైక్రాన్ కంటే తక్కువ కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల వినియోగాన్ని పూర్తిగా నిషేదం అమలులో ఉంటుందని, దుకాణాలు, హోటళ్లు, మార్కెట్లు, వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సహకరించాలని నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ కోరారు. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక శ్రీవెంకటేశ్వరవిజ్ఞాన మందిరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై అవగాహన …

Read More »

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన 56తో కలిపి 312 పోలింగ్ కేంద్రాలు, పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన 48 కేంద్రాలతో కలిపి 338 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు గమనించాలని తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల …

Read More »

వించిపేట ప్రజలకు రైతుబజారుని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్…. : జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వించిపేట ప్రజలకు అందుబాటులోకి రైతుబజారుని తీసుకోని రావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ 49,50,54 మరియు 55వ డివిజన్ల ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య అధ్యక్షతన 174,186 సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి కామ్రేడ్ జి.కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పాతబస్తీ, వించిపేట ప్రాతంలోని ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు తాజా కూరగాయలు …

Read More »