Breaking News

Daily Archives: August 19, 2026

నిర్లక్ష్యం వల్లే కేంద్రానికి చిక్కులు

-విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరం -మీట్ ది ప్రెస్ లో జెన్ జీ ఉద్యమ నేత నేహా బోరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పరీక్ష పేపర్ లీక్ కావటం, పరీక్షను రద్దు చేయటం వంటి అంశాలు కంటే ప్రభుత్వం బాధ్యతగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు, యువత అడిగిన అంశాలపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చిక్కుల్లో పడిందని ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు, జెన్ జీ ఉద్యమ నేత నేహా బోరా అన్నారు. ఏపీయూడబ్ల్యూజే …

Read More »

ఒక ఛాయాచిత్రం.. వెయ్యి మాటల భావం

– క్షణాన్ని బంధించి.. శాశ్వ‌త జ్ఞాప‌కంగా నిలిపే కళ ఫొటోగ్ర‌ఫీ – సంఘ‌ట‌న‌ల‌కు స‌జీవ సాక్ష్యాలుగా ఛాయాచిత్రాలు – స‌మాజంలో ఫొటో జ‌ర్న‌లిస్టుల పాత్ర అత్యంత కీల‌కం – ప్ర‌తిఒక్క‌రికీ ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు – ఫొటోగ్ర‌ఫీ పోటీల విజేత‌ల‌కు న‌గ‌దు బ‌హుమతులు, స‌త్కారం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒక ఛాయాచిత్రం.. వెయ్యి మాట‌ల భావానికి ప్ర‌తిరూప‌మ‌ని, ఒక క్ష‌ణాన్ని శాశ్వతంగా బంధించి ఆ క్షణంలోని భావోద్వేగాన్ని, సంఘటనను, చరిత్రను భావితరాలకు …

Read More »

బీసీలకు కలియుగ జాతిపిత నారా చంద్రబాబు నాయుడే…. లుక్కా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై సీనియర్ బీసీ నాయకులు,రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్,మాజీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ నేడొక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్వవాదాలు తెలిపారు. రిజర్వేషన్లతో బీసీలకు …

Read More »

తెలుగు దేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ

-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం -స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ బీసీ నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ(ఎంపీ కార్యాలయం) విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ కార్యాలయం నందు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం బీసీ నేతలంతా కలిసి నిర్వహించారు …

Read More »

తెలుగు భాషపై అంశం పై శాసనసభలో ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ ఆవేదన

-ఇంటర్‌లో తెలుగును తప్పనిసరి చేయాలని సూచన -యార్లగడ్డ సూచనలపై లోకేష్ సానుకూల స్పందన -తెలుగు పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం… కమిటీ లో యార్లగడ్డ ఉండాలని మంత్రి లోకేష్ సూచన -మాతృభాషను కాపాడటం అందరి బాధ్యత: విద్యాశాఖ మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విద్యార్థులు తెలుగు మాట్లాడగలుగుతున్నప్పటికీ చదవడం, రాయడం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం …

Read More »

13, 14వ డివిజన్లలో దేవినేని అవినాష్ పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13, 14వ డివిజన్లలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దేవినేని అవినాష్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాల కారణంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి …

Read More »

రాజధాని అమరావతికి భూసమీకరణ కింద 7.10 ఎకరాల భూమిని అందజేసిన పెనుమాక రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను పెనుమాకకు చెందిన 8 మంది రైతులు స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. పెనుమాక గ్రామ పరిధిలోని 7.10 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారికి రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో బుధవారం, 2026 ఆగస్టు 19న 8 మంది రైతులు అందజేశారు. కార్యక్రమంలో పెనుమాక స్పెషల్ …

Read More »

జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం గుంటూరులోని నాయుడుపేట ప్రాంతంలో ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాలను వేరు చేసే విధానం, సెన్సార్ల సహాయంతో వివిధ రకాల వ్యర్థాలను గుర్తించే సాంకేతికత, ఆధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియను అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. …

Read More »

గుమ్మిడిపూండి, గూడూరు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

-కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గుమ్మిడిపూండి–గూడూరు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఉన్న రెండు లైన్లకి అదనంగా మరో రెండు లైన్లు …

Read More »

బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీరామరక్ష…

-గన్నవరంలో చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పిలుపు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్, సంస్థ ఎండీ చంద్రశేఖర్ ఆజాద్, సీఈఓ నాగ సాయి, డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గోర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి గన్నవరం నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి …

Read More »