Breaking News

Daily Archives: August 19, 2026

చరిత్రలో బీసీలు మరిచిపోలేనిరోజు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై హర్షం -గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు -సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్వవాదాలు -బీసీలకిచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న కూటమి -రిజర్వేషన్లతో బీసీలకు మరిన్ని పదవులు -బీసీలపై కక్షగట్టిన జగన్ -బీసీ రిజర్వేషన్లకు 10 శాతం కోత -వైసీపీ నిర్వాకంతో 16,800 పదవులకు దూరమైన బీసీలు -బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చిన …

Read More »

HNSS ఫేజ్–II పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతి

-సీఎం చంద్రబాబు చొరవపై మంత్రి మండిపల్లి హర్షం -రాయచోటి నియోజకవర్గ పరిధిలో 490–535 కి.మీ. వరకు సుమారు రూ.350 కోట్లతో పనులు -25 వేల ఎకరాల ఖాళీ చెరువులు నింపి.. ప్రజలకు నీటి భరోసా కల్పిస్తాం….మంత్రి మండిపల్లి -463–554 కి.మీ. వరకు మొత్తం పనులను సింగిల్ ప్యాకేజీగా చేపట్టేలా ప్రతిపాదన -రాయచోటి, అన్నమయ్య జిల్లా ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత…మంత్రి మండిపల్లి -సీఎం చంద్రబాబు నాయుడు కి, మంత్రి నిమ్మల రామానాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి …

Read More »

కోనసీమ కొబ్బరి రైతులకు అండగా ప్రభుత్వం

– దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టు స్థానంలో కొత్త మొక్క నాటడమే లక్ష్యం – ఒక్కో మొక్కకు రూ.1,000 సాయం.. – కాలువల్లో పూడికతీతతో ఉప్పునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం – కొబ్బరి తోటల్లో అంతర పంటలతో రైతులకు అదనపు ఆదాయం – శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమలో కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ …

Read More »

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు నియామకం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కేబినెట్ హోదా కల్పిస్తూ ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియామకం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు నేతృత్వంలో “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” ఆశయ సాధన దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందని …

Read More »

మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 …

Read More »

జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు డిమాండ్‌

-చిత్తశుద్ధితో ప్రభుత్వ స్పందన.. -సమ్మెను విరమించండి…రోగులకు అండగా నిలవండి -వాస్తవ వివరాలు – ఓ పరిశీలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్‌పై 15 శాతం పెంపు చేయాలని APJUDA డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చర్చించింది. జూనియర్ డాక్టర్లు చెబుతున్న అంశాలతో పాటు ప్రస్తుతం వారికి అందుతున్న స్టైఫండ్, గతంలో చేసిన పెంపులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లు, ప్రభుత్వంపై పడే అదనపు ఖర్చు వంటి విషయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. …

Read More »

పి.ఎం.రాహత్ పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

-ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స -ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి చేర్చిన వారికి ‘గుడ్ సమారిటన్’గా రూ.25,000 ప్రోత్సాహకం -గుడ్ సమారిటన్లకు న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు — బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి వెళ్లిపోవచ్చు -జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను మరింత తగ్గించేందుకు సమన్వయంతో చర్యలు -బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి -నడిచివెళ్లేవారు, ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు – రహదారి భద్రతపై విస్తృత అవగాహన అవసరం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. …

Read More »

చిన్నారుల చదువు, పోషణపై కలెక్టర్‌ ఆరా

– అంగ‌న్వాడీ కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం మండలం మొరుసుమిల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, పూర్వ ప్రాథ‌మిక విద్యాబోధన, పోషకాహారం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి పేర్లు, చదువుతున్న విషయాలు, అంగన్‌వాడీ కేంద్రంలో నేర్చుకుంటున్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ అంశాల‌పై చిన్నారుల ప్రతిస్పందనలను …

Read More »

ఏపీ ఎయిమ్స్ యాప్‌తో పార‌ద‌ర్శ‌క సేవ‌లు

– జిల్లా వ్యాప్తంగా త‌గినంత ఎరువుల నిల్వ‌లు – ఎరువుల స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎరువుల సరఫరాలో పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు ఏపీ ఎయిమ్స్ యాప్ దోహ‌దం చేస్తోంద‌ని.. జిల్లాలో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన మేరకు నిల్వలు అందుబాటులో ఉంచిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం మైల‌వ‌రం మండ‌లం, మొరుసుమిల్లిలో పీఏసీఎస్ ఎరువుల స‌ర‌ఫ‌రా కేంద్రాన్ని …

Read More »

ఆరుత‌డి పంట‌ల‌కు ప్రాధాన్య‌మివ్వండి

– పీఎండీఎస్ విధానంతో పంటలకు స్థిర‌త్వం – ఎల్‌నినో ప‌రిస్థితుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోండి – ప్ర‌కృతి వ్య‌వ‌సాయం అన్న‌దాత‌ల‌కు వ‌రం – పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. ఎల్‌నినో ప‌రిస్థితుల నేప‌థ్యంలో ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టాలని తెలిపారు. మైల‌వ‌రం మండ‌లం, మొరుసుమిల్లిలో మంగ‌ళ‌వారం జ‌రిగిన పొలం పిలుస్తోంది …

Read More »