-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా విద్యాధరపురం, బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, ఊర్మిళా సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వ …
Read More »Daily Archives: August 19, 2026
జయహో బీసీ..
-బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం -గ్రామీణ స్థానిక సంస్థల్లో 34, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు -నిబంధనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం -బీసీ రిజర్వేషన్ల కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం -28 జిల్లాలకూ జెడ్పీలు ఏర్పాటు-మేయర్, ఛైర్మన్లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు -పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీలకు వెన్నుదన్నుగా.. -బీసీల్లో లెజండరీ నాయకత్వాన్ని అందించింది టీడీపీనే -స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు ఘనత మాదే -గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో …
Read More »తెలుగు సినిమా పరిశ్రమభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో వైభవంగా ‘వెండితెర – ఓటీటీ అవార్డ్స్ 2025-26’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ‘విబి ఎంటర్టైన్మెంట్స్’ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ పేరుతో నిర్వహించిన “వెండితెర …
Read More »తుంగభద్ర నీటిపై సమగ్ర సమీక్ష.
-రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలు, సిఈలతో సమావేశం. -2027 జూలై వరకు సీమ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చర్యలు. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత, రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాలు, ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ నీటి కేటాయింపులు, వినియోగంపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, సిఈలు, తుంగభద్ర డ్యాం ఇంజనీర్ల తో జరిగిన ఈ సమీక్షలో …
Read More »హైకోర్టులో మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
-ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు -ఏవో పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం -సత్వర న్యాయ సేవల విస్తృతం కోసం చర్యలు -న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో మీడియేషన్ సెంటర్ మరియు ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం లో ఆమోద ముద్ర వేయడం జరిగిందని న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ …
Read More »బీసీ బిడ్డలకు ఐఐటీ – జేఈఈ, నీట్ శిక్షణ
-రాష్ట్ర బీసీ సంక్షేమ సవిత -రాష్ట్రంలో రూ.6.86 కోట్లతో 2 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు -అమలాపురంలో బాలురు, తిరుపతిలో బాలికల సెంటర్లు -ఫస్ట్ , సెకండర్ ఇంటర్ లో 160 మంది చొప్పున 320 మందికి శిక్షణ -ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఫస్ట్ ఇంటర్ తరగతులు ప్రారంభం -ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటుపై మంత్రి సవిత హర్షం -సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »జెండా మోసిన బీసీ అన్నలకు రాజకీయ అధికారం… కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం: హోంమంత్రి వంగలపూడి అనిత
-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల దిశగా కేబినెట్ నిర్ణయం హర్షణీయం -బీసీలు ఓటు బ్యాంకు కాదు… తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వెన్నెముక: అనిత -ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గ సమావేశంలో భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉంది: అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతలో చారిత్రాత్మక అడుగు అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత …
Read More »పరిశ్రమల్లో పచ్చని సంకల్పం
-పకడ్బందీగా 33 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలు -ఆచరణలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు -మొదటి దశలో 26 పరిశ్రమల్లో 14 రోజుల ప్రత్యేక కార్యచరణ -129 ఎకరాల్లో 43,300 మొక్కలు నాటిన పారిశ్రామిక వర్గాలు -మిగిలిన పరిశ్రమల్లో కట్టుదిట్టంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక ప్రగతితోపాటు పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యమివ్వాలన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు కార్యరూపం …
Read More »ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి
– నో-బిడ్స్ మరింత తగ్గాలి.. రైతులకు మెరుగైన ధర దక్కేలా చర్యలు చేపట్టాలి – పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో తాజా పరిస్థితిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎఫ్సీవీ (FCV) పొగాకు వేలాలు, కొనుగోళ్ల తాజా పరిస్థితిపై మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోళ్ల వేగం పెరగడం, నో-బిడ్ శాతం క్రమంగా తగ్గుతుండటం సానుకూల పరిణామమని పేర్కొన్న మంత్రి, ఇదే వేగాన్ని …
Read More »అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
-అనారోగ్యానికి గురైన విద్యార్థులను గుర్తించి సకాలంలో కార్పోరేట్ వైద్యం -దురదృష్టవశాత్తు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు బాసటగా స్వాoతన పథకంతో రూ. 3 లక్షల ఆర్థిక సాయం -దేశంలో మరే రాష్ట్రంలోనూ పేద విద్యార్థుల కోసం ఇలాంటి పథకం లేదు -పేద విద్యార్థుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -అనారోగ్య సమస్యలతో చనిపోయిన 7 మంది అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల కుటుంబాలకు రూ. 21 లక్షల విలువైన …
Read More »
Prajavartha Online Telugu News